విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం, నాణ్యమైన విద్య అందించాలని సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాధారెడ్డి అన్నారు. బుధవారం కట్టంగూర్ కసూర్భాగాంధీ గాంధీ బాలికల పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ
లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. కట్టంగూర్ లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ బుడిగె శ్రీనివాసులు, జిల్లా గ్యాట్ లీడర్ ఎర్ర శంభులింగారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కమిటీ
సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్
అన్నారు. మండల కేంద్రంలోని సాందీపని పాఠశాలలో విద్యార్థులకు బుధవారం సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
తెలంగాణ అమరుడు శ్రీకాంత్ చారి విగ్రహాన్ని హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై అలాగే జయశంకర్ సార్ విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలని విశ్వకర్మ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాయబండి పాండురంగాచారి అన్నారు
వ్యవసాయ బావుల వద్ద బోరు మోటార్లు, బ్యాటరీల దొంతనాలకు పాల్పడుతున్న నిందితులను కట్టంగూర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నల్లగొండ ఏఎస్పీ జి.రమేశ్ మంగళవారం కట్టంగూర్ పోలీస్ స్టేషన్
సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డిని విమర్శించే స్థాయి గొర్రెలు, మేకల పెంపంకం దారుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుకు లేదని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా నాయకుడు, పీఏసీఎ�
తల్లి పాలు బిడ్డకు అమృతంతో సమానమని ఐసీడీఎస్ సూపర్ వైజర్ పద్మావతి అన్నారు. అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా సోమవారం కట్టంటూర్ మండలంలోని ముత్యాలమ్మగూడెం, ఎరసానిగూడెం అంగన్వాడీ కేంద్రాల్లో చ�
నల్లగొండ జిల్లా కట్టంగూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో రైతులు డీఏపీ ఎరువుల కోసం ఎదురు చూస్తున్నారు. పంటలకు అడుగు మందుగా డీఏపీ ఎరువును ఉపయోగిస్తారు. కానీ సహకార సంఘంలో డీఏసీ లేకపోవడంతో రైతులు తీవ
కట్టంగూర్ ఇన్చార్జి తాసీల్దార్గా పి.యాదగిరి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇన్చార్జి తాసీల్దార్గా పనిచేసిన ఎల్.వెంకటేశ్వర్రావు స్థానంలో నకిరేకల్ తాసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న పి.యా�
తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేయస్కరమని కట్టంగూర్ ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు అన్నారు. అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా శనివారం మండల కేంద్రంలోని అంబటివాగులో అవగాహన ర్యాలీ నిర్వహించార�
విద్యార్థులు ప్రతి విషయాన్ని ప్రణాళికాయుతంగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని కట్టంగూర్ ఎంఈఓ అంబటి అంజయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహ విద్యార్థులకు ఉచిత దుస్తులు పంపిణీ చేశా
రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలానికి నూతనంగా మంజూరైన 1,903 రేషన్ కార�
నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు మంగళవారం నల్లగొండ జిల్లా కట్టంగూర్కు మంత్రులు నలమాద ఉత్తమకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి �
మాజీ జడ్సీటీసీ, బీఆర్ఎస్ నాయకుడు తరాల బలరాములు తండ్రి పరమానందం అనారోగ్యంతో కన్నుమూశారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్ యాదవ్ శనివారం బలరాములుతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శి