అంతర్జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని కట్టంగూర్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఏఎస్ఐ శ్రీనివాసులుతో కలిసి ఫొటో అండ్ వీడియోగ్రాఫర్స్ కేక్ కట్ చేశారు. కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాల �
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఆగస్టు 18న నిర్వహించే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాల కమిటీ కన్వీనర్ గా కట్టంగూర్ మండలంలోని కల్మెర గ్రామానికి చెందిన తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర�
కట్టంగూర్ మండలంలోని చెర్వుఅన్నారం ఉన్నత, ప్రాథమిక పాఠశాలలకు కెన్జియం సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్గనైజేషన్ అడ్మిన్ అండ్ ప్రొక్యూర్మెంట్ మేనేజర్ చిలుముల రామకృష్ణ శుక్రవారం రెండు కంప్యూటర్లను బహ�
79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురష్కరించుకుని కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామంలో గురువారం బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర నిర్వహించారు. బీజేపీ నాయకులు, పాఠశాల విద్యార్థులు జాతీయ జెండా చేబూని గ్రామ
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, కట్టంగూర్ మండలం ఈదులూరు గ్రామ మాజీ సర్పంచ్ బూరుగు అంజయ్య 22వ వర్ధంతిని ఈదులూరు గ్రామంలో గురువారం సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించారు.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కట్టంగూర్ మండలంలోని చెర్వుఅన్నారం ఉన్నత పాఠశాల హెచ్ఎం కందాల రమ అన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన క్రీడా పోటీలను బుధవారం
కట్టంగూర్ మండలంలోని పందనపల్లికి వెళ్లే రహదారి ఆధ్వానంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు ఈదులూరు గ్రామ శివారులోని మూల మలుసు వద్ద గుంతల్లో నీరు నిలిచి చెరువులా తయారైంది. గత కొంత కాలంగా మరమ్మతులకు నోచుకోక�
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యా బోధన జరుగుతుందని నల్లగొండ జిల్లా విద్యా శాఖ అధికారి బొల్లారం భిక్షపతి అన్నారు. బుధవారం కట్టంగూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో �
అతివేగం, అజాగ్రత్తగా కారు నడిపి ఓ మహిళ మృతికి కారణమైన డ్రైవర్కు నకిరేకల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2 వేల జురిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ �
కొత్తగా పట్టా పాస్ బుక్ వచ్చిన రైతులు రైతు బంధుతో పాటు యాంత్రీకరణ పరికరాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని కట్టంగూర్ మండల వ్యవసాయ అధికారి గిరి ప్రసాద్ తెలిపారు. కట్టంగూర్ రైతు వేదికలో మంగళవారం రైతుల నుంచి
కాంగ్రెస్ ప్రభుత్వంలో, సీఎం రేవంత్ రెడ్డి పాలనలో గురుకుల పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. మంగళవారం కట్టంగూర్ మండల కేంద్రంలోని కస్తూర్భాగాంధీ
విద్యార్థులు శ్రద్ధతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మోటివేషనల్ స్పీకర్స్ గూడూరు అంజిరెడ్డి, ప్రవీణ్ అన్నారు. సోమవారం కట్టంగూర్ మండలంలోని ఈదులూరు ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ సల్లగొండ స్టార్స్, ఇంపాక
రైతులకు సాగు నీరందించడమే ప్రభుత్వ ధ్యేయమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శనివారం మండలంలోని అయిటిపాముల రిజర్వాయర్ డీ49 నుండి నకిరేకల్, కేతేపల్లి మండలాల్లోని చెరువులను నింపేందుకు నీటిని విడు�
డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని నల్లగొండ ఆర్టీఓ యారాల అశోక్ రెడ్డి అన్నారు. కట్టంగూర్, నార్కట్పల్లి మండలాలకు చెందిన 20 మంది దివ్యాంగులకు స్వయం ఉపాధి కోసం ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున డాక్�
ఈత చెట్ల పెంపకంతో గీత కార్మికులకు ఉపాధి లభిస్తుందని నకిరేకల్ ఎక్సైజ్ సీఐ మల్లయ్య, ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు అన్నారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని ఈదులూరు గ్రామంలో ఎక్సై�