బీఆర్ఎస్ ప్రభుత్వంలో నకిరేకల్ నియోజకవర్గానికి మంజూరైన రూ.150కోట్ల నిధులను రాజకీయాలకు అతీతంగా ఖర్చు చేసి ప్రజా సమస్యలు పరిష్కరించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
గత బీఅర్ఎస్ ప్రభుత్వంలో నకిరేకల్ నియోజకవర్గానికి మంజూరైన సుమారు రూ.150 కోట్ల నిధులను రాజకీయాలకు అతీతంగా ఖర్చు చేసి ప్రజా సమస్యలు పరిష్కరించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవా
స్థానిక సంస్థల ఎన్నికల ఓటరు జాబితా రూపకల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని, బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండి ఓటర్ల జాబితా లోపాలను వెంటనే గుర్తించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్య�
రైతన్నలను యూరియా కొరత వెంటాడుతుంది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కట్టంగూర్ పీఏసీఎస్కు గురువారం ఉదయం 440 బస్తాల యూరియా రావడంతో విషయం తెలుసుకున్న రైతులు ఉదయం 6 గంటలకే అక్కడికి చేరుకున్నారు.
జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద ఆర్థిక సాయం పొందడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు కట్టంగూర్ ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు తెలిపారు. మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంల�
రాష్ట్ర రైతులకు యూరియా ఎంత అవసరమవుతుందో కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి అవగాహన లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నలగాటి ప్రసన్నరాజ్ అన్నారు. మంగళవారం కట్టంగూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి
యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పాట్లు పడుతుంటే వచ్చిన యూరియా సజావుగా రైతులకు అందచేయాల్సిన వ్యవసాయ, సింగిల్ విండో అధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పంపిణీ చేశారు. ఇదేంటని అడిగిన రైతులపై కక్ష సాధ�
రైతన్నను రోజురోజుకు యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. పొద్దస్తమానం పడిగాపులు పడ్డా ఒక్క బస్తా యూరియా దొరకడం లేదు. సోమవారం కట్టంగూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంకు 443 బస్తాల యూరియా వచ్చింది.
కాంగ్రెస్ ప్రభుత్వం వైపల్యంతోనే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని కిసాన్ మోర్చా జాతీయ కార్యదర్శి గోలి మధుసూదన్ రెడ్డి అన్నారు. శనివారం కట్టంగూర్ లో ఎరువుల దుకాణాలతో పాటు పీఏసీఎస్ కేంద్రాన్ని సందర్శిం�
మహిళలు అన్ని రంగాల్లో రాణించి అర్ధికంగా ఎదగాలని నాబార్డు తెలంగాణ సీజీఎం బి.ఉదయభాస్కర్ అన్నారు. కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామంలో ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్, ఆప్- గ�
రైతులకు సకాలంలో యూరియా అందజేయాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కట్టంగూర్ అమరవీరుల స్మారక భవనంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్�
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కట్టంగూర్ మండలంలోని ఇస్మాయిల్ పల్లి గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనాని�
కట్టంగూర్ మండలంలో యూరియా కొరత రోజురోజుకు తీవ్రతరమవుతోంది. మండలంలో 23 వేల ఎకరాల్లో చేపట్టిన వరి, 11 వేల ఎకరాల్లో చేపట్టిన పత్తి సాగుకు అవసరమైన యూరియా సరఫరా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా నాయకుడు పెంజర్ల సైదులు అన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని మంగళవారం ఆశా వర్కర్లు కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఎదుట ధర్నా నిర్వహించ�
ఈత చెట్ల పెంపకంతో గీత కార్మికులకు ఉపాధి లభిస్తుందని నకిరేకల్ ఎక్సైజ్ జమీందార్ ఎస్కే జావిద్ అన్నారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కట్టంగూర్ మండలం ఈదులూరు గ్రామంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈ�