తెలంగాణ వచ్చుడో... కేసీఆర్ సచ్చుడో అన్న తెగువతో నాలుగు కోట్ల ప్రజలను ఏకం చేసి కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాజకీయ వ్యవస్థలను ఏకం చేసిన దీక్షా దివస్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని నకిరేకల్ మాజ
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన లేబర్ కోడ్స్ నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా కమిటీ సభ్యుడు పొన్న అంజయ్య, సీఐటీయూ కట్టంగూర్ మండల సమన్వయ కమిటీ కన్వీనర్ చెరుకు జానకి డిమాండ్ చేశారు.
కట్టంగూర్ మండలంలోని ఎరసానిగూడెం స్టేజీ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం..
కరీంనగర్లో ఈ నెల 25 నుండి 27 వరకు జరగనున్న మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహా సభలను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముఠారి మోహన్ పిలుపునిచ్చారు. బుధవారం కట్టంగూర్ మండలంలోని ఈదులూరు గ్రామంలో..
లయన్స్ క్లబ్ అధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు క్లబ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్, ప్రముఖ న్యాయవ్యాది కేవీ.ప్రసాద్ అన్నారు. నల్లగొండ లయన్స్ క్లబ్ అధ్వర్యంలో క్లబ్ సీనియర్ సభ్యుడు బండారు
ఆడపిల్లల పెళ్లి చేయలేక ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న నిరుపేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి పథకం వారి ఇళ్లల్లో వెలుగులు నింపుతుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం కట్టంగూర్ మండలంలో ఈదులూరు �
నకిరేకల్ ఎక్సైజ్ ఎస్సై కారు టైరు పేలి బోల్తాపడటంతో భార్యాభర్తలతో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం కట్టంగూర్ గ్రామ శివారులోని శ్రీకృష్ణానగర్ హైవేపై చోటు చేసుకొంది. స్థానికులు తె�
నకిరేకల్ ఎక్సైజ్ ఎస్ఐ కారు టైరు పేలి బోల్తా పడడంతో భార్యాభర్తలతో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం కట్టంగూర్ గ్రామ శివారులోని శ్రీకృష్ణనగర్ వద్ద 65వ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.
ఈ నెల 28 నుండి 30వ తేదీ వరకు మూడు రోజుల పాటు సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరగనున్న కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం నల్లగొండ జిల్లా కార్యదర్శి దండెంపల్లి శ్రీనివాస్ అన్నారు.
హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 19న కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి వర్ధంతి సందర్భంగా నిర్వహించే పుస్తకావిష్కరణ సభను విజయవంతం చేయాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నల్లగొండ జిల్లా నాయకుడు గ
నల్లగొండ రెవెన్యూ డివిజన్ స్థాయి వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం కార్యదర్శిగా కట్టంగూర్ హెచ్డబ్ల్యూఓ గుజ్జుల శంకర్ రెడ్డి ఎన్నికయ్యారు. బుధవారం నల్లగొండలో..
విద్యార్థినుల ఆరోగ్యం పట్ల పాఠశాల శ్రద్ధ వహించాలని కట్టంగూర్ మండల ప్రత్యే అధికారి జి.సతీశ్ కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని ముత్యాలమ్మగూడెం జీపీ పరిధిలో గల్ల చిన్నపురిలోని మహాత్మా జ్యోతీరావ్ పూలే బ
పత్తి కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది కలిగించే సీసీఐ విధించిన 7 క్వింటాళ్ల నిబంధనను వెంటనే ఎత్తివేయాలని బీఆర్ఎస్ రైతు విభాగం నల్లగొండ జిల్లా నాయకుడు చిట్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు.
పాడి రైతులు విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా వేయించాలని పశు వైద్యాధికారి, గాలికుంటు టీకా నల్లగొండ జిల్లా మానిటరింగ్ అధికారి నీరజ అన్నారు. శుక్రవారం కట్టంగూర్, సత్యనారాయణపురం, పరడ, మల్ల�