రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఆ పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి నకిరేకంటి మొగిలయ్య అన్నారు. శుక్రవారం కట్టంగూర్లో పార్టీ ముఖ్య కార్
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని డీవైఎఫ్ఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి మల్లం మహేశ్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ప్రకారం దివ్యాంగులకు రూ.6 వేలు, వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత, బీడీ కార్మికుల పింఛన్లను రూ.4 వేలకు పెంచాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేశ్ ప్రభ�
ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నల్లగొండ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్ దుకాణదారులను హెచ్చరించారు. గురువారం కట్టంగూర్ మండల కేంద్రంలోని అధీకృత ఎరువుల దుకాణాన్ని �
విద్యా, ఉపాధ్యాయ రంగంలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డీటీఎఫ్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.వెంకులు, టీఎస్ యూటీఎఫ్ జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ ఎం.మురళయ్�
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి అన్నారు. కట్టంగూర్ పీఏసీఎస్లో ఏర్పాటు చేసిన ఎరువుల దుకాణాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు.
కట్టంగూర్ మండలంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ బుధవారం నాటికి 50 శాతం పూర్తి కావాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. శనివారం కట్టంగూర్ ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కా�
గ్రామీణ ప్రాంత రైతులకు సర్వే కష్టాలు తప్పడం లేదు. ప్రతి రోజు భూ సర్వే కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. కట్టంగూర్ మండలానికి రెగ్యులర్ సర్వేయర్ లే�
పేదల సొంతింటి కల నేరవేర్చడమే ప్రభుత్వం లక్ష్యమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కట్టంగూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడా�
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డిని విమర్శించే స్థాయి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నలగాటి ప్రసన్నరాజ్ అన్నారు. బుధవారం కట్టంగూర్లో ఏర్పా�
కట్టంగూర్ మండల కేంద్రంలో ప్రజా మరుగుదొడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కట్టంగూర్లో ప్రతి శనివారం జరిగే వారసంతకు సరుకుల కోసం మహిళలతో పాటు, వివిధ పనులపై వందలాది ప్రజలు, ప్రయాణికులు, కార్మికు�
కట్టంగూర్ మండలంలోని ఈదులూరు గ్రామంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వం మహిళలకు అందించే పథకాలను వివరించారు.
ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని డీపీఎం మోహన్రెడ్డి అన్నారు. బుధవారం కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఇందిరా మహిళా �