విద్యారంగాన్ని మరింత అభివృద్ధి చేయడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం కట్టంగూర్ ఉన్నత
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు గోదల రాధమ్మ 13వ వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం కట్టంగూర్ మండలంలోని పొందనపల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు రాధమ్మ ఫ్లెక్సీకి పూలమ�
బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కట్టంగూర్ ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు అన్నారు. ప్రొపెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని శుక్రవారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో ప్రారంభించి మాట్ల�
భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని డిప్యూటీ తాసీల్దార్ ఫ్రాంక్లిన్ ఆల్బట్ అన్నారు. భూ భారతి చట్టం అమలులో భాగంగా గురువారం కట్టంగూర్ మండలంలోని పందనపల
కట్టంగూర్ మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో గత మూడు సంవత్సరాల క్రితం మిషన్ భగీరథ ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించి పైపు లైన్ ఏర్పాటు చేశారు. ప్రజలకు మంచినీరు అందించేందుకు నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ నిర�
కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నల్లగొండ జిల్లా స్థాయి తరగతులు జూన్ 22, 23 తేదీల్లో కట్టంగూర్ మండల కేంద్రంలో నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున తెలిపారు.
ప్రతీ ఒక్కరిలో మానసిక ప్రశాంతత పెంచేందుకు యోగా దోహద పడుతుందని ఆయుష్ డిస్పెన్సరీ వైద్యాధికారి ఊర్మిళ అన్నారు. బుధవారం మండలంలోని ఆయిటిపాముల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే యోగా ఫర�
నకిలీ విత్తనాలు విక్రయిస్తే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని నల్లగొండ జిల్లా కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ హెచ్చరించారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులు నకిలీ విత్త�
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా కమిటీ సభ్యుడు పెంజర్ల సైదులు అన్నారు. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక విధానాలకు వ్యతిరేకంగ�
ప్రజా సమస్యలపై సమరశీల పోరాటం చేయడమే కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్యకు మనమిచ్చే నివాళి అని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సీపీఎం కట్టంగూర్ మండల కార్యదర్శి పెంజర్ల సైదులు అన్నారు.
పచ్చిరొట్ట విత్తనాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని కట్టంగూర్ మండల వ్యవసాయ అధికారి గిరి ప్రసాద్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రంలో వచ్చిరొట్ట విత్తనాలను రైతులకు పంపిణీ చేశా�
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పండ్ల తోటల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఏపీఓ కడెం రాంమోహన్ తెలిపారు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని ఈదులూరు గ్రామంలో ఉపాధి హామీ పథకంలో చేప�