విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని షమీ శమయతే పాపం.. షమీ శత్రు వినాశనం.. అర్జునస్య ధనుర్ధారి.. రామస్య ప్రియ దర్శనం అని ముద్రించిన కుటుంబ సభ్యుల చిరునామాతో కూడిన పత్రాలను బుధవారం కట్టంగూర్లో లయన్స్ క్�
కట్టంగూర్ మండలం నారెగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని నల్లకుంటబోళ్లు గ్రామానికి చెందిన రావుల జనార్దన్ రెడ్డి నాలుగు ప్రభుత్వ కొలువులు సాధించి ఆదర్శంగా నిలిచాడు. టీజీపీఎస్సీ ఇటీవల ప్రకటించిన గ్రూప్-2 ఫ
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక సద్దుల బతుకమ్మ పండుగను మహిళలు సోమవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఇంటింటి నుండి బతుకమ్మలు తీసి గ్రామ చెరువులో నిమజ్జనం చేశారు.
Shekhar Reddy | కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నిర్వహించే స్వచ్ఛతా హీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని డీఆర్డీఏ అధికారి శేఖర్ రెడ్డి అన్నారు.
ఈ నెల 28న కట్టంగూర్లో జరగనున్న శ్రామిక మహిళా నల్లగొండ జిల్లా సదస్సును విజయవంతం చేయాలని సీఐటీయూ మడంల కన్వీనర్ పొడిచేటి సులోచన పిలుపునిచ్చారు. గురువారం సదస్సు కరపత్రాన్ని ఆశ వర్కర్లతో కలిసి ఆమె విడుదల
అగి ఉన్న కారును లారీ ఢీకొట్టడంతో బాలిక మృతి చెందింది. ఈ సంఘటన గురువారం కట్టంగూర్ మండలంలోని ముత్యాలమ్మగూడెం గ్రామ శివారులోని జాతీయ రహదారిపై చోటుచేసుకొంది.
ఈ నెల 27న కట్టంగూర్లో జరిగే కల్లుగీత కార్మిక సంఘం 4వ మహాసభను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు రాచకొండ వెంకన్న పిలుపునిచ్చారు. గురువారం కట్టంగూర్ మహాసభ కరపత్రాన్ని కార్మిక సంఘం నాయకులతో కలిస
హైదరాబాద్ నుండి సూర్యాపేటలో జరుగు మాల మహానాడు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి వెళ్తున్న మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గండమల్ల చెన్నయ్యకు బుధవారం కట్టంగూర్లో మాల మహానాడు నాయకులు స్వాగతం పలికి శాలు�
ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా చేపట్టే పోషణ్ అభియాన్ కార్యక్రమం పేదలకు వరం లాంటిదని ఐసీడీఎస్ సీడీపీఓ అశ్ర అంజుం అన్నారు. మంగళవారం కట్టంగూర్ ఎంపీడీఓ కార్యాలయంలో మహిళలు, సమాక్య సభ్యులతో �
దసరా పండుగ సెలవుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు విలువైన ఆభరణాలు, సామగ్రి, నగదు ఎట్టి పరిస్థితుల్లో ఇళ్లలో పెట్టకూడదని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కట్టంగూర్ మండలంలోని ఇస్మాయిల్ పల్లి గ్రామానికి చెందిన పెంజర్ల సైదులు ఎన్నికయ్యారు. హైదరాబాద�
దొంగతనం కేసులో పార్థీ గ్యాంగ్కు చెందిన ఇద్దరు వ్యక్తులకు 18 నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ గురువారం నకిరేకల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెల్లడించినట్లు కట్టంగూర్ �
ఉపాధ్యాయ వృత్తి వెలకట్టలేనిదని నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల అన్నారు. కట్టంగూర్ మండలానికి చెందిన 12 మంది మండల, ఐదుగురు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి బుధవారం ఎంపీడీఓ కార్యాలయ �