ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రహదారి డివైడర్ను ఢీ కొట్టడంతో 10 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. ఈ ప్రమాదం నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామ శివారులోని 65వ జాతీయ రహదారిపై మంగళవారం తెల్ల�
చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ అన్నారు. మండలంలోని మల్లారం గ్రామంలో సోమవారం పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కట్టంగూర్ అంబేద్కర్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు - మన బడి నిధులు రూ.6.56 లక్షలతో నిర్మించిన మౌలిక వసతుల
జాతీయ రహదారి పక్కన సర్వీస్ రోడ్డు లేకపోవడంతో తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కట్టంగూర్ మండల కేంద్రంలో సర్వీస్ రోడ్డు కురుమర్తి క్రాస్ రోడ్డు వరకు నిర్మించాల్సి ఉన్నా హైవే అధికారులు బస్టాండ్�
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గోదావరిపై 963 టీఎంసీల ప్రాజెక్టులకు రూపకల్పన జరిగిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శనివారం కట్టంగూర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ఇస్తుందని బీజేపీ కట్టంగూర్ మండల ప్రధాన కార్యదర్శి గున్నాల నాగరాజు అన్నారు. శుక్రవారం కట్టంగూర్లో ఏర్పాటు చేసిన
రైతు బంధు అంటే గుర్తొచ్చేది మాజీ సీఎం కేసీఆర్ అని బీఆర్ఎస్ కట్టంగూర్ మండల నాయకుడు పెద్ది బాలనర్సయ్యగౌడ్ అన్నారు. గురువారం కట్టంగూర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసమే రైతు భరోసా పేరుతో రైతులను ఎరవేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని బీఆర్ఎస్ నాయకుడు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ నూక సైదులు అన్నారు.
కట్టంగూర్ మండలంలోని పలు గ్రామాల్లో శిథిలావస్థకు చేరుకున్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని బీజేవైఎం మండలాధ్యక్షుడు బత్తిని నాగరాజు అన్నారు. రోడ్ల మరమ్మతులతో పాటు విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోర�
నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్- విజయవాడ 65వ జాతీయ రహదారి వెంబడి వాహనాలు ఎక్కడపడితే అక్కడ ఆపుతుండడంతో ప్రమాదాలకు దారితీస్తున్నాయి. భారీ వాహనాలను రహదాలపై నిలిపివేయడంతో రాకపోకలకు ఇబ్బందులు కలిగి ప్ర�
కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత చట్టాన్ని అమలు చేసి, కార్మికులకు కనీస వేతనం అందజేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి అయిలయ్య అన్నారు. కట్టంగూర్లో సోమవారం అమరవీరుల స్మారక భవనంలో ఏర్పాటు చేసి�
యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శనివారం కట్టంగూర్ మండల కేంద్రంలో జిల్లా స్థాయి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు శారీరక