ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని దుగినవెల్లి ఉన్నత పాఠశాల హెచ్ఎం పి.వెంకటరమణ అన్నారు. శుక్రవారం మండలంలోని దుగినవెల్లి గామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడి�
నల్లగొండ జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామ పోలీసు అధికారి (వీపీఓ) గా కట్టంగూర్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్, బొల్లెపల్లి గ్రామ పోలీసు అధికారిగా పనిచేస్తున్న బోడ వెంకటేశ్వర్లు అవార్డు అందుకున్నారు. సమ�
నర్సరీలో పెంచే ప్రతి మొక్క బతికేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని డీఆర్డీఓ శేఖర్రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని కురుమర్తి గ్రామ నర్సరీని పరిశీలించి మొక్కల వివరాలను �
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా కమిటీ సభ్యుడు పెంజర్ల సైదులు అన్నారు. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు న�
నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం పందనపల్లి గ్రామానికి చెందిన ప్రియాంక అనే విద్యార్థిని అమెరికాలోని హంట్స్ విల్లే (యూఏహెచ్)లోని యూనివర్సిటీలో చేరి అగ్రికల్చర్ ఎమ్మెస్సీ పూర్తి చేసింది. అక్కడే ఉద్యోగ ప్
బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కట్టంగూర్ ఎంఈఓ అంబటి అంజయ్య అన్నారు. శుక్రవారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
చోరీ కేసులో దోషిగా తేలిన వ్యక్తికి ఏడాది జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ బుధవారం నకిరేకల్ జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ షేక్ ఆరిఫ్ తీర్పు వెలువరించినట్లు కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ �
శాలిగౌరారం మండలం మాదారం కలాన్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం బుధవారం పరామర్శించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని సీఐటీయూ నల్లగొండ జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ అన్నారు. కట్టంగూర్ మండలంలోని ఈదులూరు గ్రామంలో బుధవారం మే �
దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం కట్టంగూర్లో జరిగిన గంగదేవమ్మ పండుగలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
అనార్యోగంలో మృతిచెందిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కట్టంగూర్ మండలాధ్యక్షుడు గోగు బాల సైదులు మృతదేహాన్నిశుక్రవారం మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో పాటు వివిధ పార్టీల నాయకులు సందర్శించి పూలమాల వేసి నివా
హోటళ్ల నిర్వాహకులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని డీఎల్పీఓ కె.వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కట్టంగూర్ లోని హైవే వెంబడి ఉన్న హోటళ్లు, దాబాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పరిసరాలను పరి�
నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని చెర్వుఅన్నారం ఉన్నత పాఠశాలలో జిల్లా ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హ్యాండ్ బాల్ ఉచిత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని హెచ్ఎం కందాళ రమా అన�
బీఆర్ఎస్ సోషల్ మీడియా కట్టంగూర్ మండలాధ్యక్షుడు, మాల మహానాడు సోషల్ మీడియా నల్లగొండ జిల్లా అధ్యక్షుడు గోగు బాల సైదులు (32) అనారోగ్యంతో గురువారం మృతిచెందాడు.
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభ చాటారు. మండలంలో 12 ఉన్నత, 2 గురుకుల, కేజీబీవీ, గిరిజన ఆశ్రమ పాఠశాలలు మొత్తం 463 మంది విద్యార్థులు పరీక�