అగి ఉన్న కారును లారీ ఢీకొట్టడంతో బాలిక మృతి చెందింది. ఈ సంఘటన గురువారం కట్టంగూర్ మండలంలోని ముత్యాలమ్మగూడెం గ్రామ శివారులోని జాతీయ రహదారిపై చోటుచేసుకొంది.
ఈ నెల 27న కట్టంగూర్లో జరిగే కల్లుగీత కార్మిక సంఘం 4వ మహాసభను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు రాచకొండ వెంకన్న పిలుపునిచ్చారు. గురువారం కట్టంగూర్ మహాసభ కరపత్రాన్ని కార్మిక సంఘం నాయకులతో కలిస
హైదరాబాద్ నుండి సూర్యాపేటలో జరుగు మాల మహానాడు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి వెళ్తున్న మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గండమల్ల చెన్నయ్యకు బుధవారం కట్టంగూర్లో మాల మహానాడు నాయకులు స్వాగతం పలికి శాలు�
ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా చేపట్టే పోషణ్ అభియాన్ కార్యక్రమం పేదలకు వరం లాంటిదని ఐసీడీఎస్ సీడీపీఓ అశ్ర అంజుం అన్నారు. మంగళవారం కట్టంగూర్ ఎంపీడీఓ కార్యాలయంలో మహిళలు, సమాక్య సభ్యులతో �
దసరా పండుగ సెలవుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు విలువైన ఆభరణాలు, సామగ్రి, నగదు ఎట్టి పరిస్థితుల్లో ఇళ్లలో పెట్టకూడదని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కట్టంగూర్ మండలంలోని ఇస్మాయిల్ పల్లి గ్రామానికి చెందిన పెంజర్ల సైదులు ఎన్నికయ్యారు. హైదరాబాద�
దొంగతనం కేసులో పార్థీ గ్యాంగ్కు చెందిన ఇద్దరు వ్యక్తులకు 18 నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ గురువారం నకిరేకల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెల్లడించినట్లు కట్టంగూర్ �
ఉపాధ్యాయ వృత్తి వెలకట్టలేనిదని నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల అన్నారు. కట్టంగూర్ మండలానికి చెందిన 12 మంది మండల, ఐదుగురు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి బుధవారం ఎంపీడీఓ కార్యాలయ �
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతిని బుధవారం కట్టంగూర్లో తెలంగాణ రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ నెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపారు. మంగళవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని నల్లగొండ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు శశికళ అన్నారు. సోమవారం రాత్రి కట్టంగూర్ లోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శించి భో�
కట్టంగూర్ మండలం మల్లారం ప్రాథమిక పాఠశాలలో ఏప్రిల్ 2025లో కేవలం ఒక ఉపాధ్యాయుడు. ఇద్దరు విద్యార్థులు మాత్రమే మిగిలారు. దీంతో విద్యార్థులు లేక మూతపడే స్థితిలో ఉన్న పాఠశాలను ఎలాగైనా బ్రతికించాలనే సంకల్పంతో ఉ�