హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): 12 నెలలుగా పెండింగ్లో ఉన్న సోలార్ సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కర్ణాటకలోని బీదర్లో న
అమ్మను దేవుడికన్నా ఎక్కువగా గౌరవించాలని భారతీయ సంస్కృతి చెప్తుంది. కానీ కొంత మంది మాత్రం తల్లికి గౌరవం ఇవ్వడం మాట దేవుడెరుగు.. కనీసం తల్లిగా కూడా చూడరు. తాజాగా కర్ణాటకలో వెలుగు చూసింది. మైలాసాండ్ర ప్రాంత�
గోవా నుంచి తిరిగి వస్తుండగా ఘోర ప్రమాదం కర్ణాటక కలబురగి సమీపంలో బస్సులో మంటలు నిద్రలోనే ఏడుగురు ప్రయాణికులు సజీవదహనం మృతులంతా హైదరాబాద్కు చెందినవారే.. స్వల్పగాయాలతో బయటపడిన మరో 28మంది మృతుల కుటుంబాలకు
హైదరాబాద్ : కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల కుటుంబాలకు అ�
హైదరాబాద్ : హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అర్జున్ కుమార్ పాప బర్త్డే వేడుకలు విషాదంగా ముగిశాయి. బర్త్ డే వేడుకలను గోవాలో ఘనంగా నిర్వహించుకుని.. హైదరాబాద్కు వస్తుండగా, వారు ప్రయ�
బెంగళూరు : కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కమలాపురలో వేగంగా వచ్చిన ఓ ప్రయివేటు బస్సు.. మినీ లారీని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్�
నోయిడా, మే 31: సిరా దాడులు, భౌతిక దాడులు రైతుల గొంతును నొక్కలేవని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ అన్నారు. సోమవారం బెంగళూరులో తనపై జరిగిన సిరా దాడిపై ఆయన స్పందించారు. ‘ఇలాంటి దాడులకు భయపడేవాళ్
కర్ణాటకలో హిజాబ్ వివాదం మళ్లీ రాజుకుంటున్నది. మం గళూరు యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు హిజాబ్ ధరించి కాలేజీకి రావడంతో అధికారులు అనుమతించలేదు
కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. భవిష్యత్తులో ఏదొక రోజున త్రివర్ణ పతాకం స్థానంలో కాషాయ జెండా జాతీయ జెండాగా మారుతుందని
బీజేపీ నేత, కర్నాటక మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్లో కాషాయ జెండా దేశానికి జాతీయ జెండాగా మారుతుందని వ్యాఖ్యానించారు. త్యాగానికి కాషాయ జెండా చిహ్నమని అన్నా
బెంగళూరు : కర్నాటక రాజధాని బెంగళూరులో రైతు నేత రాకేశ్ టికాయిత్కు చేదు అనుభవం ఎదురైంది. విలేకరుల సమావేశంలో పాల్గొన్న రైతునేతపై ఓ వ్యక్తి నల్లని ఇంక్ను చల్లాడు. ఆ తర్వాత సదరు వ్యక్తిని టికాయిత్ మద్దతు�
‘కుటుంబం కేంద్రంగా ఉన్న రాజకీయాలతో దేశానికి ప్రమాదం లేదు. మతతత్వ బీజేపీతోనే దేశానికి ముప్పు. ప్రజల్లో భావోద్వేగ అంశాలను రెచ్చగొట్టి అధికారాన్ని చేపట్టడం ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ప్రమాదం’ అని కర్ణా�