BRS Party | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతోనే భారత రాష్ట్ర సమితి రాజకీయ ప్రస్థానం ప్రారంభం అవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ
Dancing In Burqas :కర్నాటకలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో నలుగురు విద్యార్థులు బుర్కా ధరించి స్టేజ్పై బాలీవుడ్ సాంగ్కు డ్యాన్స్ చేశారు. మంగుళూరులోని సెయింట్ జోసెఫ్ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. డ్యా�
వ్యక్తిగత కారణాల వల్ల కాంట్రాక్ట్ కిల్లర్స్కు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు తండ్రి ఒప్పుకున్నాడు. ఈ నెల 1న కుమారుడు అఖిల్ను తానే స్వయంగా ఆరుగురు కిల్లర్స్కు అప్పగించి..
చనిపోయిన భార్యను వాహనంలో తరలించేందుకు ఆర్థిక స్తోమత లేని ఓ వ్యక్తి ఆమె శవాన్ని గోనెసంచిలో మూటకట్టి భుజాలపై మోసుకెళ్లిన హృదయ విదారక ఘటన కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో బుధవారం చోటుచేసుకున్నది.
Border dispute | కర్ణాటక, మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదం చినికిచినికి గాలివానలా మారుతున్నది. సరిహద్దు వివాదంపై కర్ణాటకలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న
కర్ణాటకలోని హట్టి ప్రాంతంలో బంగారు గనుల కింద అతి విలువైన ప్లాటినం, కాపర్-పల్లాడియం మిశ్రమ లోహ నిల్వలు ఉన్నాయని హైదరాబాద్కు చెందిన భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) పరిశోధకులు తేల్చారు
Border issue | మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య రాజుకున్న సరిహద్దు వివాదంపై సీనియర్ రాజకీయ నాయకుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్
ఆ ప్రాంతం మాది అని ఒక రాష్ట్రం.. కాదు మాదేనని ఇంకో రాష్ట్రం.. అక్కడికి వచ్చి తీరుతామని ఒక రాష్ట్ర మంత్రుల వ్యాఖ్యలు.. రాకుండా నిషేధిస్తామని ఇంకో రాష్ట్ర సీఎం హెచ్చరికలు.. ఇదీ! కర్ణాటక-మహారాష్ట్ర మధ్య జరుగుతు�
ఓ రౌడీషీటర్కు బీజేపీ కండువా కప్పిన ఘటన మరువకముందే.. మరో రౌడీ షీటర్కు పదవి కట్టబెట్టింది కర్ణాటకలోని బీజేపీ సర్కారు. బెంగళూరు గ్రామీణ జిల్లా ఆనేకల్ పురపాలక సంఘ సభ్యుడిగా మంజునాథ్ అనే రౌడీషీటర్ను నామ
leopard | కర్ణాటక రాజధాని బెంగళూరు రోడ్లపై ఓ చిరుత హల్చల్ చేసింది. ఔటర్ బెంగళూరు సమీపంలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సమాచారం అందుకున్న
బెంగళూరుకు చెందిన మంజునాథ్ అనే కాంట్రాక్టర్ తనకు కారుణ్య మరణం ప్రసాదించాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఈ లేఖను ప్రధాని మోదీ, కర్ణాటక సీఎం బొమ్మైకి కూడా పంపారు.
దేశంలో రైతులు ఎంతటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నారో చెప్పే వార్త ఇది. కర్ణాటకలో ఓ రైతు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను మంచి ధర వస్తుందన్న ఆశతో 415 కిలోమీటర్లు తీసుకెళ్లి అమ్మితే, అన్ని ఖర్చులూ పోను మిగిలింది �