ముంబై: ఈ యేటి ఫెమినా మిస్ ఇండియా టైటిల్ను సిని శెట్టి గెలుచుకున్నది. కర్నాటకకు చెందిన ఆ సుందరి ఆదివారం జరిగిన వీఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా ఈవెంట్లో విన్నర్గా నిలిచింది. జియో వరల్డ్ సెంటర్
భారీగా ఆదాయం దారి మళ్లుతున్నది జీఎస్టీ కౌన్సిల్లో మంత్రి హరీశ్రావు హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ఆంధ్రపద్రేశ్ రాష్ట్ర విభజన తర్వాత కూడా నిర్దిష్ట పన్ను చెల్లింపుదారుల కస్టమర్ చిరునామాలను అప�
బెంగళూరు : కర్నాటకలో మంగళవారం ఉదయం పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. కొడగు, దక్షిణ కన్నడ జిల్లాల్లో ఉదయం 7.45 గంటల ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయి. మూడు నుంచి ఏడు సెకన్ల పాటు ప్రకంపనలు నమోదయ్యాయి. దీంతో జనం భయ�
మ గ్రామానికి ఎరువుల కొరత ఉన్నదని, వెంటనే ఎరువులు పంపే ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరిన ఓ ప్రభుత్వ టీచర్ను సస్పెండ్ చేశారు. ఈ ఘటన బీజేపీ పాలిత కర్ణాటకలో చోటుచేసుకొన్నది. బీదర్ జిల్లా హెడపురా గ్రామ�
అక్రమంగా గర్భస్రావం చేయడం చట్టరీత్యా నేరం. ఈ విషయం తెలిసినా కూడా కొందరు డాక్టర్లు కాసులకు కక్కుర్తి పడి అక్రమంగా పిండాలను చిదిమేస్తున్నారు. తాజాగా కర్ణాటకలో ఓ అమానవీయ ఘటన జరిగింది. ముదలాగీ పట్టణంలోని
Fetuses | కర్ణాటకలోని బెలగావి జిల్లాలో పిండం (Fetuses) అవశేషాలు కలకలం రేపాయి. జిల్లాలోని ముదలగి పట్టణ శివార్లలోని ఓ బస్టాప్లో గుర్తు తెలియని వ్యక్తులు డబ్బాను వదిలి వెళ్లారు.
వందకిలోల కేక్ తెచ్చారు. దానిపై హ్యాపీ బర్త్డే క్రిష్ అని రాయించారు. ఈ బర్త్ డే పార్టీకి 4వేల మంది అతిథులు హాజరయ్యారు. ఈ హంగామా చూసి ఓ సెలెబ్రిటీ బర్త్ డే అనుకుంటే మీరు కేకులో కాలేసినట్లే. ఇది ఓ కుక్�
మాండ్యా: కర్నాటకలోని జనతాదళ్ ఎమ్మెల్యే ఎం శ్రీనివాస్ ఓ కాలేజీ ప్రిన్సిపాల్పై చేయి చేసుకున్నారు. మాండ్యా నియోజకవర్గానికి చెందిన ఆ ఎమ్మెల్యే నల్వాది కృష్ణ రాజా వెడియార్ ఐటీఐ కాలేజీ సమీక్షకు
ప్రజాతీర్పు రాకున్నా పవర్ పాలిటిక్స్ 2014 నుంచి ఏడు రాష్ర్టాల్లో అనైతికంగా అధికారంలోకి బీజేపీ ఇప్పుడు మహారాష్ట్ర వంతు న్యూఢిల్లీ, జూన్ 21: పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు. అశేష ప్రజానీకం ఇచ్�
ప్రధాని మోదీ కర్ణాటక పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించింది. రాజధాని బెంగళూరులో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న నేపథ్యంలో దాదాపు 75 పాఠశాలలు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలకు సెల�
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా 75 స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ఈ సోమవారం నాడు బెంగళూరులో ప్రధాని పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన �
ACB | ఎన్నికలు సమీపిస్తున్న వేళ అవినీతి అధికారులపై కర్ణాటక ప్రభుత్వం కొరఢా ఝులిపించింది. అక్రమాస్తులు కలిగిఉన్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న 21 మంది ప్రభుత్వ అధికారుల ఇండ్లపై అవినీతి నిరోధక శాఖ (ACB) దాడులు