White Snake | అరుదైన శ్వేతనాగు కనువిందు చేసింది. అంతర్జాతీయ పాముల దినోత్సవం రోజున కర్నాటకలో దర్శనమిచ్చింది. షిమోగా తాలూక రామేనకొప్ప గ్రామంలోని ఓ తోటలో అరుదైన పాము కనిపించగా.. దాన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. మూడు�
MLA Siddu Savadi | నియోజకవర్గంలో జోరుగా వానలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాలను వరద ముంచెత్తింది. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిన ఎమ్మెల్యే గోవాలో ఎంజాయ్ చేస్తున్నాడు. తనతోపాటు జిల్లాలోని ప్రజాప్రతినిధులను కూడా త�
RDS | కర్ణాటకలోని రాజోలి బండ డైవర్షన్ స్కీం (RDS)కు వరద ఉధృతి క్రమంగా పెరుగుతున్నది. ఆనకట్ట ఎగువన విస్తారంగా వానలతోపాటు తుంగభద్ర డ్యాం 30 గేట్లు ఎత్తి వరద నీరు దిగువకు విడుదల చేస్తుండటంతో ఆర్డీఎస్కు వరద చేరుతో
కర్ణాటకలో ఎస్సై నియామకాల్లో భారీ కుంభకోణం బీజేపీ నేత దివ్య హగరాగి నిర్వాకం వెలుగులోకి ఒక్కో అభ్యర్థి నుంచి రూ.25 లక్షల చొప్పున వసూలు స్కూల్ సిబ్బందితో ఓఎంఆర్ షీట్స్ నింపించిన వైనం సీఐడీ విచారణలో నిగ్�
మహారాష్ట్రలో దిగ్బంధంలో 128 గ్రామాలు కర్ణాటకలో బడులు, కాలేజీలకు సెలవు నదుల్లో భారీగా పెరిగిన నీటిమట్టం పలు రాష్ర్టాల్లో మరో 5 రోజులు భారీ వర్షాలు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచనలు న్యూఢిల్లీ, జూలై 10: నైరుత�
Tungabhadra | తుంగభద్ర బరాజ్కు వరద పోటెత్తుతున్నది. ఎగువ ప్రాంతంలో భారీ వానలు కురుస్తుండటంతో జలాయశయంలోకి వరద నీరు భారీగా చేరుతున్నది. ప్రస్తుతం 82,103 క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతుండగా
బీజేపీ పాలిత కర్ణాటకలో చిన్న పిల్లల భవిష్యత్తు అంధకారంలో మగ్గుతున్నది. 14 ఏండ్ల లోపు పిల్లలు ఏకంగా 10 లక్షల మంది చదువుకు దూరంగా బడి బయటే ఉన్నారు. అమికస్ క్యూరీ అనే స్వచ్ఛంద సంస్థ చేపట్టిన సర్వేలో ఈ విషయాలు �
జోగులాంబ గద్వాల (అయిజ) : కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో డ్యాంలోకి వరద పోటెత్తుతున్నది. 1633 అడుగుల నీటి సామర్థ్యం కలిగిన టీబీలో ప్రస్తుతం 1618.87 అడు�
కర్ణాటక, తమిళనాడు, చిత్తూరు నుంచీ వస్తున్నాయి పాలను మనమే ఉత్పత్తి చేసుకోలేమా? ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ చిగురుమామిడి/అక్కన్నపేట/ఎల్కతుర్తి, జూలై 5: హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలత
ప్రముఖ వాస్తు నిపుణుడు చంద్రశేఖర్ గురూజీ కర్ణాటకలో దారుణ హత్యకు గురయ్యారు. హుబ్లీలోని ఓ హోటల్ రిసెప్షన్ వద్ద మంగళవారం ఇద్దరు వ్యక్తులు ఆయనను కత్తులతో పొడిచి చంపినట్టు పోలీసులు వెల్లడించారు.
బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల విధ్వంసమే కాదు.. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేసే పరిస్థితులు కూడా మృగ్యమవుతున్నాయి. తమకు అనుకూలంగా తీర్పునివ్వకపోతే, బదిలీ చేస్తామంటూ ఏకంగా ఓ హైకోర్టు జడ్జికే �