మహారాష్ట్రలో దిగ్బంధంలో 128 గ్రామాలు కర్ణాటకలో బడులు, కాలేజీలకు సెలవు నదుల్లో భారీగా పెరిగిన నీటిమట్టం పలు రాష్ర్టాల్లో మరో 5 రోజులు భారీ వర్షాలు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచనలు న్యూఢిల్లీ, జూలై 10: నైరుత�
Tungabhadra | తుంగభద్ర బరాజ్కు వరద పోటెత్తుతున్నది. ఎగువ ప్రాంతంలో భారీ వానలు కురుస్తుండటంతో జలాయశయంలోకి వరద నీరు భారీగా చేరుతున్నది. ప్రస్తుతం 82,103 క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతుండగా
బీజేపీ పాలిత కర్ణాటకలో చిన్న పిల్లల భవిష్యత్తు అంధకారంలో మగ్గుతున్నది. 14 ఏండ్ల లోపు పిల్లలు ఏకంగా 10 లక్షల మంది చదువుకు దూరంగా బడి బయటే ఉన్నారు. అమికస్ క్యూరీ అనే స్వచ్ఛంద సంస్థ చేపట్టిన సర్వేలో ఈ విషయాలు �
జోగులాంబ గద్వాల (అయిజ) : కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో డ్యాంలోకి వరద పోటెత్తుతున్నది. 1633 అడుగుల నీటి సామర్థ్యం కలిగిన టీబీలో ప్రస్తుతం 1618.87 అడు�
కర్ణాటక, తమిళనాడు, చిత్తూరు నుంచీ వస్తున్నాయి పాలను మనమే ఉత్పత్తి చేసుకోలేమా? ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ చిగురుమామిడి/అక్కన్నపేట/ఎల్కతుర్తి, జూలై 5: హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలత
ప్రముఖ వాస్తు నిపుణుడు చంద్రశేఖర్ గురూజీ కర్ణాటకలో దారుణ హత్యకు గురయ్యారు. హుబ్లీలోని ఓ హోటల్ రిసెప్షన్ వద్ద మంగళవారం ఇద్దరు వ్యక్తులు ఆయనను కత్తులతో పొడిచి చంపినట్టు పోలీసులు వెల్లడించారు.
బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల విధ్వంసమే కాదు.. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేసే పరిస్థితులు కూడా మృగ్యమవుతున్నాయి. తమకు అనుకూలంగా తీర్పునివ్వకపోతే, బదిలీ చేస్తామంటూ ఏకంగా ఓ హైకోర్టు జడ్జికే �
ముంబై: ఈ యేటి ఫెమినా మిస్ ఇండియా టైటిల్ను సిని శెట్టి గెలుచుకున్నది. కర్నాటకకు చెందిన ఆ సుందరి ఆదివారం జరిగిన వీఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా ఈవెంట్లో విన్నర్గా నిలిచింది. జియో వరల్డ్ సెంటర్
భారీగా ఆదాయం దారి మళ్లుతున్నది జీఎస్టీ కౌన్సిల్లో మంత్రి హరీశ్రావు హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ఆంధ్రపద్రేశ్ రాష్ట్ర విభజన తర్వాత కూడా నిర్దిష్ట పన్ను చెల్లింపుదారుల కస్టమర్ చిరునామాలను అప�
బెంగళూరు : కర్నాటకలో మంగళవారం ఉదయం పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. కొడగు, దక్షిణ కన్నడ జిల్లాల్లో ఉదయం 7.45 గంటల ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయి. మూడు నుంచి ఏడు సెకన్ల పాటు ప్రకంపనలు నమోదయ్యాయి. దీంతో జనం భయ�
మ గ్రామానికి ఎరువుల కొరత ఉన్నదని, వెంటనే ఎరువులు పంపే ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరిన ఓ ప్రభుత్వ టీచర్ను సస్పెండ్ చేశారు. ఈ ఘటన బీజేపీ పాలిత కర్ణాటకలో చోటుచేసుకొన్నది. బీదర్ జిల్లా హెడపురా గ్రామ�