బెంగళూరు : కర్నాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్యను చంపుతామని బెదిరించిన కేసులో 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా కొడగు జిల్లాకు చెందిన వారు కాగా.. కుశాల్నగర్లో తొమ్మిదిని, మడికేర�
కర్ణాటకలో మధ్యాహ్న భోజన సిబ్బంది ఆవేదన బెంగళూరు, ఆగస్టు 18: బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటకలో జీతాల్లేక మధ్యాహ్న భోజనం సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు నెలలు జీతాల్లేక అల్లాడిపోతున్నారు. వచ్చే�
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అద్భుతంగా పురోగమిస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలు చేసుకొంటున్నామని వివరించారు. ఇలాంటి ప్రగతిశీల �
బీజేపీ పాలిత కర్ణాటకలో ప్రభుత్వం ఏ విధంగా నడుస్తున్నదో సాక్షాత్తూ ఆ రాష్ట్ర మంత్రులే ఒప్పుకొంటున్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వమే పనిచేయడంలేదని, వచ్చే ఏడాది మేలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటం వల్ల.. అప్పటివర�
కర్ణాటకలోని శివమొగ్గలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలోని అమీర్ అహ్మద్ సర్కిల్లో సావర్కర్, టిప్పు సుల్తాన్ ఫ్లెక్సీల ఏర్పాటు వివాదానికి దారితీసింది. ఫ్లెక్సీల విషయంలో రెండు గ్రూ�
బెంగళూరు: ఒక తల్లి తన కుమారుడ్ని పెద్ద నాగుపాము బారి నుంచి చాకచక్యంగా కాపాడింది. అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటకలోని మాండ్యలో ఈ సంఘటన జరిగింది. ఒక తల్లి తన కు�
కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగానికి ఇది తప్పనిసరి: కేపీసీసీ బెంగళూరు, ఆగస్టు 12: బీజేపీపాలిత కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే యువకులు డబ్బులను లంచంగా ఇవ్వాలని, వయసులో ఉన్న యువతులైతే పడుకోవాల్సిన పరిస్థిత
కర్ణాటక యాంటి కరప్షన్ బ్యూరో(ఏసీబీ)ను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఏసీబీ ఆధ్వర్యంలో ఉన్న కేసులు, సిబ్బంది, అధికారులను లోకాయుక్తకు బదిలీ చేసింది. లోకాయుక్త సమర్థంగా నడవటాన�
రాష్ర్టాల సంక్షేమ పథకాలపై కేంద్రం గొడ్డలి ఉచిత పథకాలు ప్రకటించకుండా కుట్రలు ఆర్థిక నిర్వహణ పేరుతో నిధులకు అడ్డుకట్ట త్వరలో ఐదు కీలక రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు విపక్షాలు గెలవకుండా ముందే పక్కా ప్లా�
1.45 లక్షల క్యూసెక్కుల ప్రవాహం అన్ని ప్రాజెక్టులకు ఇన్ఫ్లోలు నమోదు నందికొండ/శ్రీశైలం/అయిజ/అమరచింత/కేతేపల్లి/మెండోరా, ఆగస్టు 6: నాగార్జునసాగర్ వైపునకు కృష్ణమ్మ పరుగులు తీస్తున్నది. ఎగువ ప్రాంతాల్లో కురుస
బీజేపీ ప్రజల్లో చీలికను తీసుకువచ్చి కర్నాటకలో విద్వేషం వెదజల్లుతోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. కాషాయ దళానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో సామరస్యాన్ని పెంపొందించ�