కర్ణాటకలో చనిపోయిన వారికి పెండ్లి బెంగళూరు, జూలై 30: చచ్చినోడి పెండ్లికి వచ్చిందే కట్నం.. అనేది సామెత. అయితే చనిపోయిన వారికి పెండ్లి చేస్తారా..? కట్నం కూడా ఇస్తారా..? అనే కదా ఇప్పటివరకు మనకున్న అనుమానం. అయితే అ�
బెంగళూరు: మరణించిన 30 ఏళ్ల తర్వాత వధువరులకు పెళ్లి జరిగింది. చనిపోయిన తర్వాత పెళ్లి ఏంటని ఆశ్చర్యపోవద్దు. పురాతన సంప్రదాయానికి చెందిన ఈ వింత పెళ్లిని అరుణ్ అనే ట్విటర్ యూజర్ వీడియోలతో సహా పోస్ట్ చేసి వివ�
భారతదేశ నైపుణ్యాలకు పర్యాయపదంగా, ఒకనాడు ప్రపంచం మొత్తం అబ్బురపడేలా చేసిన ఖాదీకి కేంద్రం ఉరి వేస్తున్నది. చేతితో నేసిన బట్టతో మాత్రమే జాతీయ జెండాను తయారు చేయాలని ‘ఫ్లాగ్ కోడ్-2002’ తెలియజేస్తున్నది. కానీ
బెంగళూరు : బెంగళూరులో అసోంకు చెందిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించగా.. కర్నాటకలో కలకలం సృష్టించింది. ప్రస్తుతం సదరు యువకు
కర్ణాటకలోని ఉడుపి.. ఆధ్యాత్మిక స్ఫూర్తి కేంద్రం. ద్వైత గురువులు మధ్వాచార్యులు అక్కడ స్థాపించిన అష్టమఠాలు కృష్ణతత్వాన్ని ప్రబోధిస్తున్నాయి. అందులోనూ పెజావర్ మఠం సమాజ సేవను కూడా భుజాని కెత్తుకుంది. హైద�
Road Accident in Karnataka | కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా.. నలుగురు మహిళలు సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాతపడ్డారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన కర్నాటకల�
శ్రీశైలంలో 2 క్రస్ట్ గేట్లు, జూరాల,తుంగభద్రలో 10 గేట్ల చొప్పున ఎత్తివేత అన్ని ప్రాజెక్టులకు కొనసాగుతున్న ఇన్ఫ్లో గోదావరి బేసిన్లోనూ పెరిగిన వరద హైదరాబాద్, నమస్తే తెలంగాణ/ నెట్వర్క్, జూలై 23: మహారాష్ట్
కర్ణాటక కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసులో పోలీసుల వెల్లడి బెంగళూరు, జూలై 22: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసులో కర్ణాటక మాజీ మంత్రి ఈశ్వరప్పకు పోలీసులు క్లీన్చిట్ ఇచ్చారు. ఈ కేస
బెంగుళూరు: కిస్సింగ్ గేమ్లో పాల్గొన్న 8 మంది విద్యార్థులను మంగుళూరు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆ విద్యార్థులు సెయింట్ అలియోసిస్ కాలేజీకి చెందినట్లు గుర్తించారు. వారిని జువెనైల్ కోర్టు ముంద
మంగుళూరు: కర్నాటకలోని మంగుళూరుకు చెందిన ఓ ప్రైవేటు కాలేజీ విద్యార్థులు కిస్సింగ్ గేమ్ ఆడారు. కాలేజీ దుస్తుల్లో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు ఒకర్ని ఒకరు కిస్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒ
కర్ణాటకలోని గదగ్ జిల్లాలోని బలే హూసూర్ గ్రామంలో ఉన్న బస్టాండ్ నేలమట్టమై చాలా ఏండ్లు అవుతున్నది. దీంతో కొత్తది నిర్మించాలని గ్రామస్థులు అధికారులకు పలుసార్లు విజ్ఞప్తి చేశారు. కానీ ఫలితం లేదు.
న్యూఢిల్లీ: భారత ఆవిష్కరణ సూచీల్లో .. తెలంగాణ రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నది. నీతి ఆయోగ్ వైస్ చైర్మెన్ సుమన్ బేరీ ఇవాళ ఇన్నోవేషన్ ఇండెక్స్ను రిలీజ్ చేశారు. సీఈవో పరమేశ్వరన్ అయ్యర్ కూడా �
బెంగళూరు: వేగంగా వెళ్తున్న అంబులెన్స్ అదుపు తప్పి టోల్ బూత్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అందులో ఉన్న రోగి, ఇద్దరు సహాయకులు, టోల్ బూత్ సిబ్బంది సహా నలుగురు మరణించారు. అంబులెన్స్ డ్రైవర్ గాయపడ్డాడు. కర�
బెంగళూరు : అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఓ చిలుక తప్పిపోయింది. దీంతో ఆ చిలుక యజమాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తప్పిపోయిన చిలుక ఆచూకీ చెప్తే రూ. 50 వేలు నజరానా ఇస్తానని ప్రకటన చేశాడు. చ