హోస్పేట్: ఓ కుటుంబాన్ని మొత్తం కిరోసిన్ పోసి తగులబెడుతానని బెదిరించిన మంత్రిపై కేసు నమోదైంది. కర్ణాటకకు చెందిన పర్యాటక, పర్యావరణ శాఖ మంత్రి ఆనంద్ సింగ్.. ఓ భూ వివాదానికి సంబంధించి పోలప్ప �
బీజేపీ పాలిత కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై కపటంగా వ్యవహరించవద్దని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు చురకలేశారు. ‘జేపీ నడ్డా.. మీ బీజేపీ పాలిత కర్ణాటకలో అ�
White Python | కర్నాటకలో అరుదైన తెల్ల కొండ చిలువ ప్రత్యక్షమైంది. కార్వాన్ జిల్లా మిర్జాన్లోని రాంనగర్లో నివాసమంటున్న సుబ్రహ్మణ్య నాయక్ అనే వ్యక్తి ఇంట్లో కొండ చిలువ కనిపించింది. సాధారణ కొండచిలువల కన్నా భిన�
బెంగళూరు : కర్ణాటక వ్యాప్తంగా అతికించిన వీర్ సావర్కర్ పోస్టర్లను టచ్ చేస్తే.. వారి చేతులు నరికేస్తామని హిందూ సేన చీఫ్ ప్రమోద్ ముథాలిక్ హెచ్చరించారు. హిందూత్వ ఐడియాలజీకి చెందిన వీర్ సావర్కర్
దాణాపైనా జీఎస్టీ వడ్డన పాడి రంగంపై పగపట్టిన మోదీ మండిపడుతున్న రైతులు హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని మోదీ సర్కారు అనుసరిస్తున్న విధానాలతో పాడి రంగం కుదేలవుతున్నది. పాలు, పాల పదార్థాలపై �
బెంగళూరు : కర్నాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్యను చంపుతామని బెదిరించిన కేసులో 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా కొడగు జిల్లాకు చెందిన వారు కాగా.. కుశాల్నగర్లో తొమ్మిదిని, మడికేర�