ఈ వీడియో క్లిప్ను కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ‘పేసీఎం’ టీ-షర్టు ధరించిన తమ కార్మికుడిపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొంది. ఆ వ్యక్తి టీషర్ట్ను తొలగించి దాడి
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పోస్టర్లను చించివేయడంపై విపక్ష నేత, కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య బీజేపీ నేతలను శుక్రవారం హెచ్చరించారు.
ఇప్పటికే ‘పే సీఎం’ ఆందోళనతో సతమతమవుతున్న కర్ణాటక సీఎంకు మరో సెగ తగిలింది. చెరుకుకు రూ.4,500 మద్దతు ధర కల్పించాలని ఆ రాష్ట్ర రైతులంతా కలిసి ‘పే ఫార్మర్' ఆందోళన చేపట్టారు.
దీపం ఎక్కడున్నా ఆ వెలుగు దశదిశలా వ్యాపిస్తుంది. ఉన్నత వ్యక్తుల ధర్మ కార్యాచరణ కూడా ఇదే రీతిలో నలుచెరగులా వెలుగొందుతుంది అనడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల ఇతర రాష్ర్టాల ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న
విద్యా సంస్థల్లో ముస్లిం బాలికలు హిజాబ్ ధరించటాన్ని నిషేధిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
కర్ణాటకలో కమీషన్ రాజ్పై రాజకీయ దుమారం మరింత ముదిరింది. బీజేపీ ప్రభుత్వంలోని రాజకీయ నాయకులు, అధికారులు ఏ కాంట్రాక్టు ఇవ్వాలన్నా 40 శాతం కమీషన్ వసూలు చేస్తున్నారంటూ జోరుగా విమర్శలు వెల్లువెత్తుతున్న వ�
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులపై అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధాని స్వరాష్ట్రం గుజరాత్లో దళితుల సామాజిక బహిష్కరణ ఘటనను మరువకముందే కర్ణాటకలోనూ అదే తరహా ఘటన చోటుచేసుకున్నది.
గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుంది కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై సంగతి. హైదరాబాద్లో వెల్కమ్ 40% సీఎం అనే హోర్డింగులపై ఆయన స్పందించిన తీరే ఇందుకు నిదర్శనం.