hijab ban | కర్నాటకలో హిజాబ్ ధరించడాన్ని ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాన్ని కర్నాటక హైకోర్టు సమర్థించగా.. తీర్పును సవాల్ చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఇవాళ సర
Ola-Uber-Rapido autos banned | పొరుగు రాష్ట్రం కర్నాటకలో ఓలా, ఉబర్, ర్యాపిడో సంస్థలు ఆటోరిక్షా సర్వీసులను బుధవారం నుంచి నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆన్లైన్ బుకింగ్స్పై సైతం నిషేధిస్తున్నట్లు
Karnataka State Road Safety Authority | కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దీంతో స్కూటీపై వెళ్తున్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గత నెలలో చోట�
Gali Janardhan Reddyఅక్రమ మైనింగ్ కేసులో బెయిల్ మీద ఉన్న గాలి జనార్ధన్ రెడ్డికి ఇవాళ సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. అతను బల్లారి వెళ్లేందుకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. జనార్ధన్ రెడ్డి కూతురు ఓ పాప�
కర్ణాటకలో బీఆర్ఎస్తో జేడీఎస్ జోడీ కట్టనున్నది. కొత్త కలయికతో తన బలాన్ని పెంచుకోవాలని జనతాదళ్ (సెక్యూలర్) పార్టీ చూస్తున్నది. కొత్త రాజకీయ సమీకరణల వల్ల జేడీఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి నాయకుల వ�
కేంద్రంలోని మోదీ సర్కారు మరోసారి రైతన్న గొంతు నొక్కే నిర్ణయం తీసుకొన్నది. భూటాన్ నుంచి పచ్చి వక్కల దిగుమతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం కర్ణాటక రైతుల పాలిట శాపంగా మారింది.
ర్ణాటకలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ గెలిస్తే తెలంగాణ తరహాలో రైతుబంధు, రైతుబీమాను అమలుచేస్తామని ఆ పార్టీ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ప్రకటించారు. హైదరాబాద్లో భారత్ రాష్ట్ర స
Sonia Gandhi:ప్రస్తుతం కర్నాటకలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ రాహుల్తో కలిసి సోనియా గాంధీ కూడా యాత్రలో నడిచారు. మాండ్య జిల్లాలో జరిగిన యాత్రలో ఆమె కొద్ద�
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జాతీయ రాజకీయాల్లో రాణించాలని, ఆయన కల సాకారం కావాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆకాంక్షించారు. బుధవారం ఆయన తెలంగాణభవన్లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ సర్వ�
Minister KTR | కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బేగంపేట్ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ క�
లంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ, చర్యల వల్ల స్వచ్ఛతలో రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నది. స్వచ్ఛ సర్వేక్షణ్ పట్టణ విభాగంలో దేశంలో రెండో స్థానంలో నిలిచింది.