Karnataka | దీపావళి పండుగను పురస్కరించుకొని కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి ఆనంద్ సింగ్ తన అనుచరులకు ఖరీదైన బహుమతులను అందించారు. తన నియోజవకర్గ పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్, గ్రామ పంచాయతీ సభ్యులకు ఎవరూ
Bengaluru | ఓ వ్యక్తి తన భవనంలోకి వరద నీరు వచ్చిన దృశ్యాలను చిత్రీకరించి ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. ఇది నది కాదు.. నా భవనం బేస్మెంట్ అని పేర్కొన్నారు. ఆ భవనం సెల్లార్లో నదిలా వరద ఉధృతంగా
డబుల్ ఇంజిన్ అంటూ గప్పాలు కొట్టుకొనే బీజేపీ తన రైతు వ్యతిరేకతను బయట పెట్టుకుంటూనే ఉంటున్నది. దేశానికి అన్నం పెట్టే రైతన్నను నిలువునా మోసం చేస్తున్నది. అప్పులు తెచ్చుకొని పెట్టుబడి పెట్టి పంట పండిస్త�
Mallikarjun Kharge | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాపన్న మల్లికార్జున్ ఖర్గే చరిత్ర సృష్టించారు. 24 ఏండ్ల తర్వాత జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష పార్టీ ఎన్నికల బరిలో నిలిచిన మల్లికార్జున్ ఖర్గే భారీ మెజార్టీతో
Water Warrior Kame Gowda:కర్నాటకలోని మాండ్యా జిల్లాకు చెందిన కామె గౌడ కన్నుమూశారు. 16 చెరవులను తొవ్విన ఆయన్ను నీటి యోధుడిగా పిలుస్తారు. మాలవల్లి తాలూకాలోని దసనదొడ్డి గ్రామంలో ఆ చెరువులను ఆయన తొవ్వారు. 2020లో జరిగిన మన్ కీ �
బీజేపీ పాలిత తొలి రాష్ట్రానికి చేరిన ఈ యాత్రలో రాహుల్ గాంధీ చాలా జోష్లో ఉన్నారు. ఆదివారం నాటి యాత్రలో భాగంగా ఒక గ్రామంలోని వాటర్ ట్యాంక్ పైకి ఆయన ఎక్కారు.
Karnataka | కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టెంపో వాహనం, పాల వ్యాన్ ఢీ కొన్న ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన హసన్ జిల్లాలోని ఆర్సికేరే వద్ద జాతీయ రహద
గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై ఈ నెల 18న కీలక సమావేశం జరుగనున్నది. ఈ మేరకు ఎన్డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్సింగ్ శనివారం ఆయా రివర్ బేసిన్లలోని అన్ని రాష్ర్టాలకు లేఖలు రాశారు.
Deve Gowda | రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ శక్తిమంతంగా మారడంతో పాటు, కీలకపాత్ర పోషిస్తుందని మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవేగౌడ స్పష్టం చేశారు. కర్ణాటక రాష్ట్ర తెలంగాణ అసోసియేష�
Dudhsagar Falls | దూద్సాగర్ జలపాతం వద్ద ప్రమాదం జరిగింది. ఈ జలపాతం వద్ద మండోవి నదిపై ఏర్పాటు చేసిన కేబుల్ బ్రిడ్జి కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బ్రిడ్జిపై ఉన్న 40 మంది పర్యాటకులు సురక్షితంగా ప్రాణాలతో బయటప�