ఇటీవల సాయంత్రం వేళ రహస్య కెమెరాను సరి చేసేందుకు అతడు లేడీస్ బాత్రూమ్లోకి వెళ్లాడు. అయితే మూసి ఉన్న ఆ బాత్రూమ్ వెంటిలేటర్ నుంచి అతడు బయటకు తొంగి చూడటాన్ని బయట ఉన్న విద్యార్థినులు గమనించారు.
Heartwarming video | ప్రేమకు హద్దులు లేవు.. ఎల్లలు లేవు. ప్రేమించే మనసు ఉండాలి కానీ.. ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రేమించుకోవచ్చు. పెళ్లికి ముందే కాదు.. పెళ్లి తర్వాత కూడా గాఢంగా ప్రేమించుకోవచ్చు. అలా ఒకరి పట్ల మరొ�
Mangaluru Blast Case | కర్ణాటకలోని మంగుళూరులో జరిగిన ఆటో రిక్షా పేలుడు కేసులో నిందితుడి ఆధారాలను పోలీసులు సేకరించిన సంగతి తెలిసిందే. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూపుతో నిందితుడు షారీక్తో సంబంధాలు ఉన్నట్ల�
టెక్నాలజీ పరంగా ఎం తగా అభివృద్ధి చెందినా.. సమాజంలో కులవివక్ష ఇంకా బుసలు కొడుతూనే ఉన్నది. దేశంలో నిత్యం ఇటువంటి ఘటనలో ఎక్కడోచోట జరుగుతున్నా యి. తాజాగా కర్ణాటకలో దారుణమైన కులవివక్ష ఘటన చోటుచేసుకొన్నది.
Dalit Woman : ఓ దళిత మహిళ నీళ్లు తాగినందుకు.. ట్యాంకర్ను గోమాత్రంతో శుభ్రం చేశారు. ఈ ఘటన కర్నాటకలోని చామరాజనగర్ జిల్లాలోని హెగ్గొతార గ్రామంలో జరిగింది. ట్యాప్ ద్వారా ఆ దళిత మహిళ నీళ్లు తాగినట్ల�
అన్నిరంగాల్లో దేశంలోని కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పశ్చిమబెంగాల్, బీహార్ లాంటి పెద్దరాష్ట్రాల పోటీపడుతున్న తెలంగాణ ఫ్యాక్టరీల స్థాపనలో అద్భుతమైన ముందంజ సాధించింది.
Pratap Simha comments | కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మైసూర్-కొడగు లోక్సభ స్థానం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన..
కర్ణాటకలో బీజేపీపై కూలీలు పోలీస్ కేసు పెట్టారు. కెంపెగౌడ విమానాశ్రయంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆవిష్కరించిన బెంగళూరు నిర్మాత నాదప్రభు కెంపెగౌడ విగ్రహ పనులకు తమను వినియోగించుకొని కూలి చెల్లించలేదన�
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. నిందితుల నెట్వర్క్కు సంబంధించి హైదరాబాద్తోపాటు దేశవ్యాప్తంగా పది చోట్ల సోదాలు నిర్వహించింది.
Gandhada Gudi | కన్నడ పవర్ స్టార్గా అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు నటుడు పునీత్ రాజ్ కుమార్(Puneeth Rajkumar). 46 సంవత్సరాల వయస్సులో గతేడాది అక్టోబర్ 29న గుండెపోటుతో ఆయన మరణించారు. పునీత్ హఠాన్మరణం కేవలం కన్నడ �
Bidar | కర్ణాటకలోని బీదర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత బీదర్లోని బెమలఖేడా ప్రభుత్వ స్కూలు వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది.
కమీషన్ రాజ్'గా ముద్రపడిన కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ‘కంగాల్రాజ్'గానూ మారిపోయింది. ప్రభుత్వ అసమర్థ పాలన, దీనికితోడు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయింది