బెంగళూరుకు చెందిన మంజునాథ్ అనే కాంట్రాక్టర్ తనకు కారుణ్య మరణం ప్రసాదించాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఈ లేఖను ప్రధాని మోదీ, కర్ణాటక సీఎం బొమ్మైకి కూడా పంపారు.
దేశంలో రైతులు ఎంతటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నారో చెప్పే వార్త ఇది. కర్ణాటకలో ఓ రైతు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను మంచి ధర వస్తుందన్న ఆశతో 415 కిలోమీటర్లు తీసుకెళ్లి అమ్మితే, అన్ని ఖర్చులూ పోను మిగిలింది �
కర్ణాటకలో రౌడీషీటర్లకు ఆశ్రయ కేంద్రంగా బీజేపీ మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం బెంగళూరులో జరిగిన రక్తదాన శిబిరం కార్యక్రమంలో పలువురు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు స్లైంట్ సునీల్ �
దేశం మొత్తానికి తెలంగాణ ఆహార భద్రత కల్పిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గతంలో చెప్పిన మాటలు అక్షర సత్యాలయ్యాయి. దేశమంతా సాగు విస్తీర్ణం, దిగుబడి తగ్గిపోతున్న తరుణంలో.. తెలంగాణలో స్థిరంగా పెరుగ�
JDS president | కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి కుమారస్వామేనని, ఆయనను ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ ఆపలేరని జేడీఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం వ్యాఖ్యానించారు. కుమారస్వామి సీఎం కాకపోతే
Mosque Like Bus Stop | మైసూరులో మసీదును పోలిన బస్స్టాప్ను నిర్మించడంతో రాజుకున్న వివాదం సమసిపోయింది. స్థానిక ఎంపీ హెచ్చరికతో బస్టాండ్ రూపు మారిపోయింది. మైసూరు-ఊటీ రోడ్డులోని
ఇటీవల సాయంత్రం వేళ రహస్య కెమెరాను సరి చేసేందుకు అతడు లేడీస్ బాత్రూమ్లోకి వెళ్లాడు. అయితే మూసి ఉన్న ఆ బాత్రూమ్ వెంటిలేటర్ నుంచి అతడు బయటకు తొంగి చూడటాన్ని బయట ఉన్న విద్యార్థినులు గమనించారు.
Heartwarming video | ప్రేమకు హద్దులు లేవు.. ఎల్లలు లేవు. ప్రేమించే మనసు ఉండాలి కానీ.. ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రేమించుకోవచ్చు. పెళ్లికి ముందే కాదు.. పెళ్లి తర్వాత కూడా గాఢంగా ప్రేమించుకోవచ్చు. అలా ఒకరి పట్ల మరొ�
Mangaluru Blast Case | కర్ణాటకలోని మంగుళూరులో జరిగిన ఆటో రిక్షా పేలుడు కేసులో నిందితుడి ఆధారాలను పోలీసులు సేకరించిన సంగతి తెలిసిందే. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూపుతో నిందితుడు షారీక్తో సంబంధాలు ఉన్నట్ల�
టెక్నాలజీ పరంగా ఎం తగా అభివృద్ధి చెందినా.. సమాజంలో కులవివక్ష ఇంకా బుసలు కొడుతూనే ఉన్నది. దేశంలో నిత్యం ఇటువంటి ఘటనలో ఎక్కడోచోట జరుగుతున్నా యి. తాజాగా కర్ణాటకలో దారుణమైన కులవివక్ష ఘటన చోటుచేసుకొన్నది.
Dalit Woman : ఓ దళిత మహిళ నీళ్లు తాగినందుకు.. ట్యాంకర్ను గోమాత్రంతో శుభ్రం చేశారు. ఈ ఘటన కర్నాటకలోని చామరాజనగర్ జిల్లాలోని హెగ్గొతార గ్రామంలో జరిగింది. ట్యాప్ ద్వారా ఆ దళిత మహిళ నీళ్లు తాగినట్ల�
అన్నిరంగాల్లో దేశంలోని కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పశ్చిమబెంగాల్, బీహార్ లాంటి పెద్దరాష్ట్రాల పోటీపడుతున్న తెలంగాణ ఫ్యాక్టరీల స్థాపనలో అద్భుతమైన ముందంజ సాధించింది.