దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు, నాయకుల నుంచి మద్దతు వెల్లువెత్తుతున్నది. బీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణలో సంక్షేమ పాలన అందిస్తున్న బీఆర్ఎస్ను తమ రాష్ర్టాల్లోనూ విస్త
సరిహద్దులో నేరాలు నివారించేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణకు చెందిన పోలీసులు వన్ ఇండియా,వన్ పోలీసు అనే విధంగా పని చేయాలని బీదర్ జిల్లా ఎస్పీ కిశోర్ బాబు తెలిపారు.శుక్రవారం కర్ణాటకలోని బీదర్ జిల�
కావాల్సిన బ్రాండ్ మద్యం తక్కువ ధరకు దొరుకుతుండడంతో మద్యం ప్రియులు ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. ఇదే అదనుగా భావించి గోవా మద్యాన్ని జహీరాబాద్ మీదుగా హైదరాబాద్కు నిత్యం తరలిస్తూ అక్రమ వ్యాపారానిక�
Crime news | కర్ణాటకలోని దేవనగెరె జిల్లాలో దారుణం జరిగింది. పెండ్లికి ఒప్పుకోలేదని ఓ యువకుడు తన ప్రియురాలిని అత్యంత దారుణంగా పొడిచి చంపాడు. పట్టపగలు నడిరోడ్డుపై
Karnataka | కర్ణాటకకు చెందిన ఓ రాజకీయ నాయకుని వ్యవసాయ క్షేత్రంలో అక్రమంగా ఉంచిన పలు వన్యప్రాణులను అటవీ అధికారులు రక్షించారు. కాంగ్రెస్ సీనియర్ నేత శ్యాంనూర్ శివశంకరప్ప కుమారుడైన
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్పై జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జేడీఎస్ పార్టీ, మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడంతో ప�
Student murder | కర్ణాటకలో దారుణం జరిగింది. నాలుగో తరగతి చదువుతున్న పదేండ్ల విద్యార్థిని ఓ ఉపాధ్యాయుడు దారుణంగా కొట్టాడు. అంతేగాక స్కూల్ భవనం మొదటి అంతస్తు నుంచి
Shubhapradh Patel | దేశంలో కార్పొరేట్ సర్కారు వద్దని, కిసాన్ సర్కార్ రావాలని తెలంగాణ బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ అన్నారు. రైతు, సంక్షేమ పథకాల అమలులో దేశానికే తెలంగాణ రోల్ మోడల్గా నిలిచిందని, ఆయా పథకాల�
HD Kumaraswamy | కర్ణాటకలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. మరో ఆరు నెలల్లో కర్ణాటక అసెంబ్లీ గడువు ముగియనుండటంతో ఆ లోగా ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో
Jogulamba Temple | జోగులాంబ గద్వాల : అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ శక్తిపీఠమైన అలంపురం జోగులాంబ అమ్మవారి ఆలయానికి అంతర్జాతీయ స్థాయిలో అవార్డు దక్కింది. ఈ మేరకు గురువారం జోగులాంబ