Kumaraswamy | కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతున్నది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాపై మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామిపై మండిపడ్డారు. అంతటితో
Viral Video | ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటూ తనకు నచ్చిన ప్రతి వీడియోను షేర్ చేస్తుంటారు. అందులో చాలా వీడియోలు నెటిజన్లకు ప్రేరణగా నిలిచే విధంగా ఉంటాయి.
ఒకవైపు కర్ణాటక - మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతుండగా, ఇప్పుడు కర్ణాటక - గోవా మధ్య డ్యామ్ వివాదం ముదురుతున్నది. మహాదాయి నదిపై కలాసా - బండూరి డ్యామ్ నిర్మాణానికి కర్ణాటక రూపొందించిన డీపీఆర్కు క
బీఆర్ఎస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, తమ రాష్ర్టాల్లో పార్టీని వేగంగా విస్తరించాలని కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్న
కేంద్రంతోపాటు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచేలా సీఎం కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్నారని, కేసీఆర్ దార్శనికత, నాయకత్వం దేశానికి అవసరమని కర్ణాటక ఎన్నికల కమిషన్ రిటైర్డ్ సీఈసీ శ్�
ఈ విషయం స్థానికులకు, ఆ గ్రామ సర్పంచ్, ఇతర గ్రామ పెద్దలకు తెలిసింది. దీంతో తాగి వచ్చి మద్యం మత్తులో స్కూల్లో నిద్రించిన టీచర్ కృష్ణమూర్తిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
బహుజన వర్గాలకు చెందిన 43 ఆత్మగౌరవ భవనాల కోసం కోట్ల రూపాయల విలువైన భూములను తెలంగాణ ప్రభుత్వం కేటాయించడం విప్లవాత్మక చర్య అని కర్ణాటక రాష్ట్ర మాజీ ఎన్నికల అధికారి శ్రీనివాసాచారి పేర్కొన్నారు
గజ్వేల్ ప్రాంతంలోని అడవులు చాలా అద్భుతంగా ఉన్నాయని అటవీ శాఖ ట్రైనీ ఎఫ్ఆర్వోల బృందం కితాబిచ్చింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గంలోని సంగాపూర్, సింగాయపల్లి అటవీ ప్రాంతాలు, గజ్వేల్ అర్బన్ �
గజ్వేల్ ప్రాంతంలోని అడవులు చాలా అద్భుతంగా ఉన్నాయంటూ అటవీశాఖ ట్రైనీ ఎఫ్ఆర్వోల బృందం కితాబిచ్చింది. గజ్వేల్ నియోజకవర్గంలోని సంగాపూర్, సింగాయపల్లి అటవీ ప్రాంతాలు, గజ్వేల్ అర్బన్ పార్కును కర్ణాటక�
Marathi-speaking villages మహారాష్ట్ర అసెంబ్లీ ఇవాళ కీలక తీర్మానం చేసింది. మరాఠీ భాష మాట్లాడే కర్నాటకలోని 865 గ్రామాలను మహారాష్ట్రలో కలపనున్నారు. దీనికి సంబంధించిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. కర్న�
Karnataka | కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్కులను తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. థియేటర్లు, విద్యా సంస్థలు
Crime news | క్షణికావేశంలో ప్రాణాలు తీసుకునే ఘటనలు ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోతున్నాయి. భర్త తిట్టాడని భార్య, భార్య కాపురానికి రావడం లేదని భర్త, అత్తింటి వారు