Student murder | కర్ణాటకలో దారుణం జరిగింది. నాలుగో తరగతి చదువుతున్న పదేండ్ల విద్యార్థిని ఓ ఉపాధ్యాయుడు దారుణంగా కొట్టాడు. అంతేగాక స్కూల్ భవనం మొదటి అంతస్తు నుంచి
Shubhapradh Patel | దేశంలో కార్పొరేట్ సర్కారు వద్దని, కిసాన్ సర్కార్ రావాలని తెలంగాణ బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ అన్నారు. రైతు, సంక్షేమ పథకాల అమలులో దేశానికే తెలంగాణ రోల్ మోడల్గా నిలిచిందని, ఆయా పథకాల�
HD Kumaraswamy | కర్ణాటకలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. మరో ఆరు నెలల్లో కర్ణాటక అసెంబ్లీ గడువు ముగియనుండటంతో ఆ లోగా ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో
Jogulamba Temple | జోగులాంబ గద్వాల : అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ శక్తిపీఠమైన అలంపురం జోగులాంబ అమ్మవారి ఆలయానికి అంతర్జాతీయ స్థాయిలో అవార్డు దక్కింది. ఈ మేరకు గురువారం జోగులాంబ
హెడ్మాస్టార్ ఒక క్లాస్రూమ్లోకి వెళ్లి తలుపులు మూసేందుకు ప్రయత్నించాడు. గమనించిన బాలికలు అతడ్ని ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అనంతరం ప్రధానోపాధ్యయుడ్ని కర్రలతో చితక్కొట్టారు.
karnataka | మద్యానికి బానిసగా మారిన తండ్రిని తనయుడు అతి కిరాతకంగా నరికి చంపాడు. తండ్రిని హత్య చేసిన అనంతరం అతని శరీరాన్ని 32 ముక్కలుగా నరికేశాడు. ఆ తర్వాత శరీర భాగాలను బోర్వెల్లో
Zika Virus | మన దేశంలో తొలుత కేరళలో వెలుగు చూసిన జికా వైరస్ ఇప్పుడు కర్ణాటక రాష్ట్రానికి విస్తరించింది. రాయచూర్ ప్రాంతానికి చెందిన ఐదేళ్ల బాలికకు జికా వైరస్ సోకినట్లు అక్కడి అధికారులు గుర్తించారు. పరీక్షల్లో �
కేంద్ర ప్రభుత్వ లోపభూయిష్టమైన దిగుమతి విధానం కర్ణాటక రాష్ట్ర వక్క రైతుల పాలిట శాపంగా మారింది. కేవలం రెండు నెలల వ్యవధిలో క్వింటాలు వక్క ధర దాదాపు రూ.15 వేల వరకూ పడిపోయింది.