Karnataka | మైనర్ బాలికతో మాట్లాడుతున్నాడని ముస్లిం యువకుడిపై దాడి చేసిన ఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో చోటుచేసుకున్నది. హఫీద్ అనే యువకుడికి సామాజిక మాధ్యమైన ఇన్స్టాగ్రామ్లో
కర్ణాటకలోని ఓ పాఠశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. బెంగళూరులోని బసవేశ్వర్ నగర్ పీఎస్ పరిధిలో గల రాజాజీనగర్లో ఉన్న ఎన్పీఎస్ (నేషనల్ పబ్లిక్ స్కూల్)కు శుక్రవారం ఉదయం బాంబు బెదిరింపులు వచ్చినట్లు పశ�
Karinataka | కర్ణాటకలోని బెలగావి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని చుంచునూరు సమీపంలో వేగంగా దూసుకొచ్చిన మహింద్రా బొలేరో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న మర్రిచెట్టును ఢీకొట్టి
DK Shivakumar | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగు నెలల సమయం మాత్రమే ఉండటంతో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలకు పదనుపెట్టాయి. కర్ణాటక అసెంబ్లీ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడి బీజేపీ నాయకులు ప్రజలకు కావాల్సిన అభివృద్ధి, సంక్షేమం వంటి అవసరమైన అంశాలను పక్కదోవ పట్టించి, మతపరమైన అంశాలను తెరపైకి తెచ్చి ఎన్నికల్లో లబ్ధి పొందాలని భ�
Kumaraswamy | కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతున్నది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాపై మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామిపై మండిపడ్డారు. అంతటితో
Viral Video | ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటూ తనకు నచ్చిన ప్రతి వీడియోను షేర్ చేస్తుంటారు. అందులో చాలా వీడియోలు నెటిజన్లకు ప్రేరణగా నిలిచే విధంగా ఉంటాయి.
ఒకవైపు కర్ణాటక - మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతుండగా, ఇప్పుడు కర్ణాటక - గోవా మధ్య డ్యామ్ వివాదం ముదురుతున్నది. మహాదాయి నదిపై కలాసా - బండూరి డ్యామ్ నిర్మాణానికి కర్ణాటక రూపొందించిన డీపీఆర్కు క
బీఆర్ఎస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, తమ రాష్ర్టాల్లో పార్టీని వేగంగా విస్తరించాలని కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్న
కేంద్రంతోపాటు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచేలా సీఎం కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్నారని, కేసీఆర్ దార్శనికత, నాయకత్వం దేశానికి అవసరమని కర్ణాటక ఎన్నికల కమిషన్ రిటైర్డ్ సీఈసీ శ్�