ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనకు కర్ణాటకలోని బెంగళూరు వేదిక కానున్నది. సోమవారం నుంచి ఐదు రోజులపాటు బెంగళూరులో ఉన్న యలహంక వైమానిక స్థావరంలో ఏరో ఇండియా-2023 జరుగనుంది.
సెలక్షన్ సందర్భంగా కొందరు మోసాలకు పాల్పడ్డారు. 55 కేజీల కంటే తక్కువ బరువున్న వారు ఎత్తులు వేశారు. ఒక వ్యక్తి లోదుస్తుల్లో ఐదు కేజీల బరువున్న రాయిని ఉంచుకున్నాడు. మరికొందరు ఇనుప ప్లేట్లను కాళ్ల పై భాగంలో, ష�
సీనియర్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (110 బ్యాటింగ్; 11 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ శతకం బాదడంతో సౌరాష్ట్రతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో కర్ణాటక ఓ మాదిరి స్కోరు చేసింది.
స్వరాష్ట్రం సిద్ధించాక తెలంగాణలో సాగు పండుగలా మారింది. బీడు భూములన్నీ సాగులోకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి పారుదల రంగంలో చేపట్టిన విప్లవాత్మక మార్పులతో బంజరు భూముల్లో కూడా పంటలు పండుతున్నాయి. �
Man Shot At By Cops | రద్దీ మార్కెట్లో ఓ యువకుడు కత్తిలో హల్చల్ చేశాడు. జీన్స్ ప్యాంట్, నల్లటి బనియన్ ధరించి ఉన్న అతడు కత్తితో మార్కెట్ మధ్యలోకి దూసుకొచ్చాడు. చంపేస్తానని స్థానికులను బెదిరించడం మొదలుపెట్టాడు
రైలు కూత వినే భాగ్యానికి కం దనూలు ప్రజలు నోచుకోవడంలేదు. జిల్లా ప్రజలు దశాబ్దాలుగా రైలు రాక కోసం నిరీక్షిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం లో ఎక్కడైనా తమ జిల్లా గురించి ప్రస్తావన వస్తుందా అని
ఈ ఏడాది మేలో శాసనసభ ఎన్నికలు జరుగనున్న కర్ణాటకకు కేంద్రం నిధుల వరద పారించింది. ఆ రాష్ట్రంలో చేపడుతున్న అప్పర్ భద్ర ప్రాజెక్టుకు రూ.5300 కోట్ల భారీ సాయాన్ని అందించనున్నట్టు కేంద్ర బడ్జెట్లో వెల్లడించింద�
బీజేపీ పాలిత కర్ణాటకలో సమ్మె సైరన్ మోగింది. సీఎం బొమ్మై ప్రభుత్వ తీరుకు నిరసనగా స్థానిక సంస్థలకు చెందిన ఔట్సోర్సింగ్ కార్మికులందరూ బుధవారం నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లనున్నారు.
కర్ణాటక రుణాల ఊబిలో కూరుకుపోతున్నది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వ్యయ క్రమశిక్షణను పాటించలేకపోతున్నది. సాధారణ పరిపాలన వ్యవహారాల నిర్వహణ కోసం రుణాలను తీసుకుంటుండటం రుణాలు పెరిగిపోవటానికి కారణమని ఆర్థి�
కర్ణాటక రాష్ట్రం బీదర్లో బీఆర్ఎస్ హవా కొనసాగుతున్నది. సీఎం కేసీఆర్ దిశానిర్దేశం, మంత్రి హరీశ్రావు సూచనల మేరకు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో అక్కడ పా�
కర్ణాటకలోని హంపీలో ప్రముఖ సింగర్ కైలాశ్ ఖేర్పై యువకులు దాడికిపాల్పడ్డారు. హంపీ ఉత్సవాల్లో భాగంగా జరిగిన సంగీత విభావరిలో గాయకుడు కైలాశ్ ఖేర్ పాల్గొన్నారు.
కర్ణాటకలో డబుల్ ఇంజిన్ సర్కారు పనితీరు ఎలా ఉందంటే.. ఆ రాష్ర్టానికి చెందిన ఓ స్వామీజీ స్వయంగా ముఖ్యమంత్రి బొమ్మై సమక్షంలోనే బీజేపీ సర్కారును కడిగిపారేశారు.
ఇరు వర్గాలకు నచ్చజెప్పేందుకు ఎమ్మార్వో ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు.