కర్ణాటకలోని బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్లో అవినీతి డబుల్ అయ్యిందని, అందుకే ఇంజిన్ మార్చాల్సిన సమయమొచ్చిందని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.
అందరిలానే తానూ అనుకుంది ఓ వధువు. రెండు రోజుల్లో వివాహం ఉండగా.. మేకప్ (Makeup)కోసం ఇంటివద్ద ఉన్న ఓ బ్యూటిపార్లర్కు (Beauty parlour) వెళ్లింది. బ్యుటీషియన్ ఆమె ముఖానికి అప్లయ్చేసిన ఫేస్మాస్క్ వికటించింది. దీంతో ఆమె �
40% కమీషన్రాజ్'.. ఇది కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వానికి పర్యాయపదంగా మారింది. బీజేపీ సర్కారు అవినీతి దాహానికి కిందటేడాదిలోనే పది మందికి పైగా కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకొన్నారంటే అక్కడ అవినీతిరాజ్ ఏ స�
కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ చైర్మన్ మండల్ విరూపాక్షప్ప (Mandal Virupakshappa) కుమారుడు ప్రశాంత్ మండల్ ( Prashanth Madal) తన కార్యాలయంలో రూ.40 లక్షలు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖకు చెందిన లోకాయుక్త ( Lokayukta)
Viral News | ఎవరికైనా అదృష్టం వరిస్తే వారిని ‘నక్కతోక తొక్కావు’ (stepped on the fox tail) అంటుంటాం. ప్రతి విషయంలోనూ లక్ వాళ్లనే పలకరిస్తుంటే ‘వీడు రోజూ నక్కముఖం చూస్తున్నాడురా..’ అనే సామెతలు చెబుతుంటారు. అయితే ఈ సామెతను సీరియ�
Stab | కర్ణాటక బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకున్నది. నగరంలోని మురుగేష్పల్యలో ఓ యువతిని యువకుడు కత్తితో దాడి చేసి చంపాడు. మృతురాలిని ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు చెందిన లీలా పవిత్ర నీలమణి (25)గా గుర్తించారు.
దేశ రాజకీయాల్లో భవిష్యత్ బీఆర్ఎస్ (BRS) పార్టీదేనని విద్యుత్ శాఖామంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. 2014 నుంచి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలతో యావత్ భారతదేశం ఇటువైపు చూస్తు�
ఛత్తీస్గఢ్లోని బలోడా బజార్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బలోడా బజార్ జిల్లాలోని భాటపరా పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న ఖమారియా ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న ట్రక్కు, పికప్ వ్�
Peeing incident in Bus| డిన్నర్ తర్వాత బస్సు ఎక్కిన ఆ యువతి తన సీటు తడిగా ఉండటాన్ని గమనించింది. పక్క సీటులోని వ్యక్తి మూత్ర విసర్జన చేసినట్లు గ్రహించింది. బస్సు డ్రైవర్, కండక్టర్కు దీని గురించి చెప్పింది. దీంతో వారు �
IAS vs IPS | కర్ణాటక (Karnataka)లో ఇద్దరు సీనియర్ మహిళా ఉన్నతాధికారిణుల మధ్య సోషల్ మీడియా వేదికగా చోటుచేసుకున్న వార్ కొనసాగుతోంది. వీరిద్దరి మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా తనపై చేసిన వ్యాఖ్యల�
IAS vs IPS | కర్ణాటకలో ఇద్దరు సీనియర్ మహిళా ఉన్నతాధికారిణులు సోషల్ మీడియా వేదికగా గొడవకు దిగిన విషయం తెలిసిందే. ఐపీఎస్ అధికారిణి డీ రూప, ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి ఒకరినొకరు దూషించుకున్నారు. ఈ వ్యవహారా
కర్ణాటకలో ఇద్దరు సీనియర్ మహిళా ఉన్నతాధికారిణులు సోషల్ మీడియా వేదికగా గొడవకు దిగారు. హస్తకళల అభివృద్ధి సంస్థ ఎండీ, ఐపీఎస్ అధికారిణి డీ రూప, దేవాదాయ శాఖ కమిషనర్, ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి ఒకరినొ�
IAS vs IPS: సింధూరి, రూప పబ్లిక్గా తిట్టేసుకుంటున్నారు. ఆ ఇద్దరు మహిళా ఆఫీసర్ల తీరు అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది. ఆ ఆఫీసర్లపై చర్యలు తీసుకుంటామని కర్నాటక హోంమంత్రి తెలిపారు.
Karnataka | కర్ణాటక ( Karnataka) రాష్ట్రం హసన్ జిల్లా (Hassan district)లో దారుణ ఘటన చోటు
చేసుకుంది. ఐఫోన్ (iPhone) కోసం డెలివరీ ఏజెంట్ (delivery agent) ప్రాణాలు తీశాడో వ్యక్తి. ఈ ఘటన
ఫిబ్రవరి 7వ తేదీన చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది
తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా మారుతున్నాయి. రైతును రాజును చేసే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా పథకాలను ఇతర రాష్ర్టాలు అనుసరిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని