కర్ణాటకలో శుక్రవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేడు తన చివరి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సమావేశాల �
హత్యా రాజకీయాలను ప్రేరేపించేలా కర్ణాటక బీజేపీ మంత్రి అశ్వత్థ నారాయణ మాట్లాడారు. మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యను చంపేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
దక్షిణాదిలోని మూడు రాష్ట్రాల్లోని ఐఎస్ఐఎస్ సానుభూతిపరుల ఇళ్లపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ (National Investigation Agency) దాడులు చేస్తున్నది. బుధవారం తెల్లవారుజామున కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని 60 ప్రాంతాల్లో స�
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రజలను ఆకట్టుకునేందుకు కర్నాటక కాంగ్రెస్ ప్రణాళికలు రూపొందించింది. ఫిబ్రవరి 16 నుంచి ఇంటింటి ప్రచారాన్ని చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనకు కర్ణాటకలోని బెంగళూరు వేదిక కానున్నది. సోమవారం నుంచి ఐదు రోజులపాటు బెంగళూరులో ఉన్న యలహంక వైమానిక స్థావరంలో ఏరో ఇండియా-2023 జరుగనుంది.
సెలక్షన్ సందర్భంగా కొందరు మోసాలకు పాల్పడ్డారు. 55 కేజీల కంటే తక్కువ బరువున్న వారు ఎత్తులు వేశారు. ఒక వ్యక్తి లోదుస్తుల్లో ఐదు కేజీల బరువున్న రాయిని ఉంచుకున్నాడు. మరికొందరు ఇనుప ప్లేట్లను కాళ్ల పై భాగంలో, ష�
సీనియర్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (110 బ్యాటింగ్; 11 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ శతకం బాదడంతో సౌరాష్ట్రతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో కర్ణాటక ఓ మాదిరి స్కోరు చేసింది.
స్వరాష్ట్రం సిద్ధించాక తెలంగాణలో సాగు పండుగలా మారింది. బీడు భూములన్నీ సాగులోకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి పారుదల రంగంలో చేపట్టిన విప్లవాత్మక మార్పులతో బంజరు భూముల్లో కూడా పంటలు పండుతున్నాయి. �
Man Shot At By Cops | రద్దీ మార్కెట్లో ఓ యువకుడు కత్తిలో హల్చల్ చేశాడు. జీన్స్ ప్యాంట్, నల్లటి బనియన్ ధరించి ఉన్న అతడు కత్తితో మార్కెట్ మధ్యలోకి దూసుకొచ్చాడు. చంపేస్తానని స్థానికులను బెదిరించడం మొదలుపెట్టాడు
రైలు కూత వినే భాగ్యానికి కం దనూలు ప్రజలు నోచుకోవడంలేదు. జిల్లా ప్రజలు దశాబ్దాలుగా రైలు రాక కోసం నిరీక్షిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం లో ఎక్కడైనా తమ జిల్లా గురించి ప్రస్తావన వస్తుందా అని
ఈ ఏడాది మేలో శాసనసభ ఎన్నికలు జరుగనున్న కర్ణాటకకు కేంద్రం నిధుల వరద పారించింది. ఆ రాష్ట్రంలో చేపడుతున్న అప్పర్ భద్ర ప్రాజెక్టుకు రూ.5300 కోట్ల భారీ సాయాన్ని అందించనున్నట్టు కేంద్ర బడ్జెట్లో వెల్లడించింద�