Peeing incident in Bus| డిన్నర్ తర్వాత బస్సు ఎక్కిన ఆ యువతి తన సీటు తడిగా ఉండటాన్ని గమనించింది. పక్క సీటులోని వ్యక్తి మూత్ర విసర్జన చేసినట్లు గ్రహించింది. బస్సు డ్రైవర్, కండక్టర్కు దీని గురించి చెప్పింది. దీంతో వారు �
IAS vs IPS | కర్ణాటక (Karnataka)లో ఇద్దరు సీనియర్ మహిళా ఉన్నతాధికారిణుల మధ్య సోషల్ మీడియా వేదికగా చోటుచేసుకున్న వార్ కొనసాగుతోంది. వీరిద్దరి మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా తనపై చేసిన వ్యాఖ్యల�
IAS vs IPS | కర్ణాటకలో ఇద్దరు సీనియర్ మహిళా ఉన్నతాధికారిణులు సోషల్ మీడియా వేదికగా గొడవకు దిగిన విషయం తెలిసిందే. ఐపీఎస్ అధికారిణి డీ రూప, ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి ఒకరినొకరు దూషించుకున్నారు. ఈ వ్యవహారా
కర్ణాటకలో ఇద్దరు సీనియర్ మహిళా ఉన్నతాధికారిణులు సోషల్ మీడియా వేదికగా గొడవకు దిగారు. హస్తకళల అభివృద్ధి సంస్థ ఎండీ, ఐపీఎస్ అధికారిణి డీ రూప, దేవాదాయ శాఖ కమిషనర్, ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి ఒకరినొ�
IAS vs IPS: సింధూరి, రూప పబ్లిక్గా తిట్టేసుకుంటున్నారు. ఆ ఇద్దరు మహిళా ఆఫీసర్ల తీరు అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది. ఆ ఆఫీసర్లపై చర్యలు తీసుకుంటామని కర్నాటక హోంమంత్రి తెలిపారు.
Karnataka | కర్ణాటక ( Karnataka) రాష్ట్రం హసన్ జిల్లా (Hassan district)లో దారుణ ఘటన చోటు
చేసుకుంది. ఐఫోన్ (iPhone) కోసం డెలివరీ ఏజెంట్ (delivery agent) ప్రాణాలు తీశాడో వ్యక్తి. ఈ ఘటన
ఫిబ్రవరి 7వ తేదీన చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది
తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా మారుతున్నాయి. రైతును రాజును చేసే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా పథకాలను ఇతర రాష్ర్టాలు అనుసరిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని
కర్ణాటకలో శుక్రవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేడు తన చివరి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సమావేశాల �
హత్యా రాజకీయాలను ప్రేరేపించేలా కర్ణాటక బీజేపీ మంత్రి అశ్వత్థ నారాయణ మాట్లాడారు. మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యను చంపేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
దక్షిణాదిలోని మూడు రాష్ట్రాల్లోని ఐఎస్ఐఎస్ సానుభూతిపరుల ఇళ్లపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ (National Investigation Agency) దాడులు చేస్తున్నది. బుధవారం తెల్లవారుజామున కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని 60 ప్రాంతాల్లో స�
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రజలను ఆకట్టుకునేందుకు కర్నాటక కాంగ్రెస్ ప్రణాళికలు రూపొందించింది. ఫిబ్రవరి 16 నుంచి ఇంటింటి ప్రచారాన్ని చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది.