కర్ణాటకలో దారుణం జరిగింది. ఈ నెల 25న రాత్రి 10 గంటల సమయంలో కోరమంగళలోని నేషనల్ గేమ్స్ విలేజ్ పార్కులో కూర్చున్న ఓ మహిళను నలుగురు కామాంధులు కిడ్నాప్ చేసి.. నడుస్తున్న కారులో సామూహిక లైంగికదాడికి పాల్పడ్డ�
పెరుగు పొట్లాలపై హిందీలో ‘దహీ’ అని ముద్రించాలని భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆదేశించడంపై తమిళనాడు, కర్ణాటకలో దుమారం చెలరేగింది.
HD Kumaraswamy | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని జనతాదళ్ (ఎస్) (JD(S)) నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. ఈసారి ప్రాంతీయ పార్టీకే విజయాన్ని కట్టబెట్టాలని కన్నడిగులు నిర్ణయించుకున్నారని, అందుకోసం ఇప�
Karnataka election: మే 10వ తేదీన కర్నాటక అసెంబ్లీ ఎన్నిక జరగనున్నది. ఒకే రోజు 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మే 13వ తేదీన ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. సీఈసీ రాజీవ్ కుమార్ ఇవాళ మీ�
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka elections) రంగం సిద్ధమైంది. ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ( Election Commission) నేడు ప్రకటించనుంది. బుధవారం ఉదయం 11.30 గంటలకు ఎన్నికల తేదీలను వెల్లడించనుంది.
లంచగొండి అధికారులకు షాకిచ్చాడు కర్ణాటక రైతు. ‘నా దగ్గర డబ్బులు లేవు.. నాకున్న రెండు ఎడ్లు లంచంగా తీసుకోండి’ అంటూ ఏకంగా కార్యాలయానికి ఎడ్లను తీసుకెళ్లాడు.
BJP | పరువు నష్టం కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని పార్లమెంటు సెక్రటేరియట్ ఆగమేఘాలమీద రద్దుచేసింది. కానీ, కర్ణాటకలో జైలు శిక్ష పడిన ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల విషయంలో మా�
కర్ణాటక అసెంబ్లీకి (Karnataka Assembly Elections)త్వరలో ఎన్నికలు జరుగునున్నాయి. ఇంకా నోటిఫికేషన్ వెలువడనప్పటికీ రాజకీయ పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి. ఈ క్రమంలో కాంగ్రెస�
అసెంబ్లీ ఎన్నికల ముంగిట కర్ణాటక ప్రభుత్వం రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకున్నది. మతపరమైన మైనార్టీలకు కల్పిస్తున్న 4 % రిజర్వేషన్లను రద్దు చేసింది. వారిని ఆర్థిక వెనుకబడిన వర్గం క్యాటగిరీలోకి చేర్చింద�
Gudi Padwa | హిందూ సాంప్రదాయ క్యాలెండర్లోని నూతన సంవత్సరం మొదటి రోజును మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో గుడిపడ్వగా జరుపుకుంటారు. 14 సంవత్సరాల వనవాసం తర్వాత శ్రీరామ చంద్రుడికి పట్టాభిషేకం చేసింది కూడా ఇదే రోజు
ప్రధాని మోదీ గత ఆదివారం ప్రారంభించిన బెంగళూరు-మైసూర్ పది లేన్ల రహదారిలో అప్పుడే గోతులు పడ్డాయి. కొన్ని చోట్ల కంకర తేలిపోయి గుంతలు పడ్డాయి. అనేక చోట్ల సర్వీసు రోడ్లు, బైపాస్ రోడ్లు, చిన్న వంతెనల నిర్మాణా
PM Modi | భారీ వర్షాలకు నదులు ఉప్పొంగితే జరిగే నష్టం అపారంగా ఉంటుంది. నదుల తీరం వెంట ఉండే ప్రజల జీవితాలు తల్లకిందులవుతుంటాయి. తెలంగాణలో అయినా హిమాచల్ ప్రదేశ్లో అయినా నదులవల్ల నష్టం ఒకటే.