Supreme Court | ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కోటా రద్దు అంశంపై కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాజకీయ ప్రకటనలు చేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్ కోటా రద్దు అ�
తెలంగాణ ఆర్థిక ప్రగతి చక్రం అప్రతిహతంగా ముందుకు సాగుతున్నది. కేంద్రం ఎటువంటి కొర్రీలు పెట్టనీ, కాలం కరోనా వంటి పరీక్షలను ఎన్నయినా నిలుపనీ.. ఆ చక్రం తిరుగుతునే ఉన్నది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి గుణపాఠం చెప్పాలని లింగాయత్, వీరశైవ విచార వేదిక పిలుపు నిచ్చింది. లింగాయత్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా అణచివేతకు గురవుతున్నారని, ప్రముఖ లింగాయత్ నేతలకు టికెట
Elephant Balarama | కర్ణాటకలోని మైసూరు మహానగరంలో ఏటా దసరా ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచే గజరాజు బలరామ ఇక లేదు. వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో ఆదివారం రాత్రి బలరామ కన్నుమూసింది.
టిష్ పాలకులు భారత చేనేత వస్త్ర పరిశ్రమను ధ్వంసం చేయడానికి నాడు పన్నులు వేశారని, నేడు బీజేపీ ప్రభుత్వం కూడా అదే బాటను అనుసరిస్తున్నదని అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం విమర్శించింది.
రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ రాజేసిన మతచిచ్చు మణిపూర్ను దహిస్తున్నది. ఘర్షణల్లో ఇప్పటికే 54 మందికి పైగా మరణించారు. ఈశాన్యంలో ఇంత సంక్షోభం కొనసాగుతున్నా.. ‘రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయిం�
Harita Haram | తెలంగాణ హరితహారం అద్భుతమైన కార్యక్రమమని కర్ణాటక రాష్ట్ర అడవులు, పర్యావరణ శాఖ అడిషనల్ చీఫ్ సెక్రెటరీ జావేద్ అక్తర్ అన్నారు. రెండు రోజుల పాటు ఆయన తెలంగాణలో పర్యటించారు. తెలంగాణకు హరితహారం, అందులో భాగ
హైదరాబాద్ కర్ణాటకను కళ్యాణ కర్ణాటకగా మార్చి నిజాం పరిపాలన మానసిక బానిసత్వం నుంచి ప్రజలకు విముక్తి కలిగించామని బీజేపీ చేస్తున్న ఎన్నికల ప్రచారం ఫలించడం లేదు. హిందువులు, ముస్లింల మధ్య అంతరాల్ని పెంచి, హ�
కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ర్టాల్లో విస్తరించి ఉన్న పర్వత శ్రేణిని పశ్చిమ కనుమలుగా పిలుస్తారు. ఎంతో జీవవైవిధ్యం కనిపించే ఈ ప్రాంతంలో సీసీఎంబీ పరిశోధకులు ప్రత్యేక దృష్టి సారి�