విపక్ష పార్టీలు వారసత్వ రాజకీయాలు చేస్తున్నాయన్నారు.. ఎహే! మేం మాత్రం అలాంటివి చేయబోమని నీతులు చెప్పారు.. తీరా తనదాకా వచ్చేసరికి వారసులకే టికెట్లన్నీ పంచిపెట్టింది బీజేపీ. తెలంగాణలో కుటుంబ పాలన చేస్తున్
బీజేపీపై కర్ణాటక ‘కాఫీనాడు’ తీవ్ర ఆగ్రహంతో ఉన్నది. కాఫీ పంటకు బీమా కల్పించడం, ధరల అస్థిరత తదితర సమస్యలను పరిష్కరించాలని ఏండ్లుగా మొరపెట్టుకొంటున్నా కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలు పట్టించుకో�
పార్టీ టికెట్ ఇవ్వనని బీజేపీ ప్రకటించడంతో కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ అసంతృప్తికి లోనయ్యారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనను ఈసారి హుబ్బళ్లి నుంచి పోటీ చేయవద్దనడంపై మండిపడుతూ.. ‘నేను ప్రచార�
ఎన్నికల రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్టు కర్ణాటక బీజేపీ సీనియర్ నేత ఈశ్వరప్ప మంగళవారం ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల ప్రకటనలో జాప్యం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడిం�
CM KCR | తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అద్భుతం.. సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్నారు.. కడుపులో ఉన్న బిడ్డ నుంచి పండు ముసలొళ్ల వరకు ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయి.. ఇలాంటి
Karnataka Elections | అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న కన్నడనాట తాజాగా అమూల్ పాల ప్రవేశం రాజకీయ పార్టీల మధ్య వివాదాన్ని రాజేస్తున్నది. ఆరునూరైనా గుజరాత్కు చెందిన అమూల్ పాలు, పెరుగు ఇక్కడకు రాకుండా అడ్డుకుని తీరు
రాష్ట్ర ఇంధన సామర్థ్య సూచీ (స్టేట్ ఎనర్జీ ఎఫీషియెన్సీ ఇండెక్స్) 2021- 22లో తెలంగాణ ముందంజలో నిలిచింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, రాజస్థాన్ ఫ్రంట్ రన్నర్లుగా నిలిచాయి. ఈ రాష్ర్టాలు 60కి పై�
Karnataka Elections |కర్ణాటక జనాభాలో వొక్కలిగలు దాదాపుగా 15 శాతం ఉంటారు. లింగాయత్ల(17 శాతం) తర్వాత వొక్కలిగల సంఖ్యనే ఎక్కువ. దాదాపు 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీల అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే శక్తి వీరికి ఉన్
కర్ణాటక పాడి ఉత్పత్తిదార్ల సహకార సంఘాల సమాఖ్య (KFM)కు చెందిన నందిని బ్రాండ్ పాలకు (Nandini Milk) బెంగళూరు హోటళ్ల యమానుల సంఘం పూర్తి మద్ధతు ప్రకటించింది. ఇకపై మహానగరంలోని తమ హోటళ్లలో నందిని పాలు, పాల ఉత్పత్తులను మా�
ఎన్నికల వేళ కర్ణాటకలో అమూల్ చిచ్చు రేగింది. తమ వ్యాపారాన్ని కర్ణాటకకు విస్తరించనున్నామని, త్వరలో బెంగళూరులో పాల ఉత్పత్తుల అమ్మకాలను ప్రారంభిస్తామని గుజరాత్కు చెందిన అమూల్ సంస్థ ఇటీవల పేర్కొన్నది.
రెండో విడుత గొర్రెల పంపిణీకి జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో జీవాలను కొనుగోలు చేసి లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Kiccha Sudeep | కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ (Kichcha Sudeep) సినిమాలు, టీవీ షోలు, వాణిజ్య ప్రకటనల ప్రసారాలపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ జనతాదళ్-సెక్యులర్ (JD-S) పార్టీ.. ఎన్నికల సంఘానికి (Election Commission) లేఖ రాసింది.
రెండు రాష్ర్టాల పల్లెలకు మధ్య దూరం ఒక్క అడుగే అయినా అభివృద్ధి, సంక్షేమంలో ఎంతో తేడా ఉన్నది. తెలంగాణ గ్రామాల్లో సాగునీటి కాలువలు, పచ్చని పంటపొలాలు, సకల వసతులు, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతుండగా.. విక�