కర్ణాటక పాడి ఉత్పత్తిదార్ల సహకార సంఘాల సమాఖ్య (KFM)కు చెందిన నందిని బ్రాండ్ పాలకు (Nandini Milk) బెంగళూరు హోటళ్ల యమానుల సంఘం పూర్తి మద్ధతు ప్రకటించింది. ఇకపై మహానగరంలోని తమ హోటళ్లలో నందిని పాలు, పాల ఉత్పత్తులను మా�
ఎన్నికల వేళ కర్ణాటకలో అమూల్ చిచ్చు రేగింది. తమ వ్యాపారాన్ని కర్ణాటకకు విస్తరించనున్నామని, త్వరలో బెంగళూరులో పాల ఉత్పత్తుల అమ్మకాలను ప్రారంభిస్తామని గుజరాత్కు చెందిన అమూల్ సంస్థ ఇటీవల పేర్కొన్నది.
రెండో విడుత గొర్రెల పంపిణీకి జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో జీవాలను కొనుగోలు చేసి లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Kiccha Sudeep | కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ (Kichcha Sudeep) సినిమాలు, టీవీ షోలు, వాణిజ్య ప్రకటనల ప్రసారాలపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ జనతాదళ్-సెక్యులర్ (JD-S) పార్టీ.. ఎన్నికల సంఘానికి (Election Commission) లేఖ రాసింది.
రెండు రాష్ర్టాల పల్లెలకు మధ్య దూరం ఒక్క అడుగే అయినా అభివృద్ధి, సంక్షేమంలో ఎంతో తేడా ఉన్నది. తెలంగాణ గ్రామాల్లో సాగునీటి కాలువలు, పచ్చని పంటపొలాలు, సకల వసతులు, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతుండగా.. విక�
మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో కర్ణాటక బీజేపీకి ఆ పార్టీ ఎమ్మెల్యేల నుంచి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. దక్షిణ కర్ణాటకలోని పుత్తూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సంజీవ్ మతాందూర�
Chicken Curry | చికెన్ కర్రీ (Chicken Curry) విషయంలో తండ్రీకొడుకుల మధ్య జరిగిన గొడవ తీవ్ర విషాదానికి దారి తీసింది. ఇంట్లో వండిన చికెన్ కర్రీ మొత్తం తండ్రి తినేయడంతో కొడుకు గొడవకు దిగాడు.
Viral News | పట్టాల (Track) పై రైలు (Train) వేగంగా దూసుకెళ్తున్న సమయంలో ఏదైనా ప్రమాదం పొంచి ఉందని తెలిస్తే మనం వెంటనే ఏం చేస్తాం.. ఎర్రటి వస్త్రాన్ని (Red Colour Cloth) రైలు ముందు ఊపుతాం. తాజాగా ఓ బామ్మ కూడా అలానే చేసింది. గుండె ఆపరేషన్
Karnataka Elections | కర్ణాటకలో వచ్చే నెల జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి ఎదురుగాలి తప్పదా? అవినీతి, అసమర్థ పాలనతో తీవ్ర వ్యతిరేకతతో కొట్టుమిట్టాడుతున్న కమలం పార్టీకి ప్రజలు తమ ఓటు ద్వారా బుద్ధి చెప్ప
ప్రముఖ నటుడు (Kannada movie star) ‘ఈగ’ ఫేమ్ కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) కాషాయ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. బుధవారం మధ్యాహ్నం బెంగళూరులోని ఓ ప్రైవేటు హోటల్లో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (CM Basavaraj Bommai), ఇ�
Bangalore | కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇండ్ల కిరాయిలు భారీగా పెరిగిపోయాయి. ఏడాదిలోనే రెండు రెట్లు పెంచేశారు ఇంటి యాజమానులు. దీంతో ఐటీ ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. ఇంత కిరాయి పెరిగినా తప్పక భరిద్దామనుకునే వారి
తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం ఇర్కిచేడు గ్రామ సమీపంలో కర్ణాటకకు చెందిన కొందరు బీజేపీ నాయకులు ఎన్నికల సభ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణలో నిర్వహించేందుకు అనుమతులు తీసుకోక
రెండు లక్షల కోట్లతో బీసీ సబ్ప్లాన్ ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద రెండురోజుల పాట�
మాయ మాటలు చెపుతూ ప్రజల్ని మోసం చేస్తున్న బీజేపీని తరిమికొట్టాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పిలుపునిచ్చారు. మేడ్చల్ పట్టణంలో మంగళవారం బీఆర్ఎస్ మున్సిపాలిటీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కా
కర్ణాటక సరిహద్దు.. తెలంగాణలోని ఇర్కిచేడు సమీపంలో కర్ణాటకకు చెందిన కొందరు బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచార సభ నిర్వహించేందుకు యత్నించారు. ఈక్రమంలో కర్ణాటకలోని పలు గ్రామాల నుంచి ఇర్కిచేడుకు ప్రజలను తరలించే