కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ర్టాల్లో విస్తరించి ఉన్న పర్వత శ్రేణిని పశ్చిమ కనుమలుగా పిలుస్తారు. ఎంతో జీవవైవిధ్యం కనిపించే ఈ ప్రాంతంలో సీసీఎంబీ పరిశోధకులు ప్రత్యేక దృష్టి సారి�
Priyank Kharge | ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే భారత ప్రధాని నరేంద్రమోదీని విషనాగు అంటే.. ఇప్పుడు ఆయన కుమారుడు ప్రియాంక్ ఖర్గే ప్రధానిని ఏకంగా 'పనికిరాని కొడుకు' అని వ్యాఖ్యానించారు.
Karnataka | కర్ణాటక అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలంటూ ప్రధాని మోదీని సొంత పార్టీ బీజేపీ ఎమ్మెల్సీ ఏహెచ్ విశ్వనాథ్ నిలదీయటం చర్చనీయాంశంగా మారింది. ‘పదే పదే రాష్ర్టానికి వస్తున్న మోదీ గారూ.. రాష్ర్టాభివృద్ధికి
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన ప్రాంతీయ, జాతీయ మీడియా సర్వేలు, ఇతర సంస్థలు నిర్వహించిన సర్వేల్లో.. ఏ ఒక్కటీ బీజేపీ తిరిగి అధికారంలోకి వస
vishkanya | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో బీజేపీ నేతలు ఉన్నారని, అందుకే సోనియా గాంధీని అవమానించేలా ఇలా మతిలేని మాటలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, రణదీప్ సింగ్
కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తన పాలనలో తీవ్ర అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నేతలు అక్రమాలకు, లంచగొడి పనులకు పాల్పడుతూ రెడ్హ్యాండెడ్గా చిక్కిన సంఘటనలు చోటుచే
Crime news | కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. రాత్రి 11 గంటల సమయంలో తన గమ్య స్థానానికి చేరేందుకు బైక్ బుక్ చేసుకున్న మహిళను ర్యాపిడో రైడర్ లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. దాంతో ఆమె రన్నింగ�
Muslims Reservation | కర్ణాటక (Karnakataka)లో ముస్లింల 4శాతం రిజర్వేషన్లను (Muslims Reservation) తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు (Supreme Court) వాయిదా వేసింది. వచ్చే నెల 9 సర్కారు ని
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి టికెట్లు లభించక అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించడానికి కమలనాథులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 24 మందికి ఈసారి టికెట్లు ఇవ్వలేదు. దీంతో వారి