తాజా ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అది ఎంతలా ఉందంటే, ఏకంగా 12 మంది మంత్రులు పరాజయం చవి చూశారు. వరుణ, చామరాజనగర స్థానాల్లో పోటీ చేసిన గృహ నిర్మాణ శాఖ మంత్రి సోమణ్ణ రెండు చోట్లా ఓ�
దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మేఘాలయలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి 40 ఓట్లు వచ్చాయి. అంటే మణిపూర�
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోతెగ హడావుడి చేశారు. ఆయన తిరిగిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ఘోర పరాజయం పాలైంది. కొన్నిచోట్ల బీజేపీ మూడో స్థానంలో నిలువ�
సీపీఎస్ను రద్దుచేసి, పాత పెన్షన్ను పునరుద్ధరిస్తామని కర్ణాటక ఎన్నికల్లో ఇచ్చిన హామీని అధికారంలోకి రానున్న కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని సీపీఎస్ టీచర్స్, ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒక ప్రకటనలో కోరి�
Bandi Sanjay | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రసంగమంటే ఎట్లుంటదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతసేపు విద్వేషం రెచ్చగొట్టడం.. పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేయడం తప్ప ఇంకోటి ఆయన ప్రసంగంలో కనిపించదు. ఆయ�
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల (Karnataka Elections) కౌంటింగ్ కొనసాగుతున్నది. అధికార బీజేపీ (BJP) కంటే కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతున్నది. ఇక సొరబ (Sorab) స్థానంలో మాజీ ముఖ్యమంత్రి ఎస్. బంగారప్ప (Former CM S. Bangarappa) కుమారుల మధ్య ప�
Priyanka Gandhi: కర్ణాటకలో కౌంటింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ లీడింగ్లో కొనసాగుతోంది. ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. మరో వైపు కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంకా గాంధీ వద్రా .. షిమ్లా హనుమాన్ గుడిలో �
Karnataka Assembly Election Results 2023 | దేశమంతటా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కాగా, గత ఎన్నికల అనుభవాల
Karnataka Exit Polls | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ప్రజలు ఈసారి కూడా విలక్షణ తీర్పు ఇచ్చినట్లు తెలుస్తున్నది. అధికారంలో ఉన్న బీజేపీ లేదా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్కు మెజార్టీ కట్టబెట్టలేదని ఎగ్జిట్ ప
Supreme Court | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రచార అంశంగా మారిన ముస్లిం రిజర్వేషన్ల రుద్దుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రిజర్వేషన్లను రద్దుచేయటాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచార�
ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత సోషల్ మీడియాలో ఓట్లు అర్థించడం చట్ట
విరుద్ధం కాదని ఎన్నికల సంఘం వెల్లడించింది. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగిసినప్పటికి బీజేపీ సోషల్మీడియాలో ప్రచారం చేస్తున్నదని ఆరో�
కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ బుధవారం (నేడు) జరగనున్నది. పోలింగ్కు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. సంగారెడ్డి జిల్లాకు ఆనుకుని ఉండే బీదర్ జిల్లాలో త్రిముఖ పోటీ నెలకొంది. ఈ జిల్లాలో తెలుగు ఓట�
Supreme Court | ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కోటా రద్దు అంశంపై కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాజకీయ ప్రకటనలు చేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్ కోటా రద్దు అ�
తెలంగాణ ఆర్థిక ప్రగతి చక్రం అప్రతిహతంగా ముందుకు సాగుతున్నది. కేంద్రం ఎటువంటి కొర్రీలు పెట్టనీ, కాలం కరోనా వంటి పరీక్షలను ఎన్నయినా నిలుపనీ.. ఆ చక్రం తిరుగుతునే ఉన్నది.