ఎన్నికలకు కొద్ది రోజులు మాత్రమే ఉన్న కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడిన విషయం వెలుగులోకి వచ్చింది. తన పాలనలో మొత్తం 385 క్రిమినల్ కేసులను ఎత్తివేసిన విషయం బయటపడింది. ఇందు�
బాగలకోట జిల్లా ముధోళ్లో కర్ణాటక భారీ, మధ్య తరహా పరిశ్రమల మంత్రి మురుగేశ్ నిరాణికి చెందిన నిరాణి చక్కెర పరిశ్రమ సిబ్బంది నివాస సముదాయంపై ఈసీ అధి కారులు శుక్రవారం నిర్వహించిన దాడిలో 28 కిలోల వెండి దీపాలు
శరద్ పవార్ (Sharad Pawar) నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో లుకలుకలు తీవ్రమైనట్లు కనిపిస్తున్నది. పార్టీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) పార్టీని వీడనున్నారనే వార్తలు గతకొన�
Karnataka Elections | అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి కర్ణాటక బీజేపీ అతలాకుతలం అవుతున్నది. పార్టీలోకి వచ్చేందుకు కాకుండా.. బీజేపీ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రధానంగా లింగాయత్ నేతలు క్యూ కడుతున్నారు. ఈ �
బీజేపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ అయనూర్ మంజునాథ్ (Ayanur Manjunath) తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామ చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.
Karnataka Elections | కుటుంబ, వారసత్వ ఎన్నికల రాజకీయాల్ని బీజేపీ కొనసాగిస్తున్నది. మూడో జాబితాలో పది నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించగా.. వారిలోముగ్గురు కుటుంబ రాజకీయాల నుంచి వచ్చినవారే. హెబ్బళ నియోజకవర్గం అభ్�
Sudan Crisis | ఆఫ్రికా దేశం సుడాన్ (Sudan) అల్లర్లతో అట్టుడుకుతోంది. ఆర్మీ, శక్తివంతమైన పారామిలిటరీ బలగాల మధ్య మూడు రోజులుగా ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణ వాతావరణంలో పలువురు భారతీయులు ఆ దేశంలో చిక్కుకుపోవడం ఇప్ప�
Karnataka | కర్ణాటక మంత్రి ఎంటీబీ నాగరాజు దాఖలు చేసిన అఫిడవిట్లో తన పేరిట రూ. 1,609 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. నాగరాజు హోసకోటె నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. నాగరాజు �
ఆయనో ఎమ్మెల్యే.. ఆయన భార్యకు టికెట్, మరొకరు ఎంపీ.. ఆయన కోడలికి టికెట్, ఇంకొకరు మాజీ మంత్రి.. ఆయన కొడుకుకు టికెట్. బీజేపీ విడుదల చేసిన కర్ణాటక అభ్యర్థుల మూడో లిస్టులో వారసుల జాబితా ఇది.
కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీజేపీకి (BJP) వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు కమలం పార్టీకి గుడ్బై చెప్పగా.. తాజాగా మాజీ సీఎం, పార్టీ సీనియర్ నేత జ�
Jagadish Shettar | అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో బీజేపీకి షాక్ తగిలింది. తనకు టికెట్ ఇవ్వలేదనే అసంతృప్తితో రగిలిపోతున్న మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ కాషాయ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తనకు టికెట్ �
అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటక బీజేపీలో రేగిన అసంతృప్తి మంటలు చల్లారడం లేదు. టికెట్ నిరాకరణకు గురైన నేతలు పార్టీ నాయకత్వం తీరుపై అసమ్మతితో రగిలిపోతున్నారు. పలువురు పార్టీకి రాజీనామాలు చేస్తుండగా, మరికొ�
Road Accident | కర్ణాటకలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు చిన్నారులు సహా 11 మంది దుర్మరణం చెందారు. కొడగు జిల్లా సంపాజేగేట్ వద్ద ఆర్టీసీ బస్సులను ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చె�
CM Basavaraj Bommai | కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై రూ.1500 కోట్ల అవినీతికి పాల్పడ్డారని బీజేపీ ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో ఓలేకర్కు పార్టీ టికెట్ లభించలేదు. దీంతో గురువారం
Muslim Reservation | ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ కర్ణాటక సర్కారు నిర్ణయం తీసుకోవటంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ నిర్ణయం అస్థిరంగా, బలహీనంగా కనిపిస్తున్నదని వెల్లడించింది. రిజర్�