Jagadish Shettar | అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో బీజేపీకి షాక్ తగిలింది. తనకు టికెట్ ఇవ్వలేదనే అసంతృప్తితో రగిలిపోతున్న మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ కాషాయ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తనకు టికెట్ �
అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటక బీజేపీలో రేగిన అసంతృప్తి మంటలు చల్లారడం లేదు. టికెట్ నిరాకరణకు గురైన నేతలు పార్టీ నాయకత్వం తీరుపై అసమ్మతితో రగిలిపోతున్నారు. పలువురు పార్టీకి రాజీనామాలు చేస్తుండగా, మరికొ�
Road Accident | కర్ణాటకలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు చిన్నారులు సహా 11 మంది దుర్మరణం చెందారు. కొడగు జిల్లా సంపాజేగేట్ వద్ద ఆర్టీసీ బస్సులను ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చె�
CM Basavaraj Bommai | కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై రూ.1500 కోట్ల అవినీతికి పాల్పడ్డారని బీజేపీ ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో ఓలేకర్కు పార్టీ టికెట్ లభించలేదు. దీంతో గురువారం
Muslim Reservation | ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ కర్ణాటక సర్కారు నిర్ణయం తీసుకోవటంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ నిర్ణయం అస్థిరంగా, బలహీనంగా కనిపిస్తున్నదని వెల్లడించింది. రిజర్�
విపక్ష పార్టీలు వారసత్వ రాజకీయాలు చేస్తున్నాయన్నారు.. ఎహే! మేం మాత్రం అలాంటివి చేయబోమని నీతులు చెప్పారు.. తీరా తనదాకా వచ్చేసరికి వారసులకే టికెట్లన్నీ పంచిపెట్టింది బీజేపీ. తెలంగాణలో కుటుంబ పాలన చేస్తున్
బీజేపీపై కర్ణాటక ‘కాఫీనాడు’ తీవ్ర ఆగ్రహంతో ఉన్నది. కాఫీ పంటకు బీమా కల్పించడం, ధరల అస్థిరత తదితర సమస్యలను పరిష్కరించాలని ఏండ్లుగా మొరపెట్టుకొంటున్నా కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలు పట్టించుకో�
పార్టీ టికెట్ ఇవ్వనని బీజేపీ ప్రకటించడంతో కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ అసంతృప్తికి లోనయ్యారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనను ఈసారి హుబ్బళ్లి నుంచి పోటీ చేయవద్దనడంపై మండిపడుతూ.. ‘నేను ప్రచార�
ఎన్నికల రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్టు కర్ణాటక బీజేపీ సీనియర్ నేత ఈశ్వరప్ప మంగళవారం ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల ప్రకటనలో జాప్యం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడిం�
CM KCR | తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అద్భుతం.. సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్నారు.. కడుపులో ఉన్న బిడ్డ నుంచి పండు ముసలొళ్ల వరకు ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయి.. ఇలాంటి
Karnataka Elections | అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న కన్నడనాట తాజాగా అమూల్ పాల ప్రవేశం రాజకీయ పార్టీల మధ్య వివాదాన్ని రాజేస్తున్నది. ఆరునూరైనా గుజరాత్కు చెందిన అమూల్ పాలు, పెరుగు ఇక్కడకు రాకుండా అడ్డుకుని తీరు
రాష్ట్ర ఇంధన సామర్థ్య సూచీ (స్టేట్ ఎనర్జీ ఎఫీషియెన్సీ ఇండెక్స్) 2021- 22లో తెలంగాణ ముందంజలో నిలిచింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, రాజస్థాన్ ఫ్రంట్ రన్నర్లుగా నిలిచాయి. ఈ రాష్ర్టాలు 60కి పై�
Karnataka Elections |కర్ణాటక జనాభాలో వొక్కలిగలు దాదాపుగా 15 శాతం ఉంటారు. లింగాయత్ల(17 శాతం) తర్వాత వొక్కలిగల సంఖ్యనే ఎక్కువ. దాదాపు 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీల అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే శక్తి వీరికి ఉన్