Bengaluru Rains | కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు, వడగళ్లతో వర్షం కురవడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో బెంగళూరులో భారీ కారు మేఘాలు కమ్మేయడంతో పాటు కు�
కర్ణాటకలో బీజేపీ ఓటమి, కాంగ్రెస్ పార్టీ గెలుపుపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. పార్లమెంట్ ఎన్నికలకు కొద్ది నెలల ముందు జరిగిన ఈ ఎన్నికలు భారత రాజకీయాల్లో సరికొత్త అంశాలపై చర్చకు దారి తీశాయి. బీజేపీ
కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. శనివారం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్తోపాటు ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.
పల్లెల్లో యుద్ధం జరుగుతున్నది. విజయం కోసం హోరాహోరీ పోటీ నడుస్తున్నది. గ్రామ దేవతల జాతరలో భాగంగా గ్రామాల్లో కుస్తీ పోటీల సందడి పెరిగింది. జాతర పల్లెల్లో పండుగ వాతావారణం నెలకొన్నది.
MK Stalin | దక్షిణాదిలో కనిపించిన ఈ సూర్యోదయ వెలుగు దేశమంతా విస్తరించాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) ఆకాంక్షించారు. కర్ణాటలో బీజేపీ ఓటమితో దక్షిణాది నుంచి ఆ పార్టీ కనుమరుగు కావడంపై ఈ మేరకు వ్యాఖ్యానించ�
DK Shivakumar | డీకే శివకుమార్ తొలి కేబినెట్ మీటింగ్ కోసం విధాన సౌధకు (Vidhan Soudha) చేరుకున్నారు. అయితే అందులోకి ప్రవేశం ముందు తనదైన స్టైల్ను మరోసారి ప్రదర్శించారు. గౌరవ సూచికంగా ఒంగిన ఆయన తన తలను విధాన సౌధ మెట్లకు ఆన�
Rahul Gandhi | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో ఆ రాష్ట్రంలో విద్వేషం తుడిచిపెట్టుకుపోయిందని, ప్రేమే గెలిచిందని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు, ఎంపీ రాహుల్గాంధీ అన్నారు.
జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లా గోనుపాడు వద్ద ఘోర ప్రమాదం (Road accident) జరిగింది. శనివారం ఉదయం గోనుపాడు సమీపంలోని పార్చర్లమిట్ట వద్ద వేగంగా దూసుకొచ్చిన బొలెరో (Bolero) అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయా�
కర్ణాటకలో (Karnataka) నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 10న జరిగిన ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య (Siddaramaiah) నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
రాష్ట్ర బీజేపీలో కొత్త తలనొప్పి మొదలైంది. ఆది నుంచి వలస నేతలనే నమ్ముకున్న బీజేపీకి ఇప్పుడు ‘ఘర్ వాపసీ’ టెన్షన్ పట్టుకున్నది. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నేతలు ఇప్పుడు తిరిగి సొంత గూటికి వెళ్లేందు�
electricity bills | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. అయినప్పటికీ ఆ రాష్ట్రంలోని కొన్ని గ్రామాల ప్రజలు విద్యుత్ బిల్లులు (electricity bills) చెల్లించేం�
కర్ణాటక (Karnataka) ముఖ్యంత్రి పీఠంపై కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్యకు (Siddaramaiah) సీఎం పదవి కట్టబెట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. పీసీసీ అధ్యక్షుడు డీకే శివ
కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 11వ పంచవర్ష ప్రణాళిక (2007-2012)ను ప్రవేశ పెట్టింది. దేశంలో నీటిపారుదల రంగాన్ని వేగంగా అభివృద్ధి చేసి ఉత్పత్తి పెంచాలనేది ఈ ప్రణాళిక ఉద్దేశం. దానికోసం ప్రాజెక్టు�
తనను ముఖ్యమంత్రి నైనా చేయండి లేదా ఎమ్మెల్యేగా (MLA) ఉండనీయండని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పార్టీ అధినేత మల్లికర్జున ఖర్గేతో (Mallikarjun Kharge) అన్నట్లు తెలుస్తున్నది. సీఎం పదవిని ఆశిస్తున్న సిద్ధరామయ
Karnataka CM post | కర్ణాటకలో సీఎం పదవి ఎంపికపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతున్నది. కీలక నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ సీఎం పదవి తనకే అంటే తనకే అని పట్టుబడుతుండటంతో ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేయడం కాంగ్రెస్ పార్ట�