రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ రాజేసిన మతచిచ్చు మణిపూర్ను దహిస్తున్నది. ఘర్షణల్లో ఇప్పటికే 54 మందికి పైగా మరణించారు. ఈశాన్యంలో ఇంత సంక్షోభం కొనసాగుతున్నా.. ‘రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయిం�
Harita Haram | తెలంగాణ హరితహారం అద్భుతమైన కార్యక్రమమని కర్ణాటక రాష్ట్ర అడవులు, పర్యావరణ శాఖ అడిషనల్ చీఫ్ సెక్రెటరీ జావేద్ అక్తర్ అన్నారు. రెండు రోజుల పాటు ఆయన తెలంగాణలో పర్యటించారు. తెలంగాణకు హరితహారం, అందులో భాగ
హైదరాబాద్ కర్ణాటకను కళ్యాణ కర్ణాటకగా మార్చి నిజాం పరిపాలన మానసిక బానిసత్వం నుంచి ప్రజలకు విముక్తి కలిగించామని బీజేపీ చేస్తున్న ఎన్నికల ప్రచారం ఫలించడం లేదు. హిందువులు, ముస్లింల మధ్య అంతరాల్ని పెంచి, హ�
కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ర్టాల్లో విస్తరించి ఉన్న పర్వత శ్రేణిని పశ్చిమ కనుమలుగా పిలుస్తారు. ఎంతో జీవవైవిధ్యం కనిపించే ఈ ప్రాంతంలో సీసీఎంబీ పరిశోధకులు ప్రత్యేక దృష్టి సారి�
Priyank Kharge | ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే భారత ప్రధాని నరేంద్రమోదీని విషనాగు అంటే.. ఇప్పుడు ఆయన కుమారుడు ప్రియాంక్ ఖర్గే ప్రధానిని ఏకంగా 'పనికిరాని కొడుకు' అని వ్యాఖ్యానించారు.
Karnataka | కర్ణాటక అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలంటూ ప్రధాని మోదీని సొంత పార్టీ బీజేపీ ఎమ్మెల్సీ ఏహెచ్ విశ్వనాథ్ నిలదీయటం చర్చనీయాంశంగా మారింది. ‘పదే పదే రాష్ర్టానికి వస్తున్న మోదీ గారూ.. రాష్ర్టాభివృద్ధికి
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన ప్రాంతీయ, జాతీయ మీడియా సర్వేలు, ఇతర సంస్థలు నిర్వహించిన సర్వేల్లో.. ఏ ఒక్కటీ బీజేపీ తిరిగి అధికారంలోకి వస
vishkanya | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో బీజేపీ నేతలు ఉన్నారని, అందుకే సోనియా గాంధీని అవమానించేలా ఇలా మతిలేని మాటలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, రణదీప్ సింగ్