సీపీఎస్ను రద్దుచేసి, పాత పెన్షన్ను పునరుద్ధరిస్తామని కర్ణాటక ఎన్నికల్లో ఇచ్చిన హామీని అధికారంలోకి రానున్న కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని సీపీఎస్ టీచర్స్, ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒక ప్రకటనలో కోరి�
Bandi Sanjay | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రసంగమంటే ఎట్లుంటదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతసేపు విద్వేషం రెచ్చగొట్టడం.. పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేయడం తప్ప ఇంకోటి ఆయన ప్రసంగంలో కనిపించదు. ఆయ�
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల (Karnataka Elections) కౌంటింగ్ కొనసాగుతున్నది. అధికార బీజేపీ (BJP) కంటే కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతున్నది. ఇక సొరబ (Sorab) స్థానంలో మాజీ ముఖ్యమంత్రి ఎస్. బంగారప్ప (Former CM S. Bangarappa) కుమారుల మధ్య ప�
Priyanka Gandhi: కర్ణాటకలో కౌంటింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ లీడింగ్లో కొనసాగుతోంది. ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. మరో వైపు కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంకా గాంధీ వద్రా .. షిమ్లా హనుమాన్ గుడిలో �
Karnataka Assembly Election Results 2023 | దేశమంతటా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కాగా, గత ఎన్నికల అనుభవాల
Karnataka Exit Polls | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ప్రజలు ఈసారి కూడా విలక్షణ తీర్పు ఇచ్చినట్లు తెలుస్తున్నది. అధికారంలో ఉన్న బీజేపీ లేదా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్కు మెజార్టీ కట్టబెట్టలేదని ఎగ్జిట్ ప
Supreme Court | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రచార అంశంగా మారిన ముస్లిం రిజర్వేషన్ల రుద్దుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రిజర్వేషన్లను రద్దుచేయటాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచార�
ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత సోషల్ మీడియాలో ఓట్లు అర్థించడం చట్ట
విరుద్ధం కాదని ఎన్నికల సంఘం వెల్లడించింది. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగిసినప్పటికి బీజేపీ సోషల్మీడియాలో ప్రచారం చేస్తున్నదని ఆరో�
కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ బుధవారం (నేడు) జరగనున్నది. పోలింగ్కు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. సంగారెడ్డి జిల్లాకు ఆనుకుని ఉండే బీదర్ జిల్లాలో త్రిముఖ పోటీ నెలకొంది. ఈ జిల్లాలో తెలుగు ఓట�
Supreme Court | ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కోటా రద్దు అంశంపై కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాజకీయ ప్రకటనలు చేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్ కోటా రద్దు అ�
తెలంగాణ ఆర్థిక ప్రగతి చక్రం అప్రతిహతంగా ముందుకు సాగుతున్నది. కేంద్రం ఎటువంటి కొర్రీలు పెట్టనీ, కాలం కరోనా వంటి పరీక్షలను ఎన్నయినా నిలుపనీ.. ఆ చక్రం తిరుగుతునే ఉన్నది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి గుణపాఠం చెప్పాలని లింగాయత్, వీరశైవ విచార వేదిక పిలుపు నిచ్చింది. లింగాయత్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా అణచివేతకు గురవుతున్నారని, ప్రముఖ లింగాయత్ నేతలకు టికెట
Elephant Balarama | కర్ణాటకలోని మైసూరు మహానగరంలో ఏటా దసరా ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచే గజరాజు బలరామ ఇక లేదు. వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో ఆదివారం రాత్రి బలరామ కన్నుమూసింది.
టిష్ పాలకులు భారత చేనేత వస్త్ర పరిశ్రమను ధ్వంసం చేయడానికి నాడు పన్నులు వేశారని, నేడు బీజేపీ ప్రభుత్వం కూడా అదే బాటను అనుసరిస్తున్నదని అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం విమర్శించింది.