మెదక్ (Medak) జిల్లాలోని నార్సింగి (Narsingi) మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని కాస్లాపూర్ సమీపంలో జాతీయ రహదారిపై రెండు కంటైనర్ (Container) లారీలు ఢీకొన్నాయి.
శాసనసభ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహించి కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నళినీ కుమార్ రాజీనామా చేసి ఉండాల్సిందని ఆ పార్టీ నేత రేణుకాచార్య వ్యాఖ్యానించారు. ఓటమిపై ఆత్మ పరిశీలన చేసుకునేందుకు, కొందరికి ఆత�
Man Strangles Daughter | కులాంతర వ్యక్తిని కుమార్తె ప్రేమించడం నచ్చని ఒక వ్యక్తి ఆమె గొంతు నొక్కి హత్య చేశాడు (Man Strangles Daughter ). ఈ విషయం తెలిసిన ప్రియుడు వేగంగా వస్తున్న రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Iron Pillar | కర్ణాటక (Karnataka) రాష్ట్రం హుబ్బలి (Hubballi)లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద ఏర్పాటు చేసిన ఓ ఐరన్ రాడ్ (Iron Pillar Collapses) ఒక్కసారిగా రద్దీ రోడ్డుపై కూలింది.
అనివార్యత పేరుతో దశాబ్దాలుగా దేశాన్ని దారి తప్పించిన నాయకత్వాలనే మళ్లీ, మళ్లీ ముందేసుకుంటున్న రాజకీయపార్టీలు, మహారాష్ట్ర జనం ఇస్తున్న సందేశాన్ని అర్థం చేసుకోవాలి.
తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న కక్షతో ఒక వ్యక్తి ఆమె ప్రియుడి గొంతు కోసి రక్తాన్ని తాగిన ఒళ్లు గగుర్పొడిచే సంఘటన కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్లో జరిగింది. ఈ దృశ్యాన్ని నిందితుడి స్నేహితుడు వీడ
తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని స్నేహితుడి గొంతుకోశాడో వ్యక్తి. అంతటితో ఆగకుండా అతని రక్తం తాగిన ఘటన కర్ణాటకలోని (Karnataka) చిక్కబల్లాపూర్ (Chikkaballapur) జిల్లాలో జరిగింది.
వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పీ రోహిత్రెడ్డి రోడ్డు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. తాండూరులో జూలై 3 నుంచి 13 వరకు శ్రీ రాజశ్యామల, శత చండీ, సౌర, లక్ష్మీసుదర్శన సహిత అతిరుద్ర మహాయాగం నిర్వహించేం�
Boys marriage | గ్రామంలో వానలు పడటంలేదని ఆ గ్రామస్తులంతా కలిసి ఓ విచిత్ర కార్యక్రమం నిర్వహించారు. వాన దేవుళ్లను తృప్తిపర్చడం కోసం గ్రామంలోని ఇద్దరు అబ్బాయిలకు ఉత్తుత్త పెళ్లి జరిపించారు.
ఒకనాడు ఆకలి కేకలు వినిపించిన తెలంగాణ ప్రాంతం.. నేడు కడుపునిండా తినటమే కాదు, తోటి రాష్ర్టాల ఆకలి తీర్చి దేశానికే బువ్వ పెట్టేస్థాయికి ఎదిగింది. పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ర్టాల్లో బియ్యానికి
Karnataka | ఇదొక అరుదైన సంఘటన.. ట్రాన్స్ఫర్ మీద వెళ్తున్న ఓ ఎస్సై ఆ పోలీస్ స్టేషన్ బాధ్యతలను కొత్తగా వచ్చిన మరో ఎస్సైకి అప్పగించాడు. ఇందులో అంత వింత ఏముంది? బదిలీ మీద వెళ్లిన ఏ అధికారి అయిన ఇదే చేస్తారు కదా అని
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ సీఎం జగదీష్ శెట్టార్ను (Jagadish Shettar) ఉప ఎన్నికల బరిలో నిలపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.