తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. ఇప్పటికే కేంద్రంతోపాటు పలు రాష్ర్టాలు మన పథకాన్ని అనుసరిస్తుండగా, తాజాగా కర్ణాటక కూడా అదే బాటలో నడుస్తున్నది. చెరువులు, కుంటలు,
కర్ణాటకను కరెంట్ కష్టాలు చుట్టుముట్టాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు రాజధాని బెంగళూరు సహా అనేక ప్రాంతాల్లో విద్యుత్తు కోతలు ప్రజల్ని ఇబ్బందికి గురిచేస్తున్నాయి.
Biker assaults Bus driver | ఒక వ్యక్తి ఆర్టీసీ బస్సులోకి ఎక్కి డ్రైవర్పై చేయిచేసుకున్నాడు. అంతటితో ఆగక డ్రైవర్ను కిందకు లాగి కొట్టాడు (Biker assaults Bus driver). దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Actor Veerendra Babu | అతను ఓ సినీ నిర్మాత. కొన్ని సినిమాల్లో నటించాడు కూడా. రెండేళ్ల క్రితం (2021లో) ఆయన ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారం చేస్తూ తన మొబైల్ ఫోన్లో వీడియోలు కూడా తీసుకున్నాడు. తర్వాత ఆ వీడియోల�
Red Sanders: కర్నాటకలో 125 కేజీల ఎర్ర చందనాన్ని సీజ్ చేశారు. ఈ కేసులో ఇద్దర్ని అరెస్టు చేశారు. దక్షిణ కన్నడ జిల్లాలోని బేల్తంగడి తాలూకాలో అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందనాన్ని పట్టుకున్నారు.
‘ఏదైనా ట్రాన్స్ఫర్ డీల్ ఉందా? అయితే ఇక్కడున్న క్యూఆర్ కోడ్కు రూ.6 నుంచి 8 లక్షల వరకు పంపండి. మంత్రి చలువరాయస్వామి, కాంగ్రెస్కు చెల్లింపులు జరపండి. పేసీఎస్ కరో!’ అంటూ గురువారం మండ్య జిల్లా కేంద్రంలో వ
పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అటకెక్కాయని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన విధానాలపై అధ్యయనం చేయడానికి కేంద్రం ఎన్నికల సంఘానికి చెందిన రాష్ట్ర అధికారులు ఈ నెల 10, 11 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఎరువులు, విత్తనాల కోసం అన్నదాతలు క్యూలైన్లో ఉండి కొనుగోలు చేసేవారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతం కర్ణాటక సరిహద్దులో ఉండడంతో రైతులు వానకాలం సీజన్లో విత్తనాలు,ఎరువులకు కర్ణా�
Bengaluru | బెంగళూరు : సన్నిహిత వీడియోలతో ఓ యువకుడు తన మాజీ ప్రియురాలిని బెదిరింపులకు గురి చేసి.. పలుమార్లు అత్యాచారం చేశాడు. అంతేకాదు.. ఆ వీడియోలను అడ్డంగా పెట్టుకుని, ఆమెను తన స్నేహితుల వద్దకు కూడా ప�
ఇప్పుడు దొంగల కన్ను టమాటాలపై పడింది. దేశంలో ఇప్పటికే పలుచోట్ల టమాటాల దొంగతనాలు వెలుగుచూడగా.. తాజాగా కర్ణాటకలోనూ జరిగింది. దాదాపు 11 టన్నుల టమాటాలను కోలార్ నుంచి రాజస్థాన్ రాజధాని జైపూర్కు రవాణా చేయడాన�
ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణానదిలో వరద నిలకడగా కొనసాగుతున్నది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తి నీటి నిల్వ మట్టానికి చేరుకోగా, దిగువకు �
కర్ణాటకలోని వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన సీఎం సిద్ధరామయ్యను అనర్హుడిగా ప్రకటించాలంటూ హైకోర్టులో కేసు దాఖలైంది. రాజ్యాంగంలోని నిబంధనలను, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నియమాలను సిద్ధరామయ్య ఉ�