పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అటకెక్కాయని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన విధానాలపై అధ్యయనం చేయడానికి కేంద్రం ఎన్నికల సంఘానికి చెందిన రాష్ట్ర అధికారులు ఈ నెల 10, 11 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఎరువులు, విత్తనాల కోసం అన్నదాతలు క్యూలైన్లో ఉండి కొనుగోలు చేసేవారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతం కర్ణాటక సరిహద్దులో ఉండడంతో రైతులు వానకాలం సీజన్లో విత్తనాలు,ఎరువులకు కర్ణా�
Bengaluru | బెంగళూరు : సన్నిహిత వీడియోలతో ఓ యువకుడు తన మాజీ ప్రియురాలిని బెదిరింపులకు గురి చేసి.. పలుమార్లు అత్యాచారం చేశాడు. అంతేకాదు.. ఆ వీడియోలను అడ్డంగా పెట్టుకుని, ఆమెను తన స్నేహితుల వద్దకు కూడా ప�
ఇప్పుడు దొంగల కన్ను టమాటాలపై పడింది. దేశంలో ఇప్పటికే పలుచోట్ల టమాటాల దొంగతనాలు వెలుగుచూడగా.. తాజాగా కర్ణాటకలోనూ జరిగింది. దాదాపు 11 టన్నుల టమాటాలను కోలార్ నుంచి రాజస్థాన్ రాజధాని జైపూర్కు రవాణా చేయడాన�
ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణానదిలో వరద నిలకడగా కొనసాగుతున్నది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తి నీటి నిల్వ మట్టానికి చేరుకోగా, దిగువకు �
కర్ణాటకలోని వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన సీఎం సిద్ధరామయ్యను అనర్హుడిగా ప్రకటించాలంటూ హైకోర్టులో కేసు దాఖలైంది. రాజ్యాంగంలోని నిబంధనలను, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నియమాలను సిద్ధరామయ్య ఉ�
అమ్మరో బీమమ్మ.. మా తల్లిరో బీమమ్మ.. అన్న పాటలతో పీర్ల సవారీ జరగనున్నది. శనివారం మొహర్రం వేడుకలకు సర్వం సిద్ధమైంది. కోయిలకొండలో జరిగే పీర్ల పండుగకు ప్రత్యేకత ఉన్నది. పీర్ల సవారీ చూసేందుకు వివిధ ప్రాంతాల నుం�
బెంగళూరు: ఉడిపి టాయ్లెట్ వీడియో స్కాండల్కు సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ కార్యకర్త శకుంతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Speeding Car | కర్ణాటక (Karnataka)లోని రాయచూర్ (Raichur) జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అతి వేగంగా వెళ్తున్న కారు (Speeding Car).. బైక్ ను ఢీ కొట్టింది. ఆ తర్వాత రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు విద్యార్థినులపైకి దూసుకెళ్ల
2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో జట్టు కట్టబోమని జేడీఎస్ చీఫ్ హెచ్డీ దేవెగౌడ (HD Deve Gowda) స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పారు.
మహారాష్ట్ర, కర్ణాటకలోని కృష్ణా బేసిన్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది పరవళ్లు తొక్కుతున్నది. మూడు రోజుల నుంచి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతున్నది.
కర్ణాటక హైకోర్టుకు చెందిన ఆరుగురు జడ్జీలను చంపుతామంటూ దుబాయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు మెసేజ్ వచ్చిందని కోర్టు పీఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతోపాటు ఆరుగురు జడ్జీలను చంపుతామంటూ ఒక అంతర్జాతీయ �
Arasinagundi Falls | సెల్ఫోన్లలో సెల్ఫీలు, వీడియోల కోసం సాహసాలు చేస్తూ జనాలు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు ఈ మధ్య పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా యువత ఈ విషయంలో ముందుంటోంది.