Road accident | రహదారి పక్కన నిలిపి ఉంచిన ఓ లారీని వేగంగా వచ్చిన కారు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని వ్యక్తుల్లో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
పాలక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు రాష్ట్రంలో ఆపరేషన్ లోటస్ త్వరలోనే ప్రారంభం కానుందని బీజేపీ నేత, కర్నాటక మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప (KS Eshwarappa) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్ (Pakistan) వెళ్లిపోండి.. ఇది హిందూ దేశం అంటూ ఇద్దరు ముస్లిం విద్యార్థులపై ఓ టీచర్ ఆగ్రహం వ్యక్తంచేసిన ఘటన కర్ణాటకలోని (Karnataka) ఉర్దూ మీడియం స్కూల్లో (Urdu school) చోటుచేసుకున్నది.
దమ్ముంటే దళితబంధు పథకాన్ని కర్ణాటకలో అమలు చేసి చూపించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్ విసిరారు. రూ.12 లక్షలతో కాకున్నా..
Fire accident | కర్ణాటకలోని హవేరీ జిల్లాలో ఘోరం జరిగింది. జిల్లాలోని అలదకట్టి గ్రామంలోగల ఓ పటాకుల కంపెనీలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు.
Crime news | కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు సిటీలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. రెండు రోజులపాటు కుటుంబంలోని ఏ ఒక్కరూ ఇంటి నుంచి బయటికి రాకపోవడంతో ఇరుగ�
మా అప్ప(తిమ్మప్ప)కు నేను, అక్క ఇద్దరమే కావట్టి, మాకు ఆరుగురు పిల్లల్నిచ్చిండేమో ఆ దేవుడు. మాకు నలుగురు కొడుకులు, ఇద్దరు ఆడబిడ్డలు. వాళ్లే మాకు సర్వం. వాళ్లను అపురూపంగా సాదుకుంటున్నం. మా అప్ప నాకిచ్చిన 24 ఎకరా
జనావాసాల మధ్య ఉన్న నివాస గృహాల్లో ప్రార్థనల నిర్వహణపై ఎలాంటి నిషేధం లేదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. నివాస గృహాలను ప్రార్థనలకు ఉపయోగించడాన్ని నిరోధించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొ�
కాంగ్రెస్ హయాంలో కాలం కోసం ఎన్నో తిప్పలు పడ్డామని, కానీ ఇప్పుడు కాలం కాకున్నా మనకు కాళేశ్వరం నీళ్లు ఉన్నాయని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. కాళేశ్వరం (Kaleshwaram) నీళ్లు రాకపోతే యాసంగి పంటలు పండేనా అని ప్ర
బాస్మతీయేతర తెల్ల బియ్యం, ఉల్లిగడ్డ ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాజాగా చక్కెర ఎగుమతులను (Sugar exports) కూడా నిలిపివేయాలని (Ban) నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది.
చంద్రయాన్-3పై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసిన సినీనటుడు ప్రకాశ్రాజ్పై కర్ణాటకలో కేసు నమోదైంది. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ హిందూ సంస్థ నేతలు బాగల్కోట్ జిల్లాలోని బనహట్టి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశ�