గృహలక్ష్మి పథకం మాకు అందటం లేదు. ఆ పథకం కింద ప్రభుత్వం ఇస్తున్నామని చెప్తున్న డబ్బు మాకెందుకు ఇవ్వరు? మీరేమో ఇస్తున్నామని ప్రకటించారు. ఇప్పుడు వచ్చి గృహలక్ష్మి పథకం వస్తున్నదా అని అడుగుతున్నారు. మాకు మా�
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో రైతన్నలు ఉరికొయ్యకు వేలాడుతున్నారు. ఆ రాష్ట్ర రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గత బీజేపీ ప్రభుత్వం కర్షకుల సంక్షేమాన్ని గాలికొదిలేయడంతో.. కాంగ్రెస్కు పట్టం కట్టినా రైతుల బ�
కావేరి జలాల్ని తమిళనాడుకు విడుదల చేయాలన్న ఆదేశాలను సమీక్షించాలని కోరుతూ కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ (సీడబ్ల్యూఎంఏ) ఎదుట కర్ణాటక పిటిషన్ దాఖలు చేసినట్టు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్
మేం కుండలు తయారు చేసుకుంటాం. అందుకు సంబంధించి మాకు ఏమైనా సాయం చేయండి సార్ అని నన్ను ఒకరు అడిగారు. ఇప్పుడైతే వీలు కాదు.. ఎందుకంటే ప్రస్తుతం మనం 5 గ్యారెంటీ పథకాలను నడిపిస్తున్నాం.. బడ్జెట్ అంతా దానికే సరిప�
Crocodile | నదిలో ఉండాల్సిన మొసలి దారితప్పి బయటికి వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంది. నది పక్కన ఉన్న రైలు పట్టాలు దాటబోతుండగా అటుగా వచ్చిన రైలు మొసలి తలపై నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనలో మొసలి తల ఛిద్రమైంది.
Electric car | విద్యుత్ శక్తితో నడిచే ఎలక్ట్రిక్ స్కూటర్లు రన్నింగ్లోనో, ఛార్జింగ్ అవుతున్న సమయంలోనే మంటలు చెలరేగి కాలిపోయిన ఘటనలు ఎన్నో చూశాం. అయితే, ఇప్పుడు ఓ ఎలక్ట్రిక్ కారు నడి రోడ్డుపై అగ్నికి ఆహుతైంది.
మెదక్ జిల్లాలో కాంగ్రెస్ (Congress) పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మెదక్ డీసీసీ అధ్యక్షుడు (Medak DCC President) కంఠారెడ్డి తిరుపతి రెడ్డి (Kantareddy Tirupati reddy) రాజీనామా చేశారు. డబ్బు సంచులే ప్రాత�
కర్ణాటకలో అలవిగాని హామీలిచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయలేక చతికిలపడుతున్నది. వెనుకటికి ఔరంగజేబు జుట్టుమీద పన్ను వేసినట్టు కొత్త కొత్త పన్నులువేసి ప్రజలనడ్డిని విరుస్తున్నది.
కర్ణాటకలో (Karnataka) కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అప్పుడే అవినీతికి తెరలేపిందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో నిధుల సమీకరణ కోసం బెంగళూరు బిల్డర్లపై కాంగ్రెస్ ప్రభు�
కర్ణాటక బియ్యం అడిగితే మొండిచెయ్యి చూపించి.. సింగపూర్కు బియ్యం ఎగుమతి చేసేందుకు కేంద్రం సిద్ధమైందని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య విమర్శించారు. పేదలు ఆకలితో అలమటిస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం
Karnataka | పొరుగున ఉన్న తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల (Cauvery River water dispute) చేయాలన్న కర్ణాటక (Karnataka) ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు నేడు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నల్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మన దేశానికి మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాదని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఒక సభలో ఆయన మాట్లాడుతూ ‘నెహ్రూ మన తొలి �