జనావాసాల మధ్య ఉన్న నివాస గృహాల్లో ప్రార్థనల నిర్వహణపై ఎలాంటి నిషేధం లేదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. నివాస గృహాలను ప్రార్థనలకు ఉపయోగించడాన్ని నిరోధించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొ�
కాంగ్రెస్ హయాంలో కాలం కోసం ఎన్నో తిప్పలు పడ్డామని, కానీ ఇప్పుడు కాలం కాకున్నా మనకు కాళేశ్వరం నీళ్లు ఉన్నాయని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. కాళేశ్వరం (Kaleshwaram) నీళ్లు రాకపోతే యాసంగి పంటలు పండేనా అని ప్ర
బాస్మతీయేతర తెల్ల బియ్యం, ఉల్లిగడ్డ ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాజాగా చక్కెర ఎగుమతులను (Sugar exports) కూడా నిలిపివేయాలని (Ban) నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది.
చంద్రయాన్-3పై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసిన సినీనటుడు ప్రకాశ్రాజ్పై కర్ణాటకలో కేసు నమోదైంది. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ హిందూ సంస్థ నేతలు బాగల్కోట్ జిల్లాలోని బనహట్టి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశ�
Prakash Raj | చంద్రయాన్-3 ప్రయోగాన్ని కించపర్చేలా సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన నటుడు ప్రకాశ్ రాజ్పై కేసు నమోదైంది. కర్ణాటక రాష్ట్రం బాగల్కోట్ జిల్లాలోని బనహట్టి పోలీస్స్టేషన్లో హిందూ సంస్థల నాయకులు ఆ�
తమిళనాడు, కర్ణాటక మధ్య దశాబ్ధాలుగా కొనసాగుతున్న కావేరీ నదీ జలాల పంపకం వివాదంపై విచారణకు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేస్తామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం పే�
Drone Crash | భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి విభాగానికి (డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కు) సంబంధించిన డ్రోన్ (అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్-UAV) ఒకటి ఆదివారం ఉదయం కుప్పకూలింది.
మహారాష్ట్రలోని నాగ్పూర్ (Nagpur) సమీపంలో తెలంగాణ ఎక్స్ప్రెస్కు (Telangana Express) త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం తెలంగాణ ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. ఎస్-2 బోగీలో మంటలు చెలరేగడంతో ప్�
Congress | అంతన్నాడింతన్నాడే గంగరాజు.. కరెంటే లేదన్నాడే కాంగ్రెస్ రాజు.. ఇదీ ఇప్పుడు కర్ణాటకలో పరిస్థితి! కర్ణాటక.. 68 ఏండ్ల క్రితమే ఏర్పడిన రాష్ట్రం. బెంగళూరు.. ఐటీ రాజధానిగా ప్రసిద్ధిగాంచిన నగరం. నిత్యం వందల మంద�
కర్ణాటకలోని కృష్ణరాజసాగర్ ఆనకట్ట వద్ద జరిగిన మైసూర్ నేషనల్స్లో తెలంగాణ సెయిలర్లు పతకాల పంట పండించారు. టోర్నీలో తమకు తిరుగులేదన్న రీతిలో మన సెయిలర్లు ఆరు స్వర్ణాలు సహా నాలుగు రజతాలు, రెండు కాంస్య పతక�
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. ఇప్పటికే కేంద్రంతోపాటు పలు రాష్ర్టాలు మన పథకాన్ని అనుసరిస్తుండగా, తాజాగా కర్ణాటక కూడా అదే బాటలో నడుస్తున్నది. చెరువులు, కుంటలు,
కర్ణాటకను కరెంట్ కష్టాలు చుట్టుముట్టాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు రాజధాని బెంగళూరు సహా అనేక ప్రాంతాల్లో విద్యుత్తు కోతలు ప్రజల్ని ఇబ్బందికి గురిచేస్తున్నాయి.
Biker assaults Bus driver | ఒక వ్యక్తి ఆర్టీసీ బస్సులోకి ఎక్కి డ్రైవర్పై చేయిచేసుకున్నాడు. అంతటితో ఆగక డ్రైవర్ను కిందకు లాగి కొట్టాడు (Biker assaults Bus driver). దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.