కర్ణాటక బియ్యం అడిగితే మొండిచెయ్యి చూపించి.. సింగపూర్కు బియ్యం ఎగుమతి చేసేందుకు కేంద్రం సిద్ధమైందని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య విమర్శించారు. పేదలు ఆకలితో అలమటిస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం
Karnataka | పొరుగున ఉన్న తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల (Cauvery River water dispute) చేయాలన్న కర్ణాటక (Karnataka) ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు నేడు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నల్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మన దేశానికి మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాదని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఒక సభలో ఆయన మాట్లాడుతూ ‘నెహ్రూ మన తొలి �
కర్ణాటక మాడల్ తెలంగాణలో అధికారంలోకి వస్తామని ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ నాయకులకు కర్ణాటకలో తాజాగా జరుగుతున్న పరిణామాలు ఇరకాటంలో పడే విధం గా ఉన్నాయి.
Supreme Court | కర్నాటక సర్కారు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. తమిళనాడుకు 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావే�
UNESCO | ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలోకి భారత్ (India)లోని మరో చారిత్రక కట్టడం వచ్చి
చేరింది. కర్ణాటకలోని బేలూర్, హళేబీడ్, సోమనాథ్పురాలోని ‘హోయసల’ (Hoysala) దేవాలయాలను
ప్రపంచ వారసత్వ కట్టడాల (World Heritage Sites) జాబితాలోకి �
కర్ణాటక రాజధాని బెంగళూరులోని (Bengaluru) శ్రీ సత్య గణపతి ఆలయ (Sri Sathya Ganapathy Temple) నిర్వాహకులు. తమ ఆలయంలో గణేశుడి నవరాత్రులను నిత్యనూతనంగా నిర్వహిస్తూ ఉంటారు.
నడ్డి నాది కాదంటే ఢిల్లీ దాక దేకిస్త’ అన్న చందంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీల పరిస్థితి. 50 ఏండ్ల పాలనలో గతంలో అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదు.
Karnataka | కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రణాళిక శాఖ మంత్రిగా ఉన్న డీ సుధాకర్పై భూకబ్జా కేసు నమోదైంది. దళితుల భూమిని ఆక్రమించుకొనేందుకు యత్నించారన్న ఫిర్యాదు మేరకు ఆయనతో పాటు మరో ఇద్దరిపై యెలహంక పోలీసులు
Dengue cases | కర్ణాటకలో డెంగ్యూ వ్యాధి కలకలం రేపుతుంది. రోజు రోజుకు డెంగ్యూ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా డెంగ్యూ కేసుల సంఖ్య 7,000 దాటింది. దాంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమ
తమిళనాడులోని తిరుపత్తూర్ (Tirupattur) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు అక్కడికక్కడే మరణించారు. సోమవారం తెల్లవారుజామున తిరుపత్తూరు జిల్లా నత్రంపల్లి టౌన్ (Natrampalli) సమీపంలోని సందాయ