Crime news | కర్ణాటక రాజధాని బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. నిందితుడి బ్యాగేజీలో 72 అరుదైన పాములు, ఆరు చన�
కర్ణాటకలో విధులు నిర్వర్తించే బ్యాంకు ఉద్యోగులు ఇకపై కన్నడలోనే మాట్లాడాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. మరికొన్ని రోజుల్లో దీనిపై రాష్ట్ర ప్రభ�
వచ్చి ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలో కలిసి పోటీ చేయాలని బీజేపీ-జేడీ(ఎస్) అంగీకారానికి వచ్చాయి. ఈ విషయాన్ని బీజేపీ మాజీ సీఎం యడియూరప్ప శుక్రవారం వెల్లడించారు. కాగా జేడీ(ఎస్) అధ్యక్షుడు, మాజీ ప్�
తెలంగాణ శాసన సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసుశాఖ కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఇటీవల తెలంగాణ-కర్ణాటక రాష్ర్టాల సరిహద్దు పోలీసు అధికారులు సమావేశమయ్యారు.
మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. కృష్ణానదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటికే ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల
Road accident | రహదారి పక్కన నిలిపి ఉంచిన ఓ లారీని వేగంగా వచ్చిన కారు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని వ్యక్తుల్లో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
పాలక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు రాష్ట్రంలో ఆపరేషన్ లోటస్ త్వరలోనే ప్రారంభం కానుందని బీజేపీ నేత, కర్నాటక మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప (KS Eshwarappa) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్ (Pakistan) వెళ్లిపోండి.. ఇది హిందూ దేశం అంటూ ఇద్దరు ముస్లిం విద్యార్థులపై ఓ టీచర్ ఆగ్రహం వ్యక్తంచేసిన ఘటన కర్ణాటకలోని (Karnataka) ఉర్దూ మీడియం స్కూల్లో (Urdu school) చోటుచేసుకున్నది.
దమ్ముంటే దళితబంధు పథకాన్ని కర్ణాటకలో అమలు చేసి చూపించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్ విసిరారు. రూ.12 లక్షలతో కాకున్నా..
Fire accident | కర్ణాటకలోని హవేరీ జిల్లాలో ఘోరం జరిగింది. జిల్లాలోని అలదకట్టి గ్రామంలోగల ఓ పటాకుల కంపెనీలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు.
Crime news | కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు సిటీలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. రెండు రోజులపాటు కుటుంబంలోని ఏ ఒక్కరూ ఇంటి నుంచి బయటికి రాకపోవడంతో ఇరుగ�
మా అప్ప(తిమ్మప్ప)కు నేను, అక్క ఇద్దరమే కావట్టి, మాకు ఆరుగురు పిల్లల్నిచ్చిండేమో ఆ దేవుడు. మాకు నలుగురు కొడుకులు, ఇద్దరు ఆడబిడ్డలు. వాళ్లే మాకు సర్వం. వాళ్లను అపురూపంగా సాదుకుంటున్నం. మా అప్ప నాకిచ్చిన 24 ఎకరా