మొగులు జూసి కుండలో నీళ్లు ఒలకబోసుకొన్నట్టు.. పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది కర్ణాటక ప్రజల పరిస్థితి. ఎన్నికల సమయంలో ‘5 గ్యారెంటీ స్కీమ్'లను చూసి కాంగ్రెస్ను గెలిపించిన కన్నడిగులకు ఆపార్టీ చుక్క
తెలంగాణ కాంగ్రెస్ను ఆ పార్టీకి చెందిన కర్ణాటక నేతలు నడిపిస్తున్నట్టు తెలుస్తున్నది. టికెట్ల ఖరారు నుంచి ఎన్నికల ఖర్చుల దాకా కర్ణాటక నుంచే తరలిస్తున్నారు. కర్ణాటక నుంచి తెలంగాణకు డబ్బుల సంచులు తరలిస్త
తెలంగాణ శాసనమండలికి 2015లో జరిగిన ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకొనేందుకు నాటి టీడీపీ నేత, నేటి పీసీసీ అధ్యక్షుడు..రేవంత్రెడ్డి డబ్బులు ఎరవేయడం రాష్ట్రంలో ‘ఓటుకు నోటు’ తొలి కేసుగా నమోదైంది.
స్కాంగ్రెస్ కరెన్సీ లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకొని గెలువలేమని తేలిపోవటంతో పచ్చనోట్లతో ప్రజల కండ్లకు గంతలు కట్టేందుకు సిద్ధమైంది.
రాష్ట్రంలో ఓటర్లను కొనేందుకు కాంగ్రెస్ పార్టీ కర్ణాటక నుంచి రూ.వందల కోట్లు తెలంగాణకు పంపిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ఆరోపించారు. ఓటుకు నోటు కుంభకోణంలో లంచం ఇస్త
KTR | రాష్ట్రంలో ఓట్లను కొనుగోలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ కర్ణాటక నుంచి వందల కోట్లను తెలంగాణకు పంపిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇలాంటివి ముందే ఊహించామని ఆయన ట�
Harish Rao | తెలంగాణ ఎన్నికల్లో డబ్బు పంచి గెలించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోందని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. శుక్రవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి హరీశ్రావు మీడియా�
girl kidnapped | ఉత్తరప్రదేశ్కు చెందిన యువతిని ఒక వ్యక్తి కిడ్నాప్ చేశాడు. (girl kidnapped) కర్ణాటకకు తరలించి అక్కడ రెండు నెలలుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. యూపీ పోలీసులు చివరకు ఆ యువతిని కాపాడారు. నిందితుడ్ని అరెస్ట్ చే�
Congress Party | లింగదహళ్లికి చెందిన 55 ఏండ్ల కృష్ణా నాయక్ కుటుంబానికి వ్యవసాయమే జీవనాధారం. రూ.3 లక్షలు అప్పు చేసి మరీ నాయక్ తనకున్న భూమిలో ఇటీవల రాగి, జొన్న పంటలు వేశాడు. అయితే, సాగుకు సరిపడా కరెంటు ఇస్తామంటూ నమ్మబల
ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాల్సిన ఎమ్మెల్యే బిగ్బాస్ రియాలిటీ షోలోకి వెళ్లటం కర్ణాటకలో దుమారం రేపుతున్నది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ కన్నడ బిగ్బాస్ హౌస్లోని ప్రవేశిస�
వచ్చే శాసనసభ ఎన్నికలకు ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా మద్యం, డబ్బు ఇతర విలువైన వస్తువులు, సామగ్రి అక్రమంగా తరలించకుండా న్యాల్కల్ మండలంలోని హుస్సేలి, మల్గి గ్రామ శివారులోని తెలంగాణ-కర్ణాటక రాష్ట్ర సరి�
దేశంలోని ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణలో తుపాకీ లైసెన్సులు కలిగినవారు చాలా తక్కువగా ఉన్నారు. మన రాష్ట్రంలో కేవలం 9,810 మంది మాత్రమే అధికారికంగా గన్స్ను కలిగి ఉన్నారు. ఇలాంటివారు అత్యధికంగా ఉన్న రాష్ర్