కర్ణాటక మాడల్ తెలంగాణలో అధికారంలోకి వస్తామని ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ నాయకులకు కర్ణాటకలో తాజాగా జరుగుతున్న పరిణామాలు ఇరకాటంలో పడే విధం గా ఉన్నాయి.
Supreme Court | కర్నాటక సర్కారు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. తమిళనాడుకు 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావే�
UNESCO | ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలోకి భారత్ (India)లోని మరో చారిత్రక కట్టడం వచ్చి
చేరింది. కర్ణాటకలోని బేలూర్, హళేబీడ్, సోమనాథ్పురాలోని ‘హోయసల’ (Hoysala) దేవాలయాలను
ప్రపంచ వారసత్వ కట్టడాల (World Heritage Sites) జాబితాలోకి �
కర్ణాటక రాజధాని బెంగళూరులోని (Bengaluru) శ్రీ సత్య గణపతి ఆలయ (Sri Sathya Ganapathy Temple) నిర్వాహకులు. తమ ఆలయంలో గణేశుడి నవరాత్రులను నిత్యనూతనంగా నిర్వహిస్తూ ఉంటారు.
నడ్డి నాది కాదంటే ఢిల్లీ దాక దేకిస్త’ అన్న చందంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీల పరిస్థితి. 50 ఏండ్ల పాలనలో గతంలో అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదు.
Karnataka | కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రణాళిక శాఖ మంత్రిగా ఉన్న డీ సుధాకర్పై భూకబ్జా కేసు నమోదైంది. దళితుల భూమిని ఆక్రమించుకొనేందుకు యత్నించారన్న ఫిర్యాదు మేరకు ఆయనతో పాటు మరో ఇద్దరిపై యెలహంక పోలీసులు
Dengue cases | కర్ణాటకలో డెంగ్యూ వ్యాధి కలకలం రేపుతుంది. రోజు రోజుకు డెంగ్యూ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా డెంగ్యూ కేసుల సంఖ్య 7,000 దాటింది. దాంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమ
తమిళనాడులోని తిరుపత్తూర్ (Tirupattur) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు అక్కడికక్కడే మరణించారు. సోమవారం తెల్లవారుజామున తిరుపత్తూరు జిల్లా నత్రంపల్లి టౌన్ (Natrampalli) సమీపంలోని సందాయ
Crime news | కర్ణాటక రాజధాని బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. నిందితుడి బ్యాగేజీలో 72 అరుదైన పాములు, ఆరు చన�
కర్ణాటకలో విధులు నిర్వర్తించే బ్యాంకు ఉద్యోగులు ఇకపై కన్నడలోనే మాట్లాడాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. మరికొన్ని రోజుల్లో దీనిపై రాష్ట్ర ప్రభ�
వచ్చి ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలో కలిసి పోటీ చేయాలని బీజేపీ-జేడీ(ఎస్) అంగీకారానికి వచ్చాయి. ఈ విషయాన్ని బీజేపీ మాజీ సీఎం యడియూరప్ప శుక్రవారం వెల్లడించారు. కాగా జేడీ(ఎస్) అధ్యక్షుడు, మాజీ ప్�
తెలంగాణ శాసన సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసుశాఖ కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఇటీవల తెలంగాణ-కర్ణాటక రాష్ర్టాల సరిహద్దు పోలీసు అధికారులు సమావేశమయ్యారు.
మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. కృష్ణానదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటికే ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల