ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను నమ్మి మోసపోవద్దని, ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని, మేం పడుతున్న బాధలు మీరు పడొద్దని కర్ణాటక రైతులు తెలంగాణ �
Minister KTR | ఏపీలో కాంగ్రెస్ కుప్పకూలిందని, తెలంగాణలోనైనా 4 సీట్లు వస్తాయని ఆ పార్టీ ఆరాటమని మంత్రి కేటీఆర్ (Minister KTR) విమర్శించారు. కాంగ్రెస్కు (Congress) ప్రజలు 55 ఏండ్లపాటు అవకాశం ఇచ్చారని చెప్పారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, రూ.50 కోట్లు, మంత్రి పదవి ఇస్తామంటూ తమ ఎమ్మెల్యేలకు ఆఫర్లు వస్తున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే గానిగ రవి సంచలన వ్యాఖ్యలు చే�
ఎన్నికల సమయంలో ‘ఐదు గ్యారెంటీల’ ప్రకటనను చూసి కాంగ్రెస్ను గెలిపించిన కన్నడిగుల ఆశలన్నీ అడియాసలుగా మారా యి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు అసలు స్వరూపం బట్టబయలైంది.
Komodo Dragon | కర్ణాటకలో ఓ భారీ ఉడుము (Komodo Dragon) ప్రత్యక్షమైంది. కొడగు జిల్లా పొన్నంపేట్ తాలుకాలోని కుందా గ్రామానికి చెందిన దిలీప్ (Dileep) అనే వ్యక్తి ఇంటి ఆవరణలో ఈ భారీ ఉడుము కనిపించింది. ఈ ఉడుముకు సంబంధించిన ఫొటోలు సో�
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుల కల్లబొల్లి మాటలు నమ్మి అధికారం కట్టబెట్టామని, ఇప్పుడు కరెంట్ కోతలు విధించి కన్నడ ప్రజలను నానా అవస్థలకు గురిచేస్తున్నారని కర్ణాటక రైతులు ఆవేదన వ్యక్తం చే�
ఐదు నెలల కాంగ్రెస్పాలనలో కర్ణాటక రైతులు అరిగోస పడుతున్నారు. ఎవుసానికి నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన హస్తంపార్టీ గద్దెనెక్కిన తర్వాత ఆ వాగ్దానాన్ని పక్కనబెట్టింది. కనీ
KTR | కాంగ్రెస్ పార్టీ రైతులను దగా చేసేలా రైతుబంధు ఆపాలని ఎన్నికల కమిషన్కు ఇచ్చిన ఫిర్యాదును తీవ్రంగా ఎండగట్టాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరక�
Harish Rao | తెలంగాణ రైతులకు రైతుబంధు సకాలంలో దక్కొద్దని కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోంది అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. రైతుల వద్దకు వస్తే ఖబడ్దార్.. రైతుల పక్షాన కాంగ్�
రైతుబంధు పథకానికి పాతరేసే ద్రోహం చేస్తున్న కాంగ్రెస్కు తెలంగాణ (Telangana) ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రైతుబంధును (Rythu Bandhu) ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ (Congress) తోకలు కట్ చేయడం �
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యెడియూరప్పకు (BS Yediyurappa) కేంద్ర హోంశాఖ (MHA) భద్రత కట్టుదిట్టం చేసింది. తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచిఉందన్న నిఘా వర్గాల సమాచారం మేరకు ఆయనకు జెడ్ కేటగిరీ భద్ర
కర్ణాటకలోని చిక్బళ్లాపూర్ (Chikkaballapur) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం చిక్బళ్లాపూర్ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 12 మ
కర్ణాటక కాంగ్రెస్ సర్కారు నిర్వాకంతో మొదలైన విద్యుత్తు కోతలు అటు రైతులనే కాదు ఇటు పారిశ్రామికవర్గాలనూ కలవరపెడుతున్నాయి. ఒకవైపు పెరిగిన ముడి సరుకు ధరలు, మరోవైపు సుంకాల వాత.. ఇంకోవైపు కేంద్రంలోని బీజేపీ