Karnataka: మైన్స్ అండ్ జియాలజీ శాఖలో పనిచేస్తున్న మహిళా ఆఫీసర్ ప్రతిమ హత్య కేసులో మిస్టరీ వీడింది. ఆమె వద్ద గతంలో డ్రైవర్గా చేసిన కిరణ్ అనే వ్యక్తి హత్య చేశాడు. ఇటీవల ఆ డ్రైవర్ను ఉద్యోగం నుంచ
కర్ణాటకలో మహిళా ప్రభుత్వ ఉన్నతాధికారి దారుణ హత్యకు గురయ్యారు. గనులు, భూగర్భ శాఖ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న ప్రతిమ(45)ను బెంగళూరు సుబ్రహ్మణ్యపురలోని ఆమె నివాసంలో గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చ
Hoyasala Temples | హోయసల రాజులు కర్ణాటకను క్రీస్తుశకం 10-14 శతాబ్దాల మధ్య పాలించారు. రాజధానులు బేలూర్, హళేబీడులో నిర్మించిన చెన్నకేశవ, హోయసలేశ్వర ఆలయాలు నాటి శిల్పకళా నైపుణ్యానికి గీటురాళ్లు. ఆలస్యంగా అయితేనేం.. ఈ రెం
Minister KTR | రాష్ట్రంలోని లక్ష మంది యువతకు ఉద్యోగాలొస్తాయనే ఆశతో నాలుగేండ్లు కష్టపడి, అనేక వేదికలపై విజ్ఞప్తి చేసి, ఎన్నో ప్రయాసలు పడి తెచ్చుకున్న ఫాక్స్కాన్ కంపెనీని బెంగళూరుకు తరలించే కుట్ర జరుగుతున్నదన�
Telangana | అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిన రాష్ర్టాన్ని ఆగంజేసేందుకు తెలంగాణపైకి డీకే శివకుమార్ బ్యాచ్ దండెత్తుకొని వస్తున్నది. పచ్చని తెలంగాణను మరో కర్ణాటక కుంపటిలా మార్చేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్త�
పొరపాటున కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగిస్తే రాష్ర్టాన్ని అంధకారం చేయడమేకాకుండా తెలంగాణ పరిశ్రలనింటినీ కర్ణాటకకు తరలిస్తారని మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు.
బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ ఎన్నికల గుర్తు అయిన అంబాసిడర్ కారులో (Ambassador Car) బాన్సువాడలోని (Banswada) రిటర్నింగ్ ఆఫీస్కు చేరుకున్�
కర్ణాటకలో కరెంట్ కష్టాలు తీవ్రస్థాయికి చేరాయి. విద్యుత్తు సరఫరా లేక పంటలు ఎండిపోతుండటంతో అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. ఎడాపెడా కరెంట్ కోతలతో గ్రామాల్లో తాగు నీరు దొరకడం కూడా కష్టంగా మారిందనే వార్తల�
కర్ణాటకలో కుర్చీలాట రసకందాయంలో పడింది. ఇన్నాళ్లు సీఎం సిద్ధరామయ్య, డిఫ్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్యే అధికారం కోసం పోటీ ఉండగా, ఇప్పుడు ఏకంగా అరడజనుకుపైగా నేతలు తెరపైకి వచ్చారు. సీఎం కుర్చీ నాదే అంటూ రోజ�
తాతల కాలం నాటి నేతి వాసనల గురించి చెప్పుకొంటూ పబ్బం గడుపుకొనే కాంగ్రెస్ పార్టీ ‘ఒక్క చాన్స్' అంటూ లేకిగా చెయ్యి చాస్తున్నది. నాసిరకం సరుకులు అంటగట్టే మోసకారి వ్యాపారి తరహాలో ‘గ్యారంటీ’లంటూ ఊదరగొడుతు�
Congress | సవాళ్లకు ప్రతి సవాలుగా ‘సత్నారి, ఇత్తారి’ అనే ఇద్దరు వ్యక్తులు కేఎస్ఆర్టీసీ బస్సులో కర్ణాటకకు వెళ్తున్నారు. సాయంత్రం ఐదున్నర గొడ్తున్నది. ఆ బస్సులో వీరిద్దరే మగ మహారాజులు. తతిమా ప్రయాణికులంతా మహి
Karnataka Congress | ‘కాంగ్రెస్ ఇంద మోస ఓగిద్దవే.. నమ్ గ లాభ ఇల్లరి’ (కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది.. వారి వల్ల పైసా లాభం లేదు) అని కొప్పల్ జిల్లా కూళూరు గ్రామానికి చెందిన మక్కజొన్న రైతులు వాపోయారు.