రైతుబంధు పథకానికి పాతరేసే ద్రోహం చేస్తున్న కాంగ్రెస్కు తెలంగాణ (Telangana) ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రైతుబంధును (Rythu Bandhu) ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ (Congress) తోకలు కట్ చేయడం �
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యెడియూరప్పకు (BS Yediyurappa) కేంద్ర హోంశాఖ (MHA) భద్రత కట్టుదిట్టం చేసింది. తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచిఉందన్న నిఘా వర్గాల సమాచారం మేరకు ఆయనకు జెడ్ కేటగిరీ భద్ర
కర్ణాటకలోని చిక్బళ్లాపూర్ (Chikkaballapur) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం చిక్బళ్లాపూర్ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 12 మ
కర్ణాటక కాంగ్రెస్ సర్కారు నిర్వాకంతో మొదలైన విద్యుత్తు కోతలు అటు రైతులనే కాదు ఇటు పారిశ్రామికవర్గాలనూ కలవరపెడుతున్నాయి. ఒకవైపు పెరిగిన ముడి సరుకు ధరలు, మరోవైపు సుంకాల వాత.. ఇంకోవైపు కేంద్రంలోని బీజేపీ
Karnataka farmers protest with crocodile | విద్యుత్ సంక్షోభంపై కర్ణాటక రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా మొసలిని సబ్స్టేషన్ వద్దకు తీసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ( Karnataka farmers protest with crocodile ) విద్యుత్ అధికారులతో పాటు ఆ రాష్ట్రంలో అధి�
కర్ణాటకలో రైతన్నల పరిస్థితి దారుణంగా తయారైంది. మునుపటి బీజేపీ ‘40 శాతం కమీషన్ సర్కారు’తో విసిగివేసారి కాంగ్రెస్కు అధికారం కట్టబెడితే.. కరెంట్ కోతలతో రాష్ర్టాన్ని హస్తం పార్టీ అంధకారంలోకి నెట్టింది. వ
Minister KTR | కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో కరెంటు కష్టాలు చూసి చూసి ప్రజలు విసుగెత్తిపోతున్నారు. వ్యవసాయానికి చాలీచాలని కరెంటు ఇవ్వడంతో అన్నదాతల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటున్నది. ఈ క్రమంలోనే కరెంటు ఇవ్వకుండా �
Dharma Reddy | తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కష్టాలు తప్పవని కల్యాణ్ కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం కర్ణాటక నుంచి జిల్లాకు చేరుకొని జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్లో కాం�
కర్ణాటకలో నెలకొన్న విద్యుత్తు సంక్షోభంపై ఆ రాష్ట్ర మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి సంచలన ఆరోపణలు చేశారు. కమీషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రంలో కృత్రిమ విద్యుత్తు కొరత సృష్టిస్తున్నదని ఆరోప
Bangalore | కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు రోజువారీ తంతుగా మారింది. ఒక ఉద్యోగి ఉదయం 10 గంటలకు ఆఫీస్కు వెళ్లాలంటే, అతను రెండు గంటల ముందుగానే బయలుదేరాల్సిన పరిస్థితి నెలకొన్నద
Viral News | తెలుగు సినిమా ‘శుభలగ్నం’లో హీరో భార్య చేసినట్టుగా కర్ణాటకలో ఓ మహిళ తన భర్తను రూ.5 లక్షలకు అమ్మేసింది. మండ్య జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
KTR | కాంగ్రెస్ అసమర్థత వల్లే కర్ణాటకలో కరెంట్ కష్టాలు ఏర్పడ్డాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తగినంత విద్యుత్ సరఫరా చేయడంలో విఫలమైనందు�