తాతల కాలం నాటి నేతి వాసనల గురించి చెప్పుకొంటూ పబ్బం గడుపుకొనే కాంగ్రెస్ పార్టీ ‘ఒక్క చాన్స్' అంటూ లేకిగా చెయ్యి చాస్తున్నది. నాసిరకం సరుకులు అంటగట్టే మోసకారి వ్యాపారి తరహాలో ‘గ్యారంటీ’లంటూ ఊదరగొడుతు�
Congress | సవాళ్లకు ప్రతి సవాలుగా ‘సత్నారి, ఇత్తారి’ అనే ఇద్దరు వ్యక్తులు కేఎస్ఆర్టీసీ బస్సులో కర్ణాటకకు వెళ్తున్నారు. సాయంత్రం ఐదున్నర గొడ్తున్నది. ఆ బస్సులో వీరిద్దరే మగ మహారాజులు. తతిమా ప్రయాణికులంతా మహి
Karnataka Congress | ‘కాంగ్రెస్ ఇంద మోస ఓగిద్దవే.. నమ్ గ లాభ ఇల్లరి’ (కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది.. వారి వల్ల పైసా లాభం లేదు) అని కొప్పల్ జిల్లా కూళూరు గ్రామానికి చెందిన మక్కజొన్న రైతులు వాపోయారు.
చేతికొచ్చిన పంటను కాపాడుకొనేందుకు కర్ణాటక రైతులు ఎటువంటి పాట్లు పడుతున్నారో తెలిపేందుకు ఈ ఒక్క ఉదంతం చాలు. కొప్పాల్ తాలుకా బెట్టిగేరి గ్రామానికి వెళ్లే దారిలో (బిసిరల్లి) మారుతీరావు అనే రైతు కౌలుకు తీ�
మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం పడిపోయినట్టే కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కూలిపోతుందని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే రమేశ్ జార్ఖిహోళి వ్యాఖ్యానించారు.
కర్ణాటకలో విద్యుత్తు, నీటి కొరతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కనీసం గంట కూడా వ్యవసాయానికి సరిగ్గా కరెంట్ ఇవ్వకపోవడంతో రైతులు తల్లడిల్లుతున్నారు. పొలాలు ఎండిపోతుండటంతో దిక్కుతోచని స్థితిలో ట్యాంకర్లతో
దొడ్డలహళ్లి కెంపెగౌడ శివకుమార్.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఈ పేరు చాలామందికి తెలియదు. కానీ.. డీకే శివకుమార్ అంటే మాత్రం చాలామంది కర్ణాటక డిఫ్యూటీ సీఎం అని టక్కున చెప్పేస్తారు.
కర్ణాటకలో ఐదు గంటల కరెంట్ ఇస్తున్నామని గొప్పగా చెప్పుకోవటం కాంగ్రెస్ పార్టీ చేతగానితనానికి నిదర్శనమని మంత్రి కేటీఆర్ అన్నారు. దాన్నీ గొప్పగా చెప్పుకోవటం సిగ్గుచేటు అని కర్ణాటక డిప్యూటీ సీఎం శివకు�
కర్ణాటక రాష్ట్రంలోని హళిబేడు ఆలయానికి సమీపంలోని గిరిజన తండాలో జరిగిన ఓ యథార్థ ఘటన ఆధారంగా తెరకెక్కించిన పీరియాడిక్ చిత్రం ‘శాంతల’. నిహాల్ కోదాటి, అశ్లేషా ఠాకూర్ జంటగా నటించారు. శేషు పెద్దిరెడ్డి దర్�
సుస్థిర ప్రభుత్వం, సమర్ధ నాయకుడు ఉంటేనే అభివృద్ధి సాకారం అవుతుందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. కాంగ్రెస్లో (Congress) ఐదారుగురు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని ఎద్దేవాచేశారు. పోటీ చేయని జానారెడ్డి (Janareddy) కూ
కర్ణాటకకు వస్తే తాము చేసిన అభివృద్ధి చూపిస్తామన్న ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్పై (DK Shivakumar) మంత్రి కేటీఆర్ (Minister KTR) ఫైర్ అయ్యారు. మీ వైఫల్యాలను చూడటానికి కర్ణాటక (Karnataka) వరకు వెళ్లాల్సిన అవసరం లేదన్న�
Karnataka | కర్ణాటకలో కాంగ్రెస్కు ఓటేసి మోసపోయిన రైతులు తెలంగాణ ప్రజలను జాగృతం చేస్తున్నారు. నమ్మి ఓటేసిన తమను కాంగ్రెస్ నట్టేట ముంచిందని, మీరు ఆ తప్పు చేయొద్దంటూ ప్రజలను చైతన్యం చేస్తున్నారు.
Telangana | కర్ణాటక కంపెనీ.. కేన్స్ టెక్నాలజీస్ రూ.2,800 కోట్లతో ఓఎస్ఏటీ, కాంపౌండ్ సెమీకండక్టర్ ఉత్పాదక కేంద్రాన్ని తెలంగాణకు తీసుకువస్తున్నది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కొంగరకలాన్ గ్రామంలో