Karnataka | అతని పేరు యతీంద్ర.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముద్దుల తనయుడు.. ఆయన ఓ ఎమ్మెల్యే కాదు.. ఎంపీ కాదు.. ఏ స్థాయి ప్రజా ప్రతినిధి కూడా కాదు. కానీ కర్ణాటక ప్రభుత్వంలో చిన్న ఫైల్ కదలాలన్నా యతీంద్ర అనుమతి కా
Karnataka | కర్ణాటక పరిస్థితి పెనం లోంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. గత బీజేపీ ప్రభుత్వ అసమర్థత, అవినీతికి విసిగివేసారిన కన్నడ ప్రజలు కాంగ్రెస్కు అధికారం అప్పగిస్తే పరిస్థితి మరింత దిగజారింది.
Karnataka | కర్ణాటకలో యువ రైతులను వధువుల కొరత వేధిస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకొనే వారికి పిల్లను ఇవ్వాలంటే తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో కర్ణాటక యువరైతులు తమకు వధువు లభించేలా ఆశీర
అధికారంలోకి వచ్చి ఆరునెలలైనా కాలేదు. కర్ణాటక ప్రజలకు, రైతులకు, పారిశ్రామికవేత్తలకు అధికార కాంగ్రెస్ రోజుకో షాక్ ఇస్తున్నది. గృహ, వ్యవసాయ, పరిశ్రమలకు తగినంత విద్యుత్తు సరఫరా చేస్తామంటూ అధికారంలోకి వచ్�
కర్నాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప (Yediyurappa) కుమారుడు బీవై విజయేంద్రను రాష్ట్ర బీజేపీ చీఫ్గా నియమించడం పట్ల ఆ పార్టీ ఎంపీ రమేష్ జగజినగి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి బహుమతుల వివాదంలో చిక్కుకున్నారు. ఆయన గత పదవీ కాలంలో ఖరీదైన హుబ్లాట్ వాచ్ని బహుమతిగా స్వీకరించారని ఆరోపణలు వచ్చాయి.
కర్ణాటక నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి వెల్జాల చంద్రశేఖర్ఉచిత కరెంటు అంటే ఏమిటి? ఎలాంటి బిల్లు లేకుండా, డబ్బు కట్టాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తే ఉచిత కరెంటు.. అ�
కాంగ్రెస్ ఇచ్చే హామీలను అస్సలు నమ్మవద్దని తెలంగాణ ప్రజలకు కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి పిలుపునిచ్చారు. హస్తం పార్టీ తమ రాష్ట్రంలో ఇచ్చిన ఐదు గ్యారెంటీలకు అతీగతీ లేదని, అలాంటిది త
Minister Jagdish Reddy | రాష్ట్రంలో నిరంతర విద్యుత్ అంశం(Electrical factor) పై ఇంకా కాంగ్రెస్ నాయకులు గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy )ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన సూర్యాపేటలో మీడియా �
కాంగ్రెస్ మాయమాటలను నమ్మొద్దని, కర్ణాటకలో నమ్మి ఓటేస్తే అధికారంలోకి వచ్చి ఉన్న పింఛన్లను పీకేస్తున్నదని బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు.
Yediyurappa’s son Vijayendra | కర్ణాటక బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ఆ రాష్ట్ర మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర నియమితులయ్యారు. (Yediyurappa’s son Vijayendra) ప్రస్తుత అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ స్థానాన్ని ఆయన భర్తీ చేయను�