అబద్ధాలతో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) పాలనే తెలంగాణకు (Telangana) శ్రీరామ రక్ష అని స్పష్టం చేశారు. కాంగ్రెస్కు (Congress) రాష్ట్ర ప్రజల మ�
బీజేపీ 40 శాతం కమీషన్రాజ్ సర్కారుతో విసిగిపోయిన కర్ణాటక ప్రజల పరిస్థితి కాంగ్రెస్ పాలనలో పెనం నుంచి పొయ్యిలో పడ్డ చందంగా తయారైంది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ‘5 గ్యారెంటీ ప్రకటనలు’ చూసి ఆశపడ్డ కన్న�
ఢిల్లీకి చెందిన కాంగ్రెస్ , బీజేపీ నాయకులు, ఢిల్లీ దూతలు కర్ణాటక, గుజరాత్ నోట్ల కట్టలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని గల్లీలను చుట్టుముట్టినట్లు అనేక వార్తలు ప్రజలలో బలంగా వి�
కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారు అవినీతి కంపు కొడుతున్నది. తాజాగా రెండు భారీ అవినీతి కుంభకోణాలు బయటకు వచ్చాయి. అందులో ఒకటి ప్రతిష్ఠాత్మకమైన కర్ణాటక స్టేట్ ఎలక్ట్రానిక్స్ డైవలప్మెంట్ కార్పొరేషన్ లిమ�
తెలంగాణలో రైతులకు 24 గంటల వి ద్యుత్తు అందిస్తున్నారని, కర్ణాటకలో 7 గంటలని చెప్పి కేవలం 3 గంటలే ఇస్తున్నారని కిసాన్ జాగృతి వికాస్ సంఘ్ (ఆర్) జాతీయ అధ్యక్షుడు పీ యుగేందర్ నాయుడు విమర్శించారు.
Karnataka cop Kills wife | తన భార్యకు ఇతరులతో వివాహేతర సంబంధం ఉన్నట్లు భర్త అయిన పోలీస్ కానిస్టేబుల్ అనుమానించాడు. ఈ నేపథ్యంలో 230 కిలోమీటర్లు ప్రయాణించాడు. పది రోజుల కిందట బిడ్డకు జన్మనిచ్చి పుట్టింట్లో ఉన్న ఆమెను హత్�
కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. మాండ్య జిల్లాలోని పాండవపుర సమీపంలోని కాలువలో కారు పడిపోవడంతో వాహనంలో ప్రయాణి్స్తున్న ఐదుగురు మరణించారు.
హైదరాబాద్ కంపెనీలను బెంగళూరుకు తరలించేందుకు కర్ణాటక కాంగ్రెస్ సర్కారు ప్రయత్నిస్తున్నదా? ఈ మేరకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఫాక్స్కాన్కు లేఖ రాశారా? ఇందులో నిజమెంతా? ఇటీవల జరిగిన కొన్ని పరిణామా
Karnataka | కర్ణాటక కాంగ్రెస్లో సీఎం కుర్చీలాట కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి రేసులో రోజుకో పేరు తెరపైకి వస్తున్నది. తాజాగా మంత్రి సతీశ్ జార్ఖిహోళి సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Karnataka | అది కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లా జమఖండి తాలూకా కంకన్వాడి గ్రామం. దాదాపు 300 మంది జనాభా ఉంటారు. రాష్ట్రంలో గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ ప్రభుత్వాలు మారాయి.. నాయకులు మారారు..
ఐదేండ్లూ తానే సీఎంగా కొనసాగుతానంటూ ఇటీవల వ్యాఖ్యానించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అంతలోనే మాట మార్చారు. సీఎంను మార్చాలా? వద్దా? అనేదానిపై కాంగ్రెస్ హైకమాండే నిర్ణయిస్తుందని అన్నారు.