చింత చచ్చినా పులుపు చావదన్నట్టు కాంగ్రెస్ సంస్కృతిలో వీసమెత్తు మార్పు కనిపించడం లేదు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అయినా గడువక ముందే అసమ్మతి రాజకీయాలు, అంతర్గత కుమ్ములాటలు పెచ్చుమ
కర్ణాటకలో బీజేపీతో ఎల్డీఎఫ్ కూటమి భాగస్వామిపక్షం జేడీఎస్ పొత్తుకు కేరళ సీఎం విజయన్ అంగీకారం తెలిపారని జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను విజయన్ ఖండించారు.
‘కర్నాటక, మహారాష్ట్ర తదితర రాష్ర్టాల్లో నేటికీ పవర్ కట్ కొనసాగుతున్నా.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో గత పదేండ్లుగా 24 గంటల విద్యుత్ను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మ
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ఇస్తున్న హామీలను నమ్మొద్దని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రజలకు సూచించారు. ఐదు నెలల క్రితం కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇచ్చిన ఐదు హామీలను అమలు చేయలేక
ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీకి కర్ణాటక కాంగ్రెస్ తూట్లు పొడిచింది. పేదలు, వివిధ పనుల కోసం బెంగళూరు నగరానికి వచ్చే సామాన్యులకు, కార్మికుల కడుపునింపేందుకు తీసుకొచ్చిన ఇందిర క్యాంటీన్లను క్రమంగా మూసేస్తున
కాంగ్రెస్ పాలనలో కన్నడనాట కటిక చీకట్లు అలుముకొన్నాయి. బీజేపీని ఓడించి కాంగ్రెస్ను గెలిపించి.. తాము పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టయిందని కర్ణాటక ప్రజలు లబోదిబోమంటున్నారు.
అమ్మవారి నవరాత్రోత్సవాల సందర్భంగా ఐదో రోజు గురువారం అమ్మవారు స్కంధమాత రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు తమ పిల్లలకు అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాస పూజలు నిర్వహించారు.
మోసం కాంగ్రెస్ నైజం అని, ఆ పార్టీకి ఓటేస్తే మనకూ కర్ణాటక గతే పడుతుందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంటు కటకటలు తప్పవని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హస్తం పార్టీపై విమర్శలు గుప్పిం�
Gold seaze | మాల్దీవులు నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఇండిగో విమానంలో భారీగా బంగారం పట్టుబడింది. విమానం టాయిలెట్స్లోని వాష్ బేసిన్లో 3.2 కిలోల బంగారాన్ని గుర�
కాంట్రాక్టర్ల నుంచి కోట్ల రూపాయల్ని పోగేస్తున్నదని కర్ణాటకలోని అధికార కాంగ్రెస్పై వచ్చిన ఆరోపణల్ని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య కొట్టిపారేశారు. ఐటీ దాడులు ఎదుర్కొన్న కాంట్రాక్టర్లకు కాంగ్రెస్కు సంబ�
తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు నిధులు సమీకరించే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వానికి అప్పగించిందా? ఇద్దరు ప్రభుత్వ పెద్దలు బాధ్యతలు పంచుకొని కాంట్రాక్టర్లు, బిల్డ�
హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్ను 34వ సౌత్ జోన్ అథ్లెటిక్స్ చాంపియన్షి రెండో రోజు తెలంగాణ క్రీడాకారులు పతకాలతో మెరిశారు. 4X400 మీటర్ల మిక్స్డ్ రీలేలో మొదటి రెండు స్థాన్లాలో నిలి