Congress | కూట్లె రాయి తియ్యలేనోడు ఏట్లె రాయి తీస్తనంటే నమ్ముదమా? వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ పాలన చేతగాక కన్నడ రాష్ట్ర ప్రజలను అష్టకష్టాల పాలు చేస్తున్న కాంగ్రెస్ పాలకులు.. బతుకమ్మను పేర్చినట్టు వనరులన్నీ
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి శనివారం కాంగ్రెస్ అగ్రనేత రాహూల్గాంధీ రాక సందర్భంగా శుక్రవారం రాత్రి నుంచి పట్టణంలో ఎక్కడ చూసినా రాహూల్గాంధీ తప్పులను ఎత్తిచూపుతూ పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశ
DK Shivakumar | కరెంటుపై కాంగ్రెస్ పార్టీ కుట్ర మరోసారి బట్టబయలైంది. వ్యవసాయానికి 24 గంటల కరెంటు అక్కర్లేదని కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ మతిలేని వ్యాఖ్య చేశారు. రైతులు సాగుచేసే భూమి విస్�
Congress | అడ్డంగా దొరికి సోషల్మీడియాలో ఇజ్జత్ పోగొట్టుకున్న కాంగ్రెస్ తెలంగాణ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతున్నది. ఇప్పటికే ఫేక్ సర్వేలతో మైండ్గేమ్ ఆడుతున్న పార్టీ ఫేక్ రాజక�
Congress | కట్టుకథలు చెప్పడంలో, ప్రజలను మభ్యపెట్టడంలో తాము సిద్ధహస్తులమని కర్ణాటక కాంగ్రెస్ నేతలు మరోసారి నిరూపించుకున్నారు. గురువారం హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించిన కర్ణాటక విద్యుత్తుశాఖ మంత్రి �
ప్రస్తుతం మనరాష్ట్రంలో జరుగబోయే ఎన్నికలను గమనిస్తే, ఆశకు, ఆశయానికి మధ్య జరిగే పోటీలాగానే కనిపిస్తున్నది. ఈ మధ్యనే నాకు వాట్సాప్లో వచ్చిన కొటేషన్ బాగా నచ్చింది. ‘ఆశ ఉన్న వాడికి అధికారమిస్తే అంతా దోచుకు
అక్రమాస్తుల కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్పై సీబీఐ చేస్తున్న దర్యాప్తును ఉపసంహరించాలన్న ప్రతిపాదనకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ చేసిన ప్రతిపాద�
కర్ణాటకలో కాంగ్రెస్ గ్యారెం టీ పథకాలన్నీ ఉ త్త గ్యాస్ అని తేలిపోయాయని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలెటి దామోదర్ ఒక ప్రకటనలో విమర్శించారు. అక్కడ అమలు సాధ్యం కాని హామీలను కాంగ్రెస్ పార్ట�
CM KCR | మెతుకు ఆనంద్ గర్వం లేని మనిషి.. నిగర్వి, నిత్యం ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారు. వికారాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల�
Elections | కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఐదు గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యెడియూరప్ప ఆరోపించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ�
Karnataka | కులగణన విషయంలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం నిలువునా చీలింది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తన గత టర్మ్లో నిర్వహించిన వివాదాస్పద కులగణన నివేద�
CM KCR | కర్ణాటక ప్రజలు, రైతులు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే.. ఐదు గంటల కరెంటే ఇస్తున్నారు.. తెలంగాణలో కూడా కాంగ్రెస్కు ఓటేస్తే మన గతి కూడా అంతే అయితది అని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. తాండూరు నియోజ�
Gali Janardhan Reddy | ఇనుప గనుల అక్రమ తవ్వకాల కేసులో జైలుకెళ్లిన కర్ణాటక బీజేపీ మాజీ నేత గాలి జనార్దన్ రెడ్డి మళ్లీ కమలం పార్టీలో చేరాలని యోచిస్తున్నారు.