కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద స్వల్పంగా కొనసాగుతోంది. గురువారం 198 క్యూసెక్కుల ఇన్ఫ్లో చేరగా, ఆర్డీఎస్ ప్రధాన కాల్వకు 396 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 7.5 అడుగుల మేర�
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సొంత రాష్ట్రం కర్ణాటకలో ఆ పార్టీ నేతల మధ్య విభేదాలు రాజ్యసభ సాక్షిగా బహిర్గతమయ్యాయి. తమ రాష్ట్రంలో ఓబీసీ కులగణన నివేదిక విడుదలకు డిప్యూటీ సీఎం డీకే శివ�
Lok Sabha security breach | పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘన (Lok Sabha security breach)కు పాల్పడి లోక్సభలోకి చొరబడిన నిందితులు, మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా మధ్య ఉన్న సంబంధాలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అనుమానం వ్యక్తం చేశారు.
Lok Sabha | మనోరంజన్ మంచోడే కానీ అతని మనసులో ఏముందో అర్థం చేసుకోవడం కష్టం.. అతను స్వామి వివేకానంద పుస్తకాలు చదివేవాడు. ఈ బుక్స్ చదవడం వల్లే ఇలాంటి ఆలోచనలు వచ్చి ఉండొచ్చని తాను భావిస్తున్నాన�
రాష్ట్రంలో వ్యవసాయ సాగు విస్తీర్ణం విపరీతంగా పెరిగింది. పంట పెట్టుబడి సాయంతోపాటు రెండు పంటలకు సాగు నీరందించడంతో వరి పంట వైపే రైతులు ఆసక్తి చూపారు. వరి పంట దిగుబడులూ పెరిగాయి.
Raj Bhavan | కర్ణాటక రాజ్భవన్ (Raj Bhavan)కు బాంబు బెదిరింపులు వచ్చాయి. సోమవారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు కాల్ చేశాడు.
కర్ణాటకలో సమాజం తలదించుకునే ఘటన జరిగింది. ఓ మహిళను నగ్నంగా ఊరేగించి, కరెంటు స్తంభానికి కట్టేశారు. బెళగావి జిల్లాలోని ఓ గ్రామంలో ఇద్దరు ప్రేమికులు ఇంటి నుంచి పారిపోయారు.
mass suicide | అటవీ ప్రాంతంలోని రిసార్ట్లో బస చేసిన దంపతులు తమ కుమార్తెను చంపారు. ఆ తర్వాత వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
Accident | కర్ణాటకలోని చిక్బళ్లాపూర్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి ఆమని గోపాలకృష్ణ చెరువులో పడిపోయింది. ఈ �
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్ఫ్లో క్రమంగా తగ్గుతున్నది. టీబీ డ్యాం నుంచి విడుదలైన ఆర్డీఎస్, కేసీ కెనాల్ జాయింట్ ఇండెంట్ నీరు ఆనకట్టకు చేరకపోవడంతో నిల్వ తగ్గుతున్నది.
NIA Raids | ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ శనివారం ఆకస్మిక దాడులు (NIA Raids) చేపట్టింది. కర్ణాటక (Karnataka), మహారాష్ట్ర (Maharashtra)లో ఏకకాలంలో 41 చోట్ల ఉదయం నుంచి విస్తృతంగా దాడులు నిర్వహిస్తోంది
గుజరాత్, మేఘాలయా, తమిళనాడు, కర్ణాటకలో వరుస భూకంపాలు (Earthquake) వచ్చాయి. శుక్రవారం ఉదయం 6.52 గంటలకు కర్ణాటకలోని (Karnataka) విజయపురాలో భూమి కంపించింది.
Huge Cash Burnt | ఏటీఎంను లూఠీ చేసేందుకు దొంగలు ప్రయత్నించారు. గ్యాస్ కట్టర్తో దానిని తెరిచారు. అయితే ఏటీఎంలో భారీగా ఉన్న నగదు ఆ మంటలకు కాలిపోయింది. (Huge Cash Burnt) సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న బ్యాంకు సిబ్�
సంగారెడ్డి జిల్లాలో భారీగా గంజాయి (Ganja) పట్టుబడింది. శనివారం తెల్లవారుజామున జిల్లాలోని జహీరాబాద్ మండలం బూజ్నేల్లి సమీపంలో ఓ కారు (TS07EZ 7397) బోల్తా పడింది.