కాంగ్రెస్ మాయమాటలను నమ్మొద్దని, కర్ణాటకలో నమ్మి ఓటేస్తే అధికారంలోకి వచ్చి ఉన్న పింఛన్లను పీకేస్తున్నదని బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు.
Yediyurappa’s son Vijayendra | కర్ణాటక బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ఆ రాష్ట్ర మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర నియమితులయ్యారు. (Yediyurappa’s son Vijayendra) ప్రస్తుత అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ స్థానాన్ని ఆయన భర్తీ చేయను�
అబద్ధాలతో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) పాలనే తెలంగాణకు (Telangana) శ్రీరామ రక్ష అని స్పష్టం చేశారు. కాంగ్రెస్కు (Congress) రాష్ట్ర ప్రజల మ�
బీజేపీ 40 శాతం కమీషన్రాజ్ సర్కారుతో విసిగిపోయిన కర్ణాటక ప్రజల పరిస్థితి కాంగ్రెస్ పాలనలో పెనం నుంచి పొయ్యిలో పడ్డ చందంగా తయారైంది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ‘5 గ్యారెంటీ ప్రకటనలు’ చూసి ఆశపడ్డ కన్న�
ఢిల్లీకి చెందిన కాంగ్రెస్ , బీజేపీ నాయకులు, ఢిల్లీ దూతలు కర్ణాటక, గుజరాత్ నోట్ల కట్టలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని గల్లీలను చుట్టుముట్టినట్లు అనేక వార్తలు ప్రజలలో బలంగా వి�
కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారు అవినీతి కంపు కొడుతున్నది. తాజాగా రెండు భారీ అవినీతి కుంభకోణాలు బయటకు వచ్చాయి. అందులో ఒకటి ప్రతిష్ఠాత్మకమైన కర్ణాటక స్టేట్ ఎలక్ట్రానిక్స్ డైవలప్మెంట్ కార్పొరేషన్ లిమ�
తెలంగాణలో రైతులకు 24 గంటల వి ద్యుత్తు అందిస్తున్నారని, కర్ణాటకలో 7 గంటలని చెప్పి కేవలం 3 గంటలే ఇస్తున్నారని కిసాన్ జాగృతి వికాస్ సంఘ్ (ఆర్) జాతీయ అధ్యక్షుడు పీ యుగేందర్ నాయుడు విమర్శించారు.
Karnataka cop Kills wife | తన భార్యకు ఇతరులతో వివాహేతర సంబంధం ఉన్నట్లు భర్త అయిన పోలీస్ కానిస్టేబుల్ అనుమానించాడు. ఈ నేపథ్యంలో 230 కిలోమీటర్లు ప్రయాణించాడు. పది రోజుల కిందట బిడ్డకు జన్మనిచ్చి పుట్టింట్లో ఉన్న ఆమెను హత్�
కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. మాండ్య జిల్లాలోని పాండవపుర సమీపంలోని కాలువలో కారు పడిపోవడంతో వాహనంలో ప్రయాణి్స్తున్న ఐదుగురు మరణించారు.