Karnataka | దళిత విద్యార్థులతో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయించిన ఘటన కర్ణాటకలోని కోలార్ జిల్లాలో వెలుగు చూసింది. ఈ ఘటనలో స్కూల్ ప్రిన్సిపాల్తో పాటు మరో టీచర్ను అరెస్టు చేశారు. నలుగురు కాంట్రాక�
ఇస్లామ్ స్టేట్ (ISIS) నెట్వర్క్ కేసులో నాలుగు రాష్ట్రాల్లో యాంటీ టెర్రర్ ఏజెన్సీ ఎన్ఐఏ (NIA) ఆకస్మిక దాడులు చేస్తున్నది. కర్ణాటక, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీలోని 19 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు.
జూరాల ప్రాజెక్ట్కు స్వల్ప వరద కొనసాగుతున్నది. 231 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, 439 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమో దైంది. కుడి కాల్వకు 351క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, 88 క్యూసెక్కుల నీరు అవిరి అవుతున్న�
అంతర్రాష్ట్ర కబడ్డీ పోటీల్లో జోగుళాంబ గద్వాల జిల్లా, ధరూరు మండలం, భీంపురం గ్రామ జట్టు విజేతగా నిలిచింది. మండలంలోని కొత్తపల్లి గ్రామంలోని వరాహాంజనేయస్వామి బ్రహ్మోత్స వాలను పురస్కరించుకొని రెండు రోజులు�
దేశీయంగా అభివృద్ధి చేసిన హైస్పీడ్ ఫ్లయింగ్ వింగ్ మానవ రహిత ఏరియల్ వెహికల్ (యూఏవీ)ను కర్ణాటకలోని చిత్రదుర్గలో ఉన్న ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా పరీక్షించినట్టు రక్షణ శాఖ వెల్లడించి�
కర్ణాటకలో అధికార కాంగ్రెస్ విందు రాజకీయం.. బీజేపీలో తీవ్ర కలకలం రేపుతున్నది. బుధవారం రాత్రి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం అనంతరం బెళగావిలో ఏర్పాటుచేసిన విందులో బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద స్వల్పంగా కొనసాగుతోంది. గురువారం 198 క్యూసెక్కుల ఇన్ఫ్లో చేరగా, ఆర్డీఎస్ ప్రధాన కాల్వకు 396 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 7.5 అడుగుల మేర�
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సొంత రాష్ట్రం కర్ణాటకలో ఆ పార్టీ నేతల మధ్య విభేదాలు రాజ్యసభ సాక్షిగా బహిర్గతమయ్యాయి. తమ రాష్ట్రంలో ఓబీసీ కులగణన నివేదిక విడుదలకు డిప్యూటీ సీఎం డీకే శివ�
Lok Sabha security breach | పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘన (Lok Sabha security breach)కు పాల్పడి లోక్సభలోకి చొరబడిన నిందితులు, మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా మధ్య ఉన్న సంబంధాలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అనుమానం వ్యక్తం చేశారు.
Lok Sabha | మనోరంజన్ మంచోడే కానీ అతని మనసులో ఏముందో అర్థం చేసుకోవడం కష్టం.. అతను స్వామి వివేకానంద పుస్తకాలు చదివేవాడు. ఈ బుక్స్ చదవడం వల్లే ఇలాంటి ఆలోచనలు వచ్చి ఉండొచ్చని తాను భావిస్తున్నాన�
రాష్ట్రంలో వ్యవసాయ సాగు విస్తీర్ణం విపరీతంగా పెరిగింది. పంట పెట్టుబడి సాయంతోపాటు రెండు పంటలకు సాగు నీరందించడంతో వరి పంట వైపే రైతులు ఆసక్తి చూపారు. వరి పంట దిగుబడులూ పెరిగాయి.
Raj Bhavan | కర్ణాటక రాజ్భవన్ (Raj Bhavan)కు బాంబు బెదిరింపులు వచ్చాయి. సోమవారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు కాల్ చేశాడు.
కర్ణాటకలో సమాజం తలదించుకునే ఘటన జరిగింది. ఓ మహిళను నగ్నంగా ఊరేగించి, కరెంటు స్తంభానికి కట్టేశారు. బెళగావి జిల్లాలోని ఓ గ్రామంలో ఇద్దరు ప్రేమికులు ఇంటి నుంచి పారిపోయారు.