Elections | కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఐదు గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యెడియూరప్ప ఆరోపించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ�
Karnataka | కులగణన విషయంలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం నిలువునా చీలింది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తన గత టర్మ్లో నిర్వహించిన వివాదాస్పద కులగణన నివేద�
CM KCR | కర్ణాటక ప్రజలు, రైతులు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే.. ఐదు గంటల కరెంటే ఇస్తున్నారు.. తెలంగాణలో కూడా కాంగ్రెస్కు ఓటేస్తే మన గతి కూడా అంతే అయితది అని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. తాండూరు నియోజ�
Gali Janardhan Reddy | ఇనుప గనుల అక్రమ తవ్వకాల కేసులో జైలుకెళ్లిన కర్ణాటక బీజేపీ మాజీ నేత గాలి జనార్దన్ రెడ్డి మళ్లీ కమలం పార్టీలో చేరాలని యోచిస్తున్నారు.
Karnataka | కర్ణాటక రాజకీయాల్లో ‘నీలి చిత్రాల’ దుమారం రేగింది. డిప్యూటీ సీఎం, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్పై మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి సంచలన ఆరోపణలు చేశారు. శివకుమార్ గతం�
Karnataka | ఒక మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న తన అనుచరుడిని వెనుకేసుకురావడంతోపాటు బాధిత కుటుంబసభ్యులపై బెదిరింపులకు పాల్పడుతూ కర్ణాటక కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అమరేగౌడ పాటిల్ వివ�
కర్ణాటక కాంగ్రెస్లో అధికారం కోసం కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ముఖ్యమంత్రి పదవిపై అధికార పార్టీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. పీడబ్ల్యూడీ శాఖ మంత్రి సతీశ్ జార్కిహోళి త్వరలోనే ముఖ్యమంత్�
Karnataka Congress | కర్ణాటకలో ప్రజలు కాంగ్రెస్కు అధికారం అప్పగించి సరిగ్గా ఆరు నెలలు. అసలు ఈ పార్టీకి ఎందుకు ఓటేశామా? అని రాష్ట్ర ప్రజలు అప్పుడే చింతిస్తున్నారు. అంతర్గత కుమ్ములాటలు, సీఎం సీటు లొల్లి అటుంచితే.. రాష్�
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఘోరంగా విఫలమైందని బీజేపీ నేత, కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం అశ్వత్ నారాయణ వివర్శించారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆరు గ్యారెంటీలంటూ తెలంగాణ ప్రజలను మభ్యపెడుత
కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మణ్ సవది సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో అసంతృప్తి ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని, జనవరి 26 తర్వాత దీనిపై ముందుకు వెళ్తామన్నారు. ‘ఆ తర్వాత
‘కర్ణాటకలో కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసింది. ఇక్కడ (తెలంగాణలో) కూడా మోసం చేయాలని చూస్తున్నది. వారి గ్యారెంటీలను నమ్మి మేం మోసపోయాం.
అనుకొన్నదే నిజమైంది. అధికారం కోసం కాంగ్రెస్ ఎన్ని అబద్ధాలైనా చెప్తుందన్న వాస్తవం మరోసారి రుజువైంది. పోలింగ్కు ముందు ఉచిత విద్యుత్తుపై మెలికలు పెట్టడం మొదలైంది.
ఎన్నికల్లో ఏంచేసైనా గెలవాలి. అధికారాన్ని చేపట్టాలి. అందుకోసం ఎలాంటి హామీలనైనా గుప్పించాలి. వాటి అమలుకు నిధులు సరిపోతాయా? లేదా? అనేది అవసరమే లేదు. ఒక్కసారి గద్దెనెక్కాక తీరిగ్గా హామీల అమలును అటకెక్కించాల
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందించే పోషకాహారం పంపిణీలో అక్రమాలు చోటుచేసుకొన్నాయన్న ఆరోపణలపై కర్ణాటక మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మి హెబ్బాళ్కర్పై లోకాయుక్తలో ఫిర్యాదు నమోదైంది.