పుష్పకేతుడు, అతని నలుగురు సోదరులూ... దక్షిణ దిగ్విజయయాత్రలో భాగంగా ఆంధ్ర, కర్ణాటక, కేరళ దేశాలలోని విశేషాలను చూశారు. కాంచీ క్షేత్రాన్ని సేవించి, పాండ్యదేశం మీదుగా స్త్రీరాజ్యాన్ని చేరుకున్నారు.
అసలే కరువు.. అన్నదాతలు అల్లాడిపోతున్నారు.. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీల అమలుకు తీవ్ర నిధుల కటకట.. ఇతర పథకాల నిధుల మళ్లింపు.. వేతనాల ఖర్చు మిగులుతుందని ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా అరకొర సిబ్బందితోనే నెట్ట
కర్ణాటకలోని పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్ ధారణపై ఉన్న నిషేధాన్ని శనివారం నుంచి ఉపసంహరించనున్నట్టు ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించాలని అధికారుల�
Karnataka | హిజాబ్పై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హిజాబ్పై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ఇక నుంచి హిజాబ్ ధరించడంపై ఎటువంటి నిషేధ�
ముందుచూపు లేకుండా, ఎన్నికల సమయంలో అలివికాని హామీలిచ్చి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు వాటిని అమలు చేయలేక చేతులెత్తేస్తున్నది. సవాలక్ష కొర్రీలు విధిస్తున్నది. నిధులు సమీకరణకు �
దేశంలో కరోనా వైరస్ జేఎన్.1 వేరియంట్ విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో కొత్తగా 358 మంది కరోనా (COVID-19) బారినపడ్డారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,669కి చేరింది.
Coronavirus | దేశంలో మళ్లీ కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. కొత్తగా 142 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 1,970కి చేరింది. కర్ణాటకలో ఒకరు మృతి చెం
దేశంలో కొవిడ్ జేఎన్.1 వేరియంట్ ప్రభలుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమయింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా 60 ఏండ్లు పైబడినవారు, గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు, జ్వరం, సర్ది, దగ్గు ఉ�
కర్ణాటకలో దారుణ ఘటన జరిగింది. కోలార్ జిల్లా యలువహళ్ళి లోని మొరార్జీ దేశాయ్ రెసిడెన్షియల్ స్కూల్లో దళిత విద్యార్థులతో స్కూలు అధికారులు బలవంతంగా సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయించారు