Karnataka: కర్నాటకలో ఓ జంటపై ముస్లిం యువకులు అటాక్ చేశారు. హనగల్లోని ఓ హోటల్ రూమ్లోకి వెళ్లి.. ఇద్దర్నీ కొట్టారు. భిన్న మతాలకు చెందిన ఆ జంటపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ కేసులో పోలీసులు ముగ�
కర్ణాటక అసెంబ్లీ ఎదుట బుధవారం ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ఆత్మహత్యాయత్నం చేశారు. ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించగా, అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు.
Yash | ప్రముఖ కన్నడ నటుడు యశ్ (Kannada actor Yash) పుట్టినరోజు నాడు.. కటౌట్స్ ఏర్పాటు చేస్తూ విద్యుదాఘాతానికి గురై ముగ్గురు అభిమానులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా బాధిత కుటుంబాలను యశ్ పరామర్శించారు.
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నది. ఏకీకృత ఫీజు విధానం పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్టేట్ యూనివర్సిటీల్లో ఫీజుల పెంపునకు సర్కారు సిద్ధమైంది.
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే కేఎస్ ఈశ్వరప్ప మరోసారి విద్వేషం వెళ్లగక్కారు. ఆలయాల భూముల్లో అక్రమంగా నిర్మించిన మసీదులను ఖాళీ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
Belagavi | బెళగావి (Belagavi ) మహారాష్ట్రలో భాగమే అని కర్ణాటక మంత్రి అన్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలపై రాజకీయంగా దుమారం చెలరేగింది. బెళగావికి చెందిన కర్ణాటక స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీహెబ్బాల్కర్ ఇటీవల కర�
Yash | ప్రముఖ కన్నడ నటుడు యశ్ (Kannada actor Yash) బర్త్ డే (birthday) వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. యశ్ నేడు 38వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బ్యానర్ (banner) ఏర్పాటు చేస్తూ విద్యుదాఘాతానికి గురై ముగ్గురు అభిమాను�
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత వర్గపోరు తారస్థాయికి చేరింది. సీఎం సిద్ధరామయ్య, డిఫ్యూటీ సీఎం డీకే శివకుమార్ తమతమ వర్గాల ఆధిపత్యం కోసం తీవ్రస్థాయిలో పోటీ పడుతున్నారు. ఒకరి ఒకరు చెక్ పెట్టుకొన�
BJP MLA Ramesh Jarkiholi | సుమారు రూ.439 కోట్ల బ్యాంకు రుణం ఎగవేసినట్లు బీజేపీ ఎమ్మెల్యేపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు మేనేజర్ ఫిర్యాదుతో ఆయనతోపాటు మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
రాజ్యాంగం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం కాకుండా కొందరు వ్యక్తుల పేరిట శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయడంలోని పవిత్రతను సవాల్ చేస్తూ దాఖలైన పిల్ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది.
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోని బెంగళూరు నగరంలో మహిళలు, చిన్నారులపై నేరాలు పెరిగినట్లు పోలీసు రికార్డులు చెప్తున్నాయి. మహిళలపై 2023లో 3,260 నేరాలు చోటుచేసుకోగా, వీటిలో లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులు 1,135 అని
అయోధ్య రామమందిరం ప్రా రంభోత్సవం వేళ కాంగ్రెస్ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మె ల్సీ బీకే హరిప్రసాద్ మాట్లాడుతూ.. 2002లో గుజరాత్లోని గోద్రాలో జరిగినట్టుగానే ఇప్పుడు కర�