రాజ్యాంగం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం కాకుండా కొందరు వ్యక్తుల పేరిట శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయడంలోని పవిత్రతను సవాల్ చేస్తూ దాఖలైన పిల్ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది.
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోని బెంగళూరు నగరంలో మహిళలు, చిన్నారులపై నేరాలు పెరిగినట్లు పోలీసు రికార్డులు చెప్తున్నాయి. మహిళలపై 2023లో 3,260 నేరాలు చోటుచేసుకోగా, వీటిలో లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులు 1,135 అని
అయోధ్య రామమందిరం ప్రా రంభోత్సవం వేళ కాంగ్రెస్ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మె ల్సీ బీకే హరిప్రసాద్ మాట్లాడుతూ.. 2002లో గుజరాత్లోని గోద్రాలో జరిగినట్టుగానే ఇప్పుడు కర�
ఏకంగా 126 భారీ చెట్లను అక్రమంగా నరికినందుకు మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహా సోదరుడు విక్రమ్ సింహాను బెంగళూరు క్రైంబ్రాంచ్ పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు.
దేశంలో కరోనా (Covid-19) మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. కొత్తరూపు సంతరించుకున్న కోవిడ్.. జేఎన్.1 (JN.1) సబ్వేరియంట్ రూపంలో వేగంగా విస్తరిస్తున్నది. దీంతో ఆదివారం కొత్తగా 841 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
బెంగళూరు కేంద్రంగా.. నగరంలో డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న ఒక అంతర్రాష్ట్ర డ్రగ్ వ్యాపారిని పశ్చిమ మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.1.20లక్షల విలువ చేసే 20 గ్రాముల ఎం
Skeleton | ఒకే ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి అస్థిపంజరాలు లభ్యమయ్యాయి. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో వెలుగు చూసింది. అయితే ఈ ఐదుగురు కూడా బంధువులకు దూరంగా ఉంటూ తమ జీవితాన్ని కొనసా
Teacher Romance | ఓ టీచర్ తన స్టూడెంట్తో ఫోటోషూట్ చేసి, అందరి దృష్టిని ఆకర్షించారు. అదేదో మామూలుగా ఫోటోలకు ఫోజులివ్వలేదు. ప్రేమికుల మాదిరిగానే ప్రేమలో మునిగిపోయారు. ముద్దులు, కౌగిలింతలతో రెచ్చిపోయారు. ఆ ఫ�
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో విద్యార్థులతో మరుగుదొడ్లు కడిగించడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకు చెందిన విద్యార్థులతో ఇలాంటి పనులు ఎక్కువగా చేయిస్తున్నారని పలు దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి.
COVID Guidelines | దేశంలో కరోనా వైరస్ (Coronavirus) మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక (Karnataka) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం నుంచి మంగళవారం నాటికి 24 గంటల్లో 412 కొత్త కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 4,170కి చేరింది. కరోనాతో ముగ్గురు మరణించారు.
కర్ణాటక బీజేపీ అసంతృప్త ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ సొంత పార్టీకి తీవ్ర హెచ్చరికలు చేశారు. తనను పార్టీ నుంచి బహిష్కరిస్తే.. యెడియూరప్ప నేతృత్వంలోని మునుపటి బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ కుంభ�