కర్ణాటక రంజీ టీమ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఆరోగ్యం కుదుటపడుతున్నది. త్రిపురతో రంజీ మ్యాచ్ ముగించుకుని ఢిల్లీ బయల్దేరిన మయాంక్..విమానంలో గుర్తు తెలియని ద్రవం తాగి దవాఖాన పాలయ్యాడు.
DK Shivakumar | కాంగ్రెస్ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar), మాజీ సీఎం కుమారస్వామిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జేడీ(ఎస్)ను ఆయన దాదాపుగా బీజేపీలో విలీనం చేశారని అన్నారు.
Mayank Agarwal | కర్ణాటక రంజీ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అస్వస్థతకు గురయ్యాడు. రంజీల్లో భాగంగా త్రిపురపై విజయం సాధించిన కర్ణాటక టీమ్తో అగర్తాల నుంచి ఢిల్లీకి బయల్దేరిన మయాంక్ అనారోగ్యం పాలయ్యాడు. విమానం బయల్�
Hanuman Flag: తొలగించిన హనుమాన్ జెండాను మళ్లీ ఎగురవేయాలని కర్నాటకలో బీజేపీ డిమాండ్ చేసింది. మాండ్యలోని ఓ గ్రామంలో జెండాను తొలగించడాన్ని బీజేపీ తప్పుపట్టింది. జెండాను మళ్లీ ఎగురవేయకుంటే తీవ్ర
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి నామినేటెడ్ పోస్టులు పెద్ద తలనొప్పిగా మారాయి. బోర్డు పదవులు అప్పగిస్తే ‘మాకేం వద్దుపో’ అని అధిష్ఠానానికి తేల్చిచెప్తున్నారు. కొందరైతే ‘మాకు కార్పొరేషన్ పదవులా? ఇస్త�
Karnataka Congress MLA | బీజేపీ ఎంపీని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కొనియాడారు. ఆయన మంచి పనులు చేస్తున్నారని మెచ్చుకున్నారు. తిరిగి ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర ప
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు బుధవారం చేదు అనుభవం ఎదురైంది. కావేరీ జలాలతో 150 సరస్సులను నీటితో నింపే ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో సాంకేతిక సమస్య వల్ల ఆయన నొక్కి ప్రారంభించాల్సిన మోటార్ బటన్ పని చేయలేదు.
టికెట్ రాలేదన్న కారణంతో కర్ణాటక శాసనసభ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరిన ఆ రాష్ట్ర మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ గురువారం తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. చాలా మంది తన శ్రేయోభిలాషులు తాను త
Jagadish Shettar | కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) పార్టీకి గట్టి షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ (BJP)ని వీడి హస్తం పార్టీలోకి చేరిన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, రాజకీయ కురువృద్ధుడు జగదీష
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతం మట్కాకు అడ్డాగా మారింది. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దున జహీరాబాద్ డివిజన్లోని గ్రామాల్లో జోరుగా మట్కా సాగుతోంది. న్యాల్కల్ మండలంలోని రాజోల మట్కాకు అడ్డాగా మారి�
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య (34) మళ్లీ పూర్తిస్థాయి సామర్థ్యాన్ని చేరుకుంది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల మేరకు కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరా�
సత్వర సాగునీటి ప్రయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) పనుల పురోగతిపై కేంద్ర జల్శక్తి శాఖ ఈ నెల 29న తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నది. ఏఐబీపీ కింద తెలంగాణలో 11 భారీ, మధ్యతరహా ప్రాజెక్