Jagadish Shettar | కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) పార్టీకి గట్టి షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ (BJP)ని వీడి హస్తం పార్టీలోకి చేరిన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, రాజకీయ కురువృద్ధుడు జగదీష
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతం మట్కాకు అడ్డాగా మారింది. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దున జహీరాబాద్ డివిజన్లోని గ్రామాల్లో జోరుగా మట్కా సాగుతోంది. న్యాల్కల్ మండలంలోని రాజోల మట్కాకు అడ్డాగా మారి�
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య (34) మళ్లీ పూర్తిస్థాయి సామర్థ్యాన్ని చేరుకుంది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల మేరకు కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరా�
సత్వర సాగునీటి ప్రయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) పనుల పురోగతిపై కేంద్ర జల్శక్తి శాఖ ఈ నెల 29న తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నది. ఏఐబీపీ కింద తెలంగాణలో 11 భారీ, మధ్యతరహా ప్రాజెక్
Teen Killed Over Interfaith Relationship | మతాంతర సంబంధం నేపథ్యంలో సోదరుడు తన సోదరిని చెరువులోకి తోసేశాడు. కుమార్తెను రక్షించేందుకు ఆ చెరువులోకి దూకిన తల్లి కూడా మరణించింది. (Teen Killed Over Interfaith Relationship కర్ణాటకలో ఈ సంఘటన జరిగింది.
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ప్రభుత్వ బోర్డులు, కార్పొరేషన్లలో నియామకాల లొల్లి కొనసాగుతూనే ఉన్నది. రాష్ట్రంలో గత ఏడాది ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ తంతు తెగట్లేదు. పదవుల వ్యవహారం ఓ కొలిక్కి రా�
రామాలయ నిర్మాణాన్ని రాజకీయ లబ్ధికోసం వాడుకుంటున్నారంటూ దళితులు నిరసన తెలపడంతో ఓ బీజేపీ ఎంపీ కంగుతిన్నారు. స్థానిక ఆలయ శంకుస్థాపన చేయకుండానే వెనుదిరిగారు.
Ram Mandir | అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో మైసూర్ జిల్లాలోని ఓ గ్రామంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొనేందుకు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా వెళ్లారు. అయితే ఆ గ్రామస్తులు ఎంపీని �
తాగునీరు కోసం మహారాష్ట్ర, కర్ణాటక వెంట పరుగులు తీస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అధికారులు విస్తుపోతున్నారు. ప్రభుత్వ ఆంతర్యం ఏమిటో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు.
Ayodhya Ceremony: శ్రీ సిద్దేశ్వర లోక కళ్యాణ్ చారిటబుల్ ట్రస్టు ఇవాళ ఓ ప్రకటన చేసింది. జేఎస్ఎస్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో జరిగే ప్రసవాలను ఉచితంగా చేయనున్నట్లు ఆ ట్రస్టు తెలిపింది. జనవరి 18వ తే�
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ‘సీఎం మార్పు’ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. సీఎం సిద్ధరామయ్య కుమారుడు, మాజీ ఎమ్మెల్యే యతీంద్ర చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
తెలంగాణ, కర్ణాటక సరిహద్దులో ఉన్న కృష్ణానదిపై నిజాం నవాబు కాలంలో నిర్మించిన బ్రిడ్జి మరమ్మ తులను బుధవారం ప్రారంభించారు. దీంతో బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను ఇరు రాష్ర్టాల అధికారులు నిలువరించారు.
విద్యార్థులతో మరుగుదొడ్లు శుభ్రం చేయిస్తున్న మరో ఘటన తాజాగా కర్ణాటకలో వెలుగు చూసింది. కలబురగిలోని ఒక పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థులతోనే టాయిలెట్లు శుభ్రం చేయించడమే కాక, తన ఇంట్లోని తోట పనిని కూడా వా�
కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, జైశంకర్ను కర్ణాటక నుంచి లోక్సభకు పోటీ చేయించాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నది. ప్రస్తుతం వీరిద్దరు రాజ్యసభ సభ్యులుగా పనిచేస్తున్న విషయం తెలిసిందే.