KS Eshwarappa | కర్ణాటక బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప (KS Eshwarappa) తిరుగుబాటు చేశారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో షిమోగా స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని శుక్రవారం ప్రకటించారు. తన మద్దతుదారులు ఏర్పా�
బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం యెడియూరప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. తన కుమార్తెపై 81 ఏండ్ల యెడియూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ 17 ఏండ్ల బాలిక తల్లి సదాశివనగర్ పోలీస్స్టేషన్లో ఇచ�
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పపై (BS Yediyurappa) లైంగిక వేధింపుల కేసు నమోదయింది. ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి.
నీళ్లు లేక కర్ణాటక అల్లాడుతున్నది.. ఒక్క బెంగళూరు నగరంలోనే 7 వేల బోర్లు ఎండిపోయాయి.. పాఠశాలల్లోనూ విద్యార్థులకు నీటిని అందించలేని దుస్థితి. అయినా.. అసలు బెంగళూరులో నీటి సమస్య లేదని అంటున్నారు ఆ రాష్ట్ర డిప�
Rameshwaram Cafe Case | బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాస్ట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. కేసులో ప్రధాన నిందితుడిని కలిసి వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అదుపులోకి తీసుకున్నది. పేలుడు ఘటనపై వివిధ కోణాల్లో దర్య
Woman Attack | ఓ కోడలు క్రూర మృగంలా ప్రవర్తించింది. వృద్ధుడైన తన మామను చేతి కర్రతో చితకబాదింది. ఈ ఘటనలో కోడలిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో మార్చి 9వ తేదీన చోటు చేసుకోగ�
Mallikarjun Kharge | కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కర్ణాటకలోని గుల్బార్గా ఎంపీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ
గోదావరి-కావేరి నదుల అనుసంధానంతో కర్ణాటకకు కేటాయించిన 16 టీఎంసీల నీటిని ఆల్మట్టి నుంచి తరలించే ప్రతిపాదనలను ఒప్పుకోబోమని రాష్ట్రసర్కారు స్పష్టం చేసింది.